ఓ యువ జంట..ప్యూర్ ఆర్గానిక్ పంట

వారసత్వంగా వచ్చిన బిజినెస్ ఏదైనా లాభదాయకంగా ఉంటే కుటుంబంలోని కొడుకులు, కోడళ్లు, కూతుళ్లు, అల్లుళ్లు కూడా అదే వ్యాపార నిర్వహణలో భాగస్వాములు కావడం కద్దు. కానీ ఇప్పుడు యువతరం ఆలోచనలు క్రమేపి మారుతూ కొత్తపంథాలో సాగుతున్నాయి. తమిళనాడులో తండ్రి శ్రీ అంజయ్య నిర్వహణలోని భవన నిర్మాణ సంస్థ...

ఈ మామిడి ఏడాది పొడవునా కాస్తుంది…

రాజస్థాన్‌లోని కోటాకు చెందిన 55 ఏళ్ల శ్రీకిషన్ సుమన్ (పై ఫోటో) అనే రైతు వినూత్నమైన ఒక మామిడి రకాన్ని అభివృద్ధి చేశారు. దీని పేరు 'సదా బహర్'. ఈ మామిడికి సంవత్సరమంతా కాత రావడం విశేషం. ఇది పొట్టిరకం మామిడి జాతికి చెందిన వెరైటీ. సాధారణంగా...

ఎకరానికి 7.5 టన్నుల మామిడి దిగుబడి

"నేను రైతును కావడం నా అదృష్టం”అంటారు మహారాష్ట్రకు చెందిన పరమానంద్ గవానే. మిరజ్ పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేలంకి గ్రామం ఆయన సొంతూరు. నిజానికి మహారాష్ట్ర రైతుల ఆత్మహత్యలు అత్యధికంగా నమోదయ్యే రాష్ట్రం. అలాంటి చోట కేవలం రెండు ఎకరాల నుండి 15 టన్నుల...

‘ఆంధ్ర గో-పుష్టి’ బ్రాండ్‌‌ వచ్చేస్తోంది!

'ఆంధ్ర గో-పుష్టి' బ్రాండ్‌ (Andhra Go-Pushti)తో ఆర్గానిక్ A2 ఆవు పాలను, ఇతర పాల ఉత్పత్తులను మార్కెట్ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రైతు భరోసా కేంద్రాల (RBK) ఉత్పాదక సరఫరా వ్యవస్థ ద్వారా ఈ సేంద్రియ ఆవు పాల విక్రయాన్ని నిర్వహించాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. ఏ2...

ఇది వందేళ్ల ఆర్గానిక్ వ్యవసాయ పాఠశాల!

కేరళ అంటేనే పచ్చదనాల కనులపంట. అలాంటి కేరళలో.. కొచ్చికి సమీపంలోని అలువ.. ఒక అందాల లంకప్రాంతం. గలగల పారే పెరియార్ నది ఒడ్డున ప్రకృతి సహజమైన సౌందర్యశోభతో అలువ అలరారుతోంది. అంతమాత్రమే కాదు, ఇది సమీకృత సేంద్రియ వ్యవసాయ ప్రయోగాలకు కేంద్రం కూడా. ఎర్నాకులం జిల్లాలోని ఈ...

ఒక ఐడియా బంగారు పంటలు పండిస్తుంది!

వానలు లేక భూములు బీడువారిపోయిన ఆ ప్రాంతం ఇప్పుడు పచ్చటి పొలాలతో కళకళలాడుతోంది. నీరు లేక వ్యవసాయానికి నోచుకోని ఆ గ్రామం నేడు ఏడాదికి రెండు మూడు పంటలతో అలరారుతోంది. ఒక రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి కృషి ఫలితంగా అక్కడి భూములు పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. ఇది కరవు...

రైతన్నల నేస్తం.. శ్రీ యడ్లపల్లి వెంకటేశ్వరరావు

ప్రకృతి సేద్యం చేసే తెలుగు రాష్ట్రాల రైతాంగానికి శ్రీ యడ్లపల్లి వెంకటేశ్వర రావును గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గత పదిహేనేళ్లుగా వెంకటేశ్వర రావుగారు ప్రకృతి వ్యవసాయ వ్యాప్తికి, విస్తృతికి కృషి చేస్తున్నారు. ఆయన విశిష్ట కృషికి గుర్తింపుగా ఆయనను 2019లో పద్మశ్రీ పురస్కారం కూడా...

కొత్త సాగు చట్టాలతో రైతుకే లాభం : మోదీ

రైతు ఎంత‌గా క‌ష్టించి ప‌ని చేసిన‌ప్ప‌టికీ ధాన్యానికి, కాయ‌గూర‌లకు, పండ్లకు త‌గిన నిల్వ స‌దుపాయాలు లేకపోతే భారీ న‌ష్టాల బారిన ప‌డ‌క త‌ప్ప‌దని ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆధునిక నిల్వకేంద్రాలను, శీతలీకరణ సదుపాయాలను అభివృద్ధిప‌ర‌చ‌డానికి, కొత్త ఫుడ్ ప్రాసెసింగ్ వెంచ‌ర్‌ల‌ను ఏర్పాటు చేయ‌డానికి వ్యాపార...

ఔషధ మొక్కల సాగుకు కొత్త పథకం

దేశంలో ఔషధ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించడానికి 'ప్రధానమంత్రి వృక్ష ఆయుష్ యోజన' పథకాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ఆయుర్వేద, యోగా ప్రకృతి వైద్యం, యునాని, సిద్ధ, హోమియోపతి మంత్రిత్వశాఖ సహాయమంత్రి (అదనపు బాధ్యతలు) కిరణ్ రిజిజు ఈ విషయం తెలిపారు. రాజ్యసభలో ఒక...

నల్ల బియ్యం సాగుకు రైతులు జై!

తరతరాల నుండి తాత ముత్తాతల ద్వారా మనకు లభించిన వంగడాలను కాపాడుకోవాలన్న తపన క్రమంగా బలపడుతోంది. కర్ణాటక రైతులు అలా వందలాది వరి వంగడాలను సంరక్షించారు. దేశీ రకాలనే కాకుండా విదేశీ రకాలకు చెందిన విత్తనాలను వారు సేకరించి కాపాడుతూ వస్తున్నారు.తత్ఫలితంగా, కర్ణాటకలోని వరి పొలాలు పంటల...

Follow us

Latest news