వంగ రైతుకు వందనం

వంకాయపైన, దాని కూర రుచిపైన ఎన్నో పాటలు, సామెతలు ఉన్నాయి. ‘గుత్తి వంకాయ కూరోయ్‌ బావా.. కోరి వండినానోయ్‌ బావా’ బసవరాజు అప్పారావు రాసిన ఈ పాట పూర్వకాలంలో ఎంత ప్రసిద్ధి చెందిందో చెప్పక్కర్లేదు. ‘వంకాయ కూర’కు సాటి మరొకటి లేదని చెబుతుంటారు పెద్దలు. రుచితో పాటు...

బీరకు బలం.. రైతుకు లాభం!

పందిరి బీర సాగు లాభదాయకంగా ఉందని మేడ్చల్‌ జిల్లా షామీర్‌ పేట మండలం బాబాగూడకు చెందిన రైతు సురేందర్‌ రెడ్డి చెబుతున్నాడు. ఇతర కూరగాయల పంటల కన్నా పందిరి బీర సాగులో కాస్త ఖర్చు, పని ఎక్కువే అయినా దిగుబడి అధికంగా ఉంటుందని, దాంతో లాభదాయకం అని...

చెన్నై చిక్కుడుతో చక్కని లాభాలు

వెరైటీ పంటల సాగు చేయాలనుకునే ఔత్సాహిక రైతులకు చెన్నై చిక్కుడు సాగు మంచి లాభాలు తెచ్చిపెడుతోంది. దీనికి వినియోగదారుల నుంచి ఎక్కువ డిమాండ్‌ కూడా ఉంది. ఈ చిక్కుడుకు చెన్నైలో ఎక్కువ వినియోగం ఉంటుంది కనుక దీనికి చెన్నై చిక్కుడు అనే పేరు వచ్చింది. చెన్నై చిక్కుడు విత్తు...

సహజ సాగుతోనే భూమికి సారం

మట్టిలోంచి వచ్చిందే మానవ దేహం అనే నిజం తెలుసుకుంటే దాన్ని కాపాడుకోగలమని ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌ చెబుతున్నారు. మట్టిని కాపాడుకోకపోతే మనం కూడా ఆ మట్టిలోనే కలిసిపోవాల్సి ఉంటుందంటున్నారు. మట్టిలో కలిసిపోయినప్పుడు మట్టి.. మనం ఒకటే అనే విషయం తెలుస్తుందన్నారు. ఇప్పటికైనా మట్టి విలువను...

అన్నదాతలకు అద్భుత అవకాశం

అన్నదాతలకు ఇదో అద్భుతమైన అవకాశం. ‘పీఎం కిసాన్‌ ఎఫ్‌ పీఓ యోజన’ను కేంద్రం దేశ వ్యాప్తంగా ప్రారంభించింది. కొత్తగా వ్యవసాయ సంబంధిత వ్యాపారం ప్రారంభించాలని ముందుకు వచ్చే చిన్న, సన్నకారు రైతుల కోసం ఈ పథకాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పథకం కింద 15...

ఒకసారి నాటితే పదిహేనేళ్ల ఆదాయం

‘కూరలో కరివేపాకులా తీసిపారేశారు’ అనేది పాతకాలపు సామెత. అయితే.. కరివేపాకును అలా తీసిపారేయలేం అంటున్నారు రైతులు. ముఖ్యంగా కూరలు, ఇతర వంటకాల పోపుల్లో వాడే కరివేపాకు వినియోగం ఈ ఆధునిక కాలంలో బాగా పెరిగింది. కరివేపాకును పొడిగా చేసుకుని డబ్బాల్లో నిల్వ ఉంచుకుని వేడి వేడి అన్నంలో...

కలిసొస్తే.. కాసుల పంట

అన్ని కాలాల్లోనూ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక డిమాండ్‌ ఉండే కూరగాయ ఏదో తెలుసా? ఏ ఇంట్లో అయినా అనేక కూరల్లో టమోటా వాడకం ఎక్కువనే చెప్పాలి. కూరల్లోనే కాకుండా డైలీ చేసుకునే చెట్నీ మొదలు నిల్వ ఉండే ఊరగాయ దాకా టమోటా వినియోగం చాలా ఎక్కువగానే ఉంటుంది....

గొర్రెల పెంపకంతో లక్షల లాభం

మన దేశంలో సుమారు 80 శాతం మంది మాంసాహారులు. వారిలో గొర్రె మాంసాన్ని ఇష్టంగా తినేవారు అధికశాతం మంది ఉంటారు. ఎక్కువ డిమాండ్‌ ఉండడంతో గొర్రెల్ని వాణిజ్యపరంగా విజయవంతంగా పెంచుతూ విజయాలు సాధించిన రైతుల మనకు ఎందరో కనిపిస్తారు. దేశంలో నాగరికత మొదలైన తొలి రోజుల్లో శతాబ్దాలుగా...

బంజరు భూమిలో పచ్చని శోభ

అది రాజస్థాన్‌ రాష్ట్రం బిల్వారా జిల్లాలోని పీప్‌ ల్యాండ్‌ గ్రామం. వేసవి వచ్చిందంటే చాలు ప్రభుత్వం సరఫరా చేసే నీటి ట్యాంకర్ల వద్ద ఎన్ని ఎక్కువ బకెట్లు వీలైతే అన్నింట్లో నీళ్లు పట్టుకోవాలనే ఆతృతే ఆ గ్రాస్థుల్లో కనిపించేది. ఆ క్రమంలో నిత్యం గ్రామస్థుల మధ్య తరచూ...

Follow us

Latest news