ఈ 8 రకాల వరి సాగుతో రైతుకు లాభాలు

తెలంగాణలో సేంద్రియ వ్యవసాయం క్రమంగా విస్తరిస్తోంది. ప్రగతిశీల రైతులు పలువురు సేంద్రియ వ్యవసాయం వైపు మరలుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహార దినుసుల కోసం మంచి డిమాండ్ ఉన్నందున ఈ రైతులు సాగు విషయంలో కూడా వినూత్నమైన లాభసాటి దేశవాళీ పంటలను ఎంపిక చేసుకున్నారు. సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం జన్‌పహాడ్‌కు...

అన్నదాతకు అందరూ సామంతులే!

ఆరుగాలం కష్టపడి మన ఆకలి తీరుస్తున్న రైతన్నకు ప్రతి ఒక్కరూ సామంతులే అని సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. రాష్ట్రపతి మొదలు సామాన్యుల వరకు అందరూ అన్నదాతకు సామంతరాజులే అని అభివర్ణించారు. హైదరాబాద్ లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో గురువారం జరిగిన ‘జాతీయ రైతు దినోత్సవం’...

ఆర్గానిక్‌ కాఫీ వారి జీవితాన్నే మార్చేసింది

సోలిగా గిరిజన తెగ. కర్ణాకలోని చామరాజనగర్‌ జిల్లాలోని బిలిగిరి అటవీ ప్రాంతంలో ఉంటారు. అక్కడ కాఫీ గింజలు పండిస్తుంటారు ఆ గిరిజన తెగ ప్రజలు.. ప్రతి ఏటా డిసెంబర్‌ నెలలో వారు పండించే కాఫీ పంట చేతికి వస్తుంది. తమ కాఫీ గింజల పంటకు సరైన ధర...

వెదురు పరిశ్రమ విలువ రూ. 30 వేల కోట్లు

దేశంలో వెదురు పెంపకాన్ని మరింతగా పెంచాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. 2021 మార్చి 23న మంగళవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వెదురు టెక్నాలజీ, ఉత్పత్తులు, సేవలపై వర్చువల్ ఎగ్జిబిషన్‌లో ఆయన ప్రసంగించారు. ఈ ప్రదర్శనను ఇండియన్...

సహజ పంటలపై సీఎం నజర్‌

సహజ పంటలు పండించే రైతులకు మరింతగా మంచి కాలం రాబోతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహజ పంటలు, ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు, చిరుధాన్యాల పంటలకు ప్రోత్సాహం అందించాలని అధికారులను ఆదేశించడమే ఇందుకు కారణం. నేచురల్‌ ఫార్మింగ్‌పై రైతులకు మరింతగా అవగాహన కల్పించాలని, సహజ పంటలు పండించే రైతులకు...

గొర్రెల పెంపకంతో లక్షల లాభం

మన దేశంలో సుమారు 80 శాతం మంది మాంసాహారులు. వారిలో గొర్రె మాంసాన్ని ఇష్టంగా తినేవారు అధికశాతం మంది ఉంటారు. ఎక్కువ డిమాండ్‌ ఉండడంతో గొర్రెల్ని వాణిజ్యపరంగా విజయవంతంగా పెంచుతూ విజయాలు సాధించిన రైతుల మనకు ఎందరో కనిపిస్తారు. దేశంలో నాగరికత మొదలైన తొలి రోజుల్లో శతాబ్దాలుగా...

అద్భుతమైన సీడ్ బ్యాంక్ ‘నవధాన్య’

పర్యావరణ ఉద్యమంలో తరచు వినిపించే పేరు వందనా శివ. సామాజిక ఉద్యమాల్లో కూడా ఆమె ముందువరుసలో ఉంటారు. ముఖ్యంగా భారతదేశంలో బీటీ కాటన్ వంటి జీఎం విత్తనాల వ్యతిరేకోద్యమానికి వందనా శివ సారథ్యం వహించారు. వేలాది దేశీ వంగడాలను సేకరించి ఆమె కాపాడుతూ వస్తున్నారు. ఆమె ప్రారంభించిన...

ఎకరానికి 7.5 టన్నుల మామిడి దిగుబడి

"నేను రైతును కావడం నా అదృష్టం”అంటారు మహారాష్ట్రకు చెందిన పరమానంద్ గవానే. మిరజ్ పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేలంకి గ్రామం ఆయన సొంతూరు. నిజానికి మహారాష్ట్ర రైతుల ఆత్మహత్యలు అత్యధికంగా నమోదయ్యే రాష్ట్రం. అలాంటి చోట కేవలం రెండు ఎకరాల నుండి 15 టన్నుల...

కష్టాల కడలిలో లాభాల పంట!

రోజువారీ అవసరాలకు మాత్రమే ఆ కుటుంబం ఇప్పుడు డబ్బులు వెచ్చిస్తోంది. అవి కూడా వంటనూనెలు, సుగంధ ద్రవ్యాలకు మాత్రమే వారు డబ్బులు ఖర్చుచేస్తున్నారు. ఆ కుటుంబం మాత్రమే కాదు ఆ ఊరిలోని అనేక మంది ఇలాగే ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన జీవనం గడుపుతున్నారు. ఇదంతా ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్...

వయసు 21 కానీ, రైతుల కోసం కదిలాడు…

మేకిట్ మెమొరబుల్ క్రియేటివ్ వర్క్స్‌(ఎంఐఎం) స్టార్టప్‌ కంపెనీతో నైపుణ్యం కలిగిన నిరుద్యోగులకు తోడ్పాటును అందిస్తున్న చేపూరి అభినయ్ సాయి ఇప్పుడు మరో అడుగు ముందుకువేసి రైతులకు అండగా నిలిచేందుకు పూనుకున్నారు. జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయం (Zero budget natural Farming)లో రైతులకు తగిన శిక్షణ ఇవ్వడంతో...

Follow us

Latest news