100వ కిసాన్ రైలు ప్రారంభం
దేశంలో 100వ కిసాన్ రైలు పట్టాలెక్కింది. మహారాష్ట్రలోని సంగోలా నుంచి పశ్చిమ బెంగాల్లోని శాలిమార్కు నడిచే ఈ కిసాన్ రైలును 2020 డిసెంబర్ 28న వీడియో కాన్ఫరెన్సు ద్వారా పచ్చ జెండా ఊపి...
కుళ్లితే భూమికి బంగారమే
బిడ్డల నుంచి ఏమీ ఆశించకుండానే అన్నీ ఇస్తుంది కన్నతల్లి. అలాంటిది భూమితల్లి కూడా అంతే కదా! మన నుంచి ఏమీ ఆశించకుండానే మన మనుగడ కోసం ఎన్నో ఇస్తుంది. అటువంటి నేలతల్లికి ఏమి...
Organic Manure
చెన్నై చిక్కుడుతో చక్కని లాభాలు
వెరైటీ పంటల సాగు చేయాలనుకునే ఔత్సాహిక రైతులకు చెన్నై చిక్కుడు సాగు మంచి లాభాలు తెచ్చిపెడుతోంది. దీనికి వినియోగదారుల నుంచి ఎక్కువ డిమాండ్ కూడా ఉంది. ఈ చిక్కుడుకు చెన్నైలో ఎక్కువ వినియోగం...
అక్కడ ఇక లోకల్ విత్తనాలతోనే పంటలు
ఏ పంట పండించాలన్నా ముందు కావలసినవి విత్తనాలే. జన్యు మార్పిడి విత్తనాల వల్ల పరాధీనత పెరుగుతుందని చాలాకాలంగా స్వదేశీ పర్యావరణవేత్తలు హెచ్చరిస్తూ వస్తున్నారు. ఆయా కంపెనీలు తయారు చేసే జీఎం విత్తనాలను ఉపయోగించడం...
ఇలా చేస్తే అగ్రి బిజినెస్ లాభదాయకమే!
వ్యవసాయాన్ని ఒక వృత్తిగా ఎంచుకోవడంపై విద్యావంతులైన యువజనుల్లో పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. పైగా దాని పట్ల ఎగతాళితో కూడిన వ్యతిరేకతను చాలా మంది వ్యక్తం చేస్తూ వచ్చారు. ఒడిశాలోనూ ఇంతే. అయితే...
ఇక “ఫ్యామిలీ ఫార్మర్స్” వచ్చేస్తున్నారు…
అరోగ్యానికి ఆర్గానిక్ ఆహారం అన్న భావన క్రమంగా బలం పుంజుకుంటోంది. ఇందులో భాగంగా పుట్టిందే "కుటుంబ రైతులు" (family farmers) పరికల్పన. గుజరాత్ ప్రభుత్వ యంత్రాంగం ఈ సరికొత్త ఆలోచనను అమలు చేస్తోంది....
దేశీ వరి విత్తనాల సంరక్షకుడు
రైతు కుటుంబంలో పుట్టిన రాజ్కుమార్ చౌధరికి చిన్నప్పటి నుంచీ వ్యవసాయం అంటే మక్కువ.. అందులోనూ సహజ వ్యవసాయ విధానాలు, దేశీయ వరి పంటలంటే మరింత ఎక్కువ ఆసక్తి. దాంతో ఇంటర్ విద్య పూర్తయ్యాక...
‘ఎక్స్పో’లో ఎన్నో రకాల మొక్కలు
హైదరాబాద్లోని 'పీపుల్స్ ప్లాజా'లో 'ఆల్ ఇండియా హార్టికల్చర్, అగ్రికల్చర్, నర్సరీ ఎక్స్పో' (All India Horticulture Agriculture and Nursery Expo) నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి టి హరీశ్ రావు...
స్కూల్ ప్రిన్సిపాల్ కొత్త ఆలోచన
ఇంగ్లీషు లిటరేచర్లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. కొంతకాలం స్కూలు ప్రిన్సిపాల్గానూ పనిచేశారు. తండ్రి నాగభూషణం స్ఫూర్తితో వ్యవసాయం మొదలుపెట్టారు. వ్యవసాయం అంటే అందరూ చేసినట్లు వరి, పత్తి, మిరప, మొక్కజొన్న లాంటివి కాకుండా...
‘రైతునేస్తం’ ‘మణి అన్నా’!
ఏదో కాలక్షేపం కోసం, తమ ఇంటి అవసరాల కోసం మిద్దె తోట వ్యవసాయం ప్రారంభించిన బందరు అన్నకు మంచి గుర్తింపు లభించింది. భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడి చేతుల మీదుగా ‘రైతునేస్తం’...

























































