కిలో టమాట 1 రూపాయి మాత్రమే!

ఆర్ తిరుమల్ తమిళనాడుకు చెందిన ఒక సేంద్రియ రైతు. అంతేకాదు, ఆర్గానిక్ కూరగాయలను ఆయన చాలా చౌకగా విక్రయిస్తారు. ఒక యాప్‌ను రూపొందించి 1 రూపాయికే కిలో టమాటా, 5 రూపాయలకే మోంటన్ అరటి కాయను ఆయన వినియోగదారులకు అందిస్తున్నారు. వ్యవసాయాన్ని వృత్తిగా స్వీకరించకముందు ఆయన ఒక...

ఇది ఒక ఆర్గానిక్ లవ్ స్టోరీ…

పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. అంజలి రుద్రరాజు, కబీర్ కరియప్ప పడుచు జంట కథ వింటే అది ఎంతో నిజమనిపిస్తుంది. ఎందుకంటే వారిద్దరూ పెళ్లి చేసుకుంది మట్టివాసనలు, పిట్టల కువకువల మధ్య పచ్చగ బ్రతకాలనే. ప్రకృతి ఒడిలో దిగులు లేకుండా జీవించాలన్న కోరికే వారిద్దరినీ ఒక్కటి చేసింది....

కోట్లు తెస్తున్న ఓ రైతు ఆలోచన!

‘అతిథి దేవో భవ’! మన సమాజంలో ఇది ఓ సెంటిమెంట్‌.. ప్రకృతి విధానంలో పంటలు పండించే ఆ రైతు ఈ సెంటిమెంట్‌నే తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. తాను చేస్తున్న ప్రకృతి వ్యవసాయాన్ని పదుగురికీ చూపించి, అవగాహన కల్పిస్తున్నాడు. తద్వారా దేశా విదేశాల నుంచి ప్రకృతి వ్యవసాయ ప్రేమికులను...

సమంతలా ఇంటిపంట వేసుకుందామా!

శర్వానంద్ హీరోగా ఈ మధ్య 'శ్రీకారం' అనే సినిమా ఒకటి వచ్చింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలేసి ఉమ్మడి వ్యసాయం చేసేందుకు కథానాయకుడు తన ఊరికి తిరిగి వెళ్లడం ఈ సినిమా ఇతివృత్తం. ఈ సినిమా చూసినవారిలో చాలామందికి మన కూరగాయలను మనమే పండించుకోవాలన్న ఆలోచన మనసులో మెదిలే...

ప్రకాశ్‌రాజ్‌ ప్రకృతి వ్యవసాయం

మారుతున్న ఈ ఆధునిక కాలంలో ప్రతి మనిషి ప్రకృతి వైపు పరుగులు పెడుతున్నాడు. ప్రతి ఒక్కరిలోనూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ మరింతగా పెరుగుతోంది. ఈ కోవలోకే మన తెరవేల్పులు (సినీ నటులు) కూడా వస్తున్నారు. నటీనటులు అనేక మంది కేవలం పట్టణాలు, నగరాలకే పరిమితం కాకుండా...

అన్నదాతకు అందరూ సామంతులే!

ఆరుగాలం కష్టపడి మన ఆకలి తీరుస్తున్న రైతన్నకు ప్రతి ఒక్కరూ సామంతులే అని సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. రాష్ట్రపతి మొదలు సామాన్యుల వరకు అందరూ అన్నదాతకు సామంతరాజులే అని అభివర్ణించారు. హైదరాబాద్ లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో గురువారం జరిగిన ‘జాతీయ రైతు దినోత్సవం’...

సరికొత్తగా ఆర్గానిక్ ఎరువుల తయారీ

పర్యావరణ అనుకూల, రసాయన రహిత వ్యవసాయం పట్ల క్రమేపి రైతులలో ఆసక్తి పెరుగుతోంది. వినియోగదారులు కూడా సేంద్రియ వ్యవసాయోత్పత్తులను ఆదరించడం ప్రారంభమైంది. ఇది ఇటీవలికాలం ధోరణి. కానీ 70 ఏళ్ల రతన్ లాల్ డాగా (Ratan Lal Daga) ఇందుకు ఒక మినహాయింపు. రతన్ లాల్ 2003లోనే...

సంప్రదాయ వ్యవసాయానికి దిక్సూచి

రసాయన ఎరువులు, పురుగు మందుల దుష్ప్రభావానికి గురై నానా అవస్థలూ పడిన ఆ ఊరు ఆ తర్వాత దేశానికే మార్గదర్శకంగా నిలిచింది. సంప్రదాయ వ్యవసాయానికి దిక్సూచిగా మారింది. ఆ ఊరు పేరు ఏనబావి. వరంగల్ జిల్లా లింగాల ఘనపురం మండలంలోని ఈ ఊరు రసాయన రహిత గ్రామం...

వెదురు పరిశ్రమ విలువ రూ. 30 వేల కోట్లు

దేశంలో వెదురు పెంపకాన్ని మరింతగా పెంచాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. 2021 మార్చి 23న మంగళవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వెదురు టెక్నాలజీ, ఉత్పత్తులు, సేవలపై వర్చువల్ ఎగ్జిబిషన్‌లో ఆయన ప్రసంగించారు. ఈ ప్రదర్శనను ఇండియన్...

1.5 ఎకరాల్లో రోజుకు 7 క్వింటాళ్ల టమాటాలు!

ఇది ఒక మహిళారైతు విజయగాధ. ఉత్తర్ ప్రదేశ్‌లోని విఠల్‌పూర్‌కు చెందిన కనక్ లత (57) దుర్గ్, ఆర్యమాన్ రకాల టమాటాలను పండిస్తారు. వాటిని యు.కె, ఒమన్ దేశాలకు కూడా ఎగుమతి చేస్తారు. తన సేంద్రియ టమాటాల అమ్మకం ద్వారా ఆమె రూ. 2.5 లక్షల లాభం సంపాదిస్తుండడం...

Follow us

Latest news