చిన్న రైతుల్లో విప్లవాత్మక మార్పు

‘ఈ రోజు నువ్వు అన్నం తింటున్నావంటే.. రైతన్నకు కృతజ్ఞతలు చెప్పితీరాల్సిందే’ ఇది సీసీడీ సంస్థ ప్రధాన నినాదం. ‘కలిసి వ్యవసాయం చేసుకుంటే కలదు లాభం’ అనేది దీని ముఖ్య ఉద్దేశం. గ్రామీణ స్థాయిలో చిన్న సన్నకారు రైతులతో రైతు సహకార సంఘాలను, జిల్లా స్థాయిలో ఫెడరేషన్‌ ఆఫ్‌...

వ్యవసాయంలో డ్రోన్ల ఆపరేషన్‌‌కు సర్టిఫికేట్ కోర్సు

రైతు వేదికల ద్వారా రైతులకు అందించే శిక్షణ కార్యక్రమాలను సిద్ధం చేసే పనిలో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU) డ్రోన్ల ఆపరేషన్‌కు సంబంధించిన ఒక స్వల్పకాలిక ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. పంటల రక్షణ చర్యలను పర్యవేక్షించే డ్రోన్ల ఆపరేషన్ విధానం ఈ కోర్సు...

ప్రకాశ్‌రాజ్‌ ప్రకృతి వ్యవసాయం

మారుతున్న ఈ ఆధునిక కాలంలో ప్రతి మనిషి ప్రకృతి వైపు పరుగులు పెడుతున్నాడు. ప్రతి ఒక్కరిలోనూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ మరింతగా పెరుగుతోంది. ఈ కోవలోకే మన తెరవేల్పులు (సినీ నటులు) కూడా వస్తున్నారు. నటీనటులు అనేక మంది కేవలం పట్టణాలు, నగరాలకే పరిమితం కాకుండా...

మహిళారైతులకు అండగా ‘మిషన్ శక్తి’

వ్యవసాయరంగంలో మహిళల పాత్ర కీలకమే అయినా వారి శ్రామిక శక్తికి పెద్దగా గుర్తింపు ఉండదు. ఇలాంటి వాతావరణంలో ఒడిశాలోని ఝార్సుగుడ జిల్లాకు చెందిన సరోజినీ ఓరామ్ (Sarojini Oram of Jharsuguda district) వ్యవసాయరంగంలో మహిళా సామర్థ్యానికి మచ్చుతునకగా నిలిచారు. అది కూడా కరోనా మహమ్మారి సృష్టించిన...

అబ్బో..! బొప్పాయి!

మరఠ్వాడా.. మహారాష్ట్రలో బీడ్‌ జిల్లాలో ఉన్న ప్రాంతం ఇది. నిత్యం తీవ్ర కరువు కాటకాలతో అల్లాడిపోయే నేల.. ప్రతి ఏటా అన్నదాతల ఆత్మహత్యలకు పెట్టిన పేరున్న ప్రాంతం. అలాంటి బీడ్‌ జిల్లాలో ఆర్గానిక్‌ బొప్పాయి పంటతో తళుక్కున మెరుస్తున్నాడో యువరైతు.. పంటలు పండించడం అంటేనే హడలిపోయే చోట...

నేలతల్లికి ప్రణమిల్లి…

ప్రకృతి వ్యవసాయం రైతులనే కాకుండా విభిన్నవర్గాలవారిని కూడా విశేషంగా ఆకర్షిస్తోంది. దీనికి డాక్టర్ చెన్నమనేని పద్మ ఒక ఉదాహరణ. ఆమె హైదరాబాద్‌లోని సరోజినీ నాయుడు వనితా మహావిద్యాలయంలో ఒక అసోసియేట్ ప్రొఫెసర్. తను బోధించే సబ్జక్టు తెలుగు సాహిత్యం అయినప్పటికీ డాక్టర్ పద్మ అంతకంటే ఎక్కువగా ప్రకృతి...

ఉచితంగా దేశీ విత్తనాలు

సృజనాత్మకమైన ఆలోచన ఏదైనా అది ఒక విత్తనం లాంటిది. దాని నుండి పుట్టే మొక్క ఒక మహావృక్షంగా ఎదిగి పదుగురికీ పనికివస్తుంది. కొన్నిసార్లు ఏమీ లేదనిపించే శూన్యం నుంచే సరికొత్త సృష్టి జరుగుతుంది. స్వదేశీ విత్తనాలను వ్యాప్తి చేయాలన్న ప్రియా రాజనారాయణన్ సంకల్పం అలా మొదలైందే. చెత్త...

గోడలకు గోమయం పెయింట్ వచ్చేసింది…

ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి మనకు తెలుసు. ఆవుపేడతో అలుక్కోవడమూ తెలుసు. ఇప్పుడు గోమయం పెయింట్ కూడా వచ్చేసింది. అంటే ఆవుపేడతో తయారు చేసిన పెయింట్ అన్నమాట. భార‌తదేశంలో తొలిసారిగా ఖాదీ, గ్రామీణ ప‌రిశ్ర‌మ క‌మిష‌న్ ఆవుపేడ‌తో త‌యారు చేసిన ఈ సరికొత్త పెయింట్‌ని కేంద్ర...

పాడి పశువులకు పాలిష్డ్‌ రైస్‌ పెట్టొచ్చా?

ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు నెమరువేసే జీవాలని పిలుస్తారు. ముందుగా అవి మేత గబ గబా తినేసి, ఆ తర్వాత తీరికగా నెమరు వేయడం ద్వారా దాన్నుంచి పిండిపదార్థాలు లేదా శక్తిని, మాంసకృత్తులను, గ్లూకోజ్‌ను పొందుతాయి. వాటిలో మళ్లీ పాలు ఇచ్చే ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలకు...

సహజ సాగుతోనే భూమికి సారం

మట్టిలోంచి వచ్చిందే మానవ దేహం అనే నిజం తెలుసుకుంటే దాన్ని కాపాడుకోగలమని ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌ చెబుతున్నారు. మట్టిని కాపాడుకోకపోతే మనం కూడా ఆ మట్టిలోనే కలిసిపోవాల్సి ఉంటుందంటున్నారు. మట్టిలో కలిసిపోయినప్పుడు మట్టి.. మనం ఒకటే అనే విషయం తెలుస్తుందన్నారు. ఇప్పటికైనా మట్టి విలువను...

Follow us

Latest news