కలుపు మంచిదే!

కలుపు మొక్కలు లేదా పిచ్చిమొక్కలతో పంటలకు నష్టం అనుకుంటారు రైతులు. వరిచేలో గాని, తోటలో కానీ కలుపుగడ్డి మొలిచిందంటే పీకిపారేస్తాం.. మరీ ఎక్కువగా ఉంటే నాగలితో గానీ, ట్రాక్టర్‌తో గానీ దున్నేసి, ఆపైన కాల్చేస్తాం. కానీ కలుపుమొక్కలు ప్రధాన పంటకు సహాయకారులు అని, భూమిలో పోషకాలు, ఖనిజాల...

అప్పుల బాధ నుంచి లక్షల సంపాదన

వ్యవసాయ కుటుంబంలో మారుతి నాయుడు మూడో తరం రైతు. రసాయనాలతో చేసిన వ్యవసాయంతో మారుతి కుటుంబం పూర్తిగా అప్పుల్లో మునిగిపోయింది. రసాయనాలు ఎక్కువగా వాడిన కారణంగా వారి వ్యవసాయ భూమి పూర్తిగా నిస్సారమైపోయింది. అయితే.. సుభాష్ పాలేకర్‌ ఆర్గానిక్‌ వ్యవసాయ విధానంలోకి మారిన తర్వాత మారుతి నాయుడి...

ఒకే బెడ్‌పై ఐదు పంటలు

తీగజాతి, గుబురు మొక్కలు, ఆకుకూరలు, దుంపలు, బొప్పాయి లేదా మునగ ఇలాంటి ఐదు రకాల పంటలు ఒకే బెడ్‌పై ప్రకృతి వ్యవసాయ విధానంలో పండిస్తే.. రైతుకు రొక్కం చేనుకు చేవ. కేవలం పావు ఎకరం నేలలో ఇద్దరు మనుషులు (భార్య భర్త) అతి తక్కువ కష్టంతో వ్యవసాయం...

రైతన్నల నేస్తం.. శ్రీ యడ్లపల్లి వెంకటేశ్వరరావు

ప్రకృతి సేద్యం చేసే తెలుగు రాష్ట్రాల రైతాంగానికి శ్రీ యడ్లపల్లి వెంకటేశ్వర రావును గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గత పదిహేనేళ్లుగా వెంకటేశ్వర రావుగారు ప్రకృతి వ్యవసాయ వ్యాప్తికి, విస్తృతికి కృషి చేస్తున్నారు. ఆయన విశిష్ట కృషికి గుర్తింపుగా ఆయనను 2019లో పద్మశ్రీ పురస్కారం కూడా...

వ్యవసాయోత్పత్తులకు సరికొత్త విధానం ఇదే!

సాధారణంగా ఒక్కో ప్రాంతం ఒక్కో పంటకు పేరు పడుతుంది. ఉదాహరణకు గుంటూరు జిల్లా మిరపకు ప్రసిద్ధి. శ్రీకాకుళం జీడిపప్పుకు పెట్టింది పేరు. ఇలా దేశంలోని వివిధ జిల్లాల్లో స్థానికంగా సాగు అయ్యే పంట ఉత్పత్తులను గుర్తించి, వాటిని క్లస్టర్లుగా అభివృద్ధి పరచాలని కేంద్రం సంకల్పించింది. ఆయా జిల్లాల్లోని...

భూసారం పెంచకపోతే బతుకు నిస్సారమే

బుక్కెడు బువ్వనిచ్చే భూమి తల్లికి ఇంకెంత గర్భశోకం? రసాయనాలతో ఇప్పటికే భూగర్భాన్ని కలుషితం చేసేశాం. రసాయన కాసారంగా మారిన నేలలో పండే ప్రతి గింజా మన ఆరోగ్యాన్ని అతలాకుతలం చేసేస్తోంది. ఇప్పటికే ఈ విషయం పలు సందర్భల్లో నిర్థారణ అయింది కూడా. మందులతో పండించిన ఆహారం మన...

శాస్త్రీయ పద్ధతిలో ఆవుల పోషణ

‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు’ అన్నాడు కవి వేమన. ఆవు పాల ప్రాధాన్యతను, విశిష్టతను ఈ ఒక్క మాటలో చెప్పాడు వేమన. అలాంటి పాల దిగుబడి ఎక్కువ చేయాలంటే కాస్తయినా శాస్త్రీయ విధానంలో ఆవులను పోషించాలని చెబుతున్నారు పశు సంవర్ధకశాఖ రిటైర్డ్‌ డైరెక్టర్ డాక్టర్‌ జి. విజయ్‌...

వెదురు పరిశ్రమ విలువ రూ. 30 వేల కోట్లు

దేశంలో వెదురు పెంపకాన్ని మరింతగా పెంచాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. 2021 మార్చి 23న మంగళవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వెదురు టెక్నాలజీ, ఉత్పత్తులు, సేవలపై వర్చువల్ ఎగ్జిబిషన్‌లో ఆయన ప్రసంగించారు. ఈ ప్రదర్శనను ఇండియన్...

డబ్బుకు డబ్బు.. ఆరోగ్యం

‘లడ్డూ కావాలా.. నాయనా…’ అంటూ ఓ సినిమాలో అన్నట్లు.. త్వరలోనే ‘డ్రాగన్‌ ఫ్రూట్‌ కావాలా నాయనా..’ అనే రోజులు వచ్చే అవకాశాలున్నాయి. డ్రాగన్‌ ఫ్రూట్‌ లో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. మిగతా పండ్ల కన్నా కాస్త ఖరీదు ఎక్కువే అయినా.. దీనిలో లభించే పోషకాల గురించి వింటే.....

గ్రో బ్యాగ్స్‌లో పసుపు విప్లవం

గ్రోబ్యాగ్స్‌లో పసుపు పంట.. హైడ్రోపోనిక్స్‌ విధానంలో దండిగా పసుపు పంట పండిస్తూ వార్తలకెక్కాడు కర్ణాటకకు చెందిన మాజీ నావికాదళం అధికారి. పసుపు పంటలో అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా సహజసిద్ధమైన పంట పండిస్తూ నలుగురికీ ఆదర్శంగా నిలుస్తున్నారు సీవీ ప్రకాష్‌. వేలాది మంది రైతులకు...

Follow us

Latest news