కశ్మీరీ రెడ్‌ గోల్డెన్‌ యాపిల్‌

చెట్టు నిండా ఫలాలు. నోటి నిండా మధురమైన రుచి. నోరూరిస్తుంది. కనువిందు చేస్తుంది. చక్కని పంట. ఇదే కొత్త రేగు.. లేదా కశ్మీరీ రెడ్‌ గోల్డ్‌ యాపిల్ బేర్‌. ఇతర రేగు రకాల కన్నా రెండు రెట్లు ఎక్కువ దిగుబడి ఇస్తుంది. ఇప్పుడిప్పుడే ఈ వెరైటీ రైతులను,...

కుళ్లితే భూమికి బంగారమే

బిడ్డల నుంచి ఏమీ ఆశించకుండానే అన్నీ ఇస్తుంది కన్నతల్లి. అలాంటిది భూమితల్లి కూడా అంతే కదా! మన నుంచి ఏమీ ఆశించకుండానే మన మనుగడ కోసం ఎన్నో ఇస్తుంది. అటువంటి నేలతల్లికి ఏమి ఇచ్చినా.. దాన్ని పదిరెట్లు చేసి మరీ తన బిడ్డలైన మనకే అందిస్తుంది. వెంటనే...

కుళ్లితే భూమికి బంగారమే

బిడ్డల నుంచి ఏమీ ఆశించకుండానే అన్నీ ఇస్తుంది కన్నతల్లి. అలాంటిది భూమితల్లి కూడా అంతే కదా! మన నుంచి ఏమీ ఆశించకుండానే మన మనుగడ కోసం ఎన్నో ఇస్తుంది. అటువంటి నేలతల్లికి ఏమి ఇచ్చినా.. దాన్ని పదిరెట్లు చేసి మరీ తన బిడ్డలైన మనకే అందిస్తుంది. వెంటనే...

సహజ సేద్యానికి 90% సబ్సిడీ

సహజ సేద్యంతో అన్ని కాలాల్లోనూ ఆదాయం వస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వం తరఫున 90 శాతం సబ్సిడీ అందజేస్తామని ఆయన తెలిపారు. రసాయన ఎరువులు వాడకుండా సహజసిద్ధం సేద్యం విధానానికి తానే శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. మధ్యలో...

ఎరువుకుంటతో ఎంతో పంట

ప్రకృతి వ్యవసాయంలో వివిధ పద్ధతులను రైతులు అవలంబిస్తున్నారు. కొందరు జీవామృతాన్ని వాడుతుంటే.. మరి కొందరు ఫిష్‌ అమినో యాసిడ్‌ వినియోగిస్తున్నారు. ఇంకొందరైతే మట్టి ద్రావణంతో సహజ పంటలు పండిస్తున్నారు. కొందరు ఇండిజెనిస్ మైక్రో ఆర్గానిజమ్‌ వాడుతున్నారు. కొంతమంది పంచగవ్యను పైర్లకు వేస్తున్నారు. సేద్యానికి ఖర్చు తక్కువ, ఫలితం...

పైరుకు గ్రీన్‌ మెన్యూరే బెస్ట్‌­­­­­

గ్రీన్‌ మెన్యూర్‌.. పచ్చిరొట్ట ఎరువు.. ఇదేమీ కొత్త మాట కాదు. పూర్వకాలపు రైతులకు తెలియనిదీ కాదు.. ప్రధాన పంటకు మంచి పోషకాలు అందించడంలో గ్రీన్‌ మెన్యూరే బెస్ట్‌ అంటారు ప్రకృతి వ్యవసాయంలో పలు రకాల ప్రయోగాలు చేస్తున్న కళ్లం శ్రీనివాస్‌రెడ్డి. కాకపోతే.. ఏ ప్రధాన పంటకు ఎలాంటి...

ముళ్లచెట్టు.. లాభాల మెట్టు

‘మొక్కే కదా అని పీకేస్తే.. పీక కోస్తా..’ ఓ సినిమాలో మెగాస్టార్‌ చిరంజీవి చెప్పిన డైలాగ్ ఇది. అలాగే ‘ముళ్ల మొక్కే కదా అని నిర్లక్ష్యం చేస్తే.. చాలా నష్టపోతాం’ ఇది తాజాగా ట్రెండ్ అవుతున్న మాట. చిరంజీవి చెప్పింది తులసిమొక్క గురించి అయితే.. ఇప్పుడు చెప్పుకునేది...

తక్కువ ఖర్చు, దిగుబడి, లాభం ఎక్కువ

ఖర్చు తక్కువ, దిగుబడి, వినియోగం, లాభం ఎక్కువ ఉండాలి. అందరిలా ఒకే పంట విధానం కాకుండా కాస్త భిన్నంగా ఆలోచించారు ఈ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తక్కువ నీటి లభ్యత ఉన్న చోట ఏ పంట వేస్తే.. లాభదాయకంగా ఉంటుందో అని తెలుసుకున్నారు. సెమీ ప్రకృతి సాగు విధానంలో...

అందరూ బాగుండాలి

ఆర్థికంగా అన్నదాత బాగుండాలి.. ఆరోగ్యంగా వినియోగదారుడు బాగుండాలి.. పూర్తి పోషకాలతో భూమి బాగుండాలి.. వ్యవసాయంలో ఏదీ వృథా కాకుండా ఉండాలి.. ఇదీ ప్రకృతి వ్యవసాయ విధానంలోని ప్రధాన అంశం. ఇవి అన్నీ సమగ్ర సుస్థిర వ్యవసాయ విధానంలో సుసాధ్యం. సన్నకారు, చిన్నకారు రైతులకు, పెద్ద పెద్ద కమతాలున్న...

ఎకరంలో నెలకు లక్ష ఆదాయం!

పది ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్న రైతు కూడా ఏడాదికి పది లక్షల ఆదాయం పొందలేని పరిస్థితి ఉంది. సాగుబడికి ఆర్థిక అంశాలు కూడా జతపరిచి, పంటలు పండించే ఆలోచన, విధానంలో కొద్దిపాటి మార్పులు చేసుకుని, సరిగా మార్కెటింగ్‌ చేసుకుంటే ఎకరానికి లక్ష రూపాయలు ఆదాయం, లాభం కూడా...

Latest news