ఆర్గానిక్ పరుపులు అదరహో!
ఆర్గానిక్ ఆహారానికి ఇప్పుడు దేశంలో ఆదరణ పెరుగుతోంది. రసాయనాలు వాడకుండా పండించే కూరగాయలు, ఆహారధాన్యాల పట్ల పలువురు మక్కువ చూపుతున్నారు. అయితే సేంద్రియ విధానాల్లో సాగైన ఆహారం మాత్రమే కాకుండా సంపూర్ణ ఆర్గానిక్ జీవనశైలిని చాలా మంది కోరుకుంటున్నారు. అంటే దైనందిన జీవితంలో నిత్యం ఉపయోగించే వివిధ...
రైతన్నల నేస్తం.. శ్రీ యడ్లపల్లి వెంకటేశ్వరరావు
ప్రకృతి సేద్యం చేసే తెలుగు రాష్ట్రాల రైతాంగానికి శ్రీ యడ్లపల్లి వెంకటేశ్వర రావును గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గత పదిహేనేళ్లుగా వెంకటేశ్వర రావుగారు ప్రకృతి వ్యవసాయ వ్యాప్తికి, విస్తృతికి కృషి చేస్తున్నారు. ఆయన విశిష్ట కృషికి గుర్తింపుగా ఆయనను 2019లో పద్మశ్రీ పురస్కారం కూడా...
వెదురు పెంపకంతో కోట్లలో ఆదాయం
రాజశేఖర్ పాటిల్ వెదురు చెట్లని పెంచడం మొదలుపెట్టినప్పుడు ఊళ్లో చాలామంది పెదవి విరిచారు. కొందరు ఎగతాళి చేశారు. ఇంకొందరు అసలు వెదురు మొక్కలు నాటడమేమిటీ? వాటిని ప్రత్యేకంగా పెంచడమేమిటీ? అని ఎకసెక్కాలాడారు కూడా! కానీ రాజశేఖర్ పాటిల్ మౌనంగా తన పని తాను చేసుకుపోయారు. అయితే ఆయన...
సూపర్ బ్రాండ్గా మారిన పెళ్లి మిఠాయి
తండ్రి అడుగుజాడల్లో నడవడమే కాదు, తండ్రి సంప్రదాయ వృత్తికి కూడా ప్రాచుర్యం కల్పించి ఒక సూపర్ బ్రాండ్నే సృష్టించారు భూపిందర్ సింగ్ బర్గాడీ. ఒక కుమారుడు (భూపిందర్ సింగ్ బర్గాడీ), తన తండ్రి (సుఖ్దేవ్ సింగ్ బర్గాడీ) పేరును ఎలా నిలబెట్టారో తెలుసుకోవాలంటే ఈ కథనం ఆసాంతం...
‘ఫార్మ్ ప్రెన్యూర్’ సందీప్ కన్నన్
ప్రకృతిసిద్ధ వ్యవసాయ విధానంలో ఇప్పుడు బాగా ప్రాచుర్యంలోకి వస్తున్న విధానం హైడ్రోపోనిక్స్ ఫార్మింగ్. తక్కువ నేలలో అధిక పంటలు పండించడం ఈ విధానంలో ప్రధానమైనదే అయినా.. ఇప్పుడది ఆరోగ్యకరమైన ఆహారం విషయంలో మరింతగా ప్రాచుర్యం పొందుతోంది. నిజానికి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లోని ఆరోగ్యాభిలాషులను...
మష్రూం సాగుతో ఆదాయం, ఆరోగ్యం
ఆ మారుమూల గ్రామంలో 30 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఆ కుటుంబాల నుంచి మొత్తం 20 మంది మహిళలు పుట్టగొడుగుల సాగులో బిజీగా ఉన్నారు. జార్ఖండ్ రాష్ట్రం కుంతి జిల్లాలో నక్సలైట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉండే గిరిజన గ్రామం సెరెంగ్ధీలోని మహిళలు ఇప్పుడు పుట్టగొడుగుల పెంపకంలో మంచి ప్రావీణ్యం...
మద్దతు ధరతోనే పంటల కొనుగోళ్లు
కొత్త సాగు చట్టాల తర్వాత మద్దతుధర కొనసాగింపుపై రైతాంగంలో పలు సందేహాలు తలెత్తాయి. భవిష్యత్తులో మద్దతు ధర ఉండదేమోనన్న భయాందోళనలతో పంజాబీ రైతులు ఢిల్లీని ముట్టడించారు. అయితే కనీస మద్దతు ధరను ఇక ముందు కూడా కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వం రైతులకు భరోసా ఇస్తోంది. అందుకు అనుగుణంగా...
భవంతిలో మొక్కల తోట!
ప్రకృతి వ్యవసాయం అంటే ఆయనకు మక్కువ ఎక్కువ. తమ మూడంతస్థుల భవంతినే ఓ మొక్కల తోటగా మార్చేశాడు. హైడ్రోపోనిక్ విధానంలో తన భవనంలో ఏకంగా 10 వేల మొక్కల్ని పెంచుతున్నాడు. ప్రకృతి విధానంలో తాను చేస్తున్న తోట భవంతిలో పండించే పంటల ద్వారా ప్రతి ఏటా 70...
డబ్బుకు డబ్బు.. ఆరోగ్యం
‘లడ్డూ కావాలా.. నాయనా…’ అంటూ ఓ సినిమాలో అన్నట్లు.. త్వరలోనే ‘డ్రాగన్ ఫ్రూట్ కావాలా నాయనా..’ అనే రోజులు వచ్చే అవకాశాలున్నాయి. డ్రాగన్ ఫ్రూట్ లో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. మిగతా పండ్ల కన్నా కాస్త ఖరీదు ఎక్కువే అయినా.. దీనిలో లభించే పోషకాల గురించి వింటే.....
ఔషధ మొక్కల సాగుకు కొత్త పథకం
దేశంలో ఔషధ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించడానికి 'ప్రధానమంత్రి వృక్ష ఆయుష్ యోజన' పథకాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ఆయుర్వేద, యోగా ప్రకృతి వైద్యం, యునాని, సిద్ధ, హోమియోపతి మంత్రిత్వశాఖ సహాయమంత్రి (అదనపు బాధ్యతలు) కిరణ్ రిజిజు ఈ విషయం తెలిపారు. రాజ్యసభలో ఒక...