ఈ మామిడి ఏడాది పొడవునా కాస్తుంది…
రాజస్థాన్లోని కోటాకు చెందిన 55 ఏళ్ల శ్రీకిషన్ సుమన్ (పై ఫోటో) అనే రైతు వినూత్నమైన ఒక మామిడి రకాన్ని అభివృద్ధి చేశారు. దీని పేరు 'సదా బహర్'. ఈ మామిడికి సంవత్సరమంతా కాత రావడం విశేషం. ఇది పొట్టిరకం మామిడి జాతికి చెందిన వెరైటీ. సాధారణంగా...
ఎకరానికి 7.5 టన్నుల మామిడి దిగుబడి
"నేను రైతును కావడం నా అదృష్టం”అంటారు మహారాష్ట్రకు చెందిన పరమానంద్ గవానే. మిరజ్ పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేలంకి గ్రామం ఆయన సొంతూరు. నిజానికి మహారాష్ట్ర రైతుల ఆత్మహత్యలు అత్యధికంగా నమోదయ్యే రాష్ట్రం. అలాంటి చోట కేవలం రెండు ఎకరాల నుండి 15 టన్నుల...
ఒక ఐడియా బంగారు పంటలు పండిస్తుంది!
వానలు లేక భూములు బీడువారిపోయిన ఆ ప్రాంతం ఇప్పుడు పచ్చటి పొలాలతో కళకళలాడుతోంది. నీరు లేక వ్యవసాయానికి నోచుకోని ఆ గ్రామం నేడు ఏడాదికి రెండు మూడు పంటలతో అలరారుతోంది. ఒక రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి కృషి ఫలితంగా అక్కడి భూములు పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. ఇది కరవు...
ఇది వందేళ్ల ఆర్గానిక్ వ్యవసాయ పాఠశాల!
కేరళ అంటేనే పచ్చదనాల కనులపంట. అలాంటి కేరళలో.. కొచ్చికి సమీపంలోని అలువ.. ఒక అందాల లంకప్రాంతం. గలగల పారే పెరియార్ నది ఒడ్డున ప్రకృతి సహజమైన సౌందర్యశోభతో అలువ అలరారుతోంది. అంతమాత్రమే కాదు, ఇది సమీకృత సేంద్రియ వ్యవసాయ ప్రయోగాలకు కేంద్రం కూడా. ఎర్నాకులం జిల్లాలోని ఈ...
ఔషధ మొక్కల సాగుకు కొత్త పథకం
దేశంలో ఔషధ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించడానికి 'ప్రధానమంత్రి వృక్ష ఆయుష్ యోజన' పథకాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ఆయుర్వేద, యోగా ప్రకృతి వైద్యం, యునాని, సిద్ధ, హోమియోపతి మంత్రిత్వశాఖ సహాయమంత్రి (అదనపు బాధ్యతలు) కిరణ్ రిజిజు ఈ విషయం తెలిపారు. రాజ్యసభలో ఒక...
ఈ 8 రకాల వరి సాగుతో రైతుకు లాభాలు
తెలంగాణలో సేంద్రియ వ్యవసాయం క్రమంగా విస్తరిస్తోంది. ప్రగతిశీల రైతులు పలువురు సేంద్రియ వ్యవసాయం వైపు మరలుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహార దినుసుల కోసం మంచి డిమాండ్ ఉన్నందున ఈ రైతులు సాగు విషయంలో కూడా వినూత్నమైన లాభసాటి దేశవాళీ పంటలను ఎంపిక చేసుకున్నారు.
సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం జన్పహాడ్కు...
ఒక రోల్ మోడల్గా ఎదగడం ఇలా!
మారుతున్న నేటి యువతరం ఆలోచనలకు అన్నం చంద్రశేఖర్ రెడ్డి ఒక ఉదాహరణగా నిలుస్తారు. MBA (marketing) పూర్తి చేసి, ఒక ప్రముఖ కంపెనీలో మంచి వేతనంతో మంచి ఉద్యోగంలో చేరిన ఈ యువకుడు స్వతంత్రంగా ఎదగాలన్న ఆకాంక్షతో దాన్ని వదిలిపెట్టి కుటుంబ వృత్తిని ఎంచుకున్నారు. తెలంగాణలోని కరీంనగర్...
కిలో టమాట 1 రూపాయి మాత్రమే!
ఆర్ తిరుమల్ తమిళనాడుకు చెందిన ఒక సేంద్రియ రైతు. అంతేకాదు, ఆర్గానిక్ కూరగాయలను ఆయన చాలా చౌకగా విక్రయిస్తారు. ఒక యాప్ను రూపొందించి 1 రూపాయికే కిలో టమాటా, 5 రూపాయలకే మోంటన్ అరటి కాయను ఆయన వినియోగదారులకు అందిస్తున్నారు. వ్యవసాయాన్ని వృత్తిగా స్వీకరించకముందు ఆయన ఒక...
‘ఆంధ్ర గో-పుష్టి’ బ్రాండ్ వచ్చేస్తోంది!
'ఆంధ్ర గో-పుష్టి' బ్రాండ్ (Andhra Go-Pushti)తో ఆర్గానిక్ A2 ఆవు పాలను, ఇతర పాల ఉత్పత్తులను మార్కెట్ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రైతు భరోసా కేంద్రాల (RBK) ఉత్పాదక సరఫరా వ్యవస్థ ద్వారా ఈ సేంద్రియ ఆవు పాల విక్రయాన్ని నిర్వహించాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. ఏ2...
ప్రకాశ్రాజ్ ప్రకృతి వ్యవసాయం
మారుతున్న ఈ ఆధునిక కాలంలో ప్రతి మనిషి ప్రకృతి వైపు పరుగులు పెడుతున్నాడు. ప్రతి ఒక్కరిలోనూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ మరింతగా పెరుగుతోంది. ఈ కోవలోకే మన తెరవేల్పులు (సినీ నటులు) కూడా వస్తున్నారు. నటీనటులు అనేక మంది కేవలం పట్టణాలు, నగరాలకే పరిమితం కాకుండా...