సహజ సేద్యానికి 90% సబ్సిడీ
సహజ సేద్యంతో అన్ని కాలాల్లోనూ ఆదాయం వస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వం తరఫున 90 శాతం సబ్సిడీ అందజేస్తామని ఆయన తెలిపారు. రసాయన...
1 పొలం.. ఏడాదిలో 12 రకాల పంటలు…
"ఖేతీ పర్ కిస్కీ మార్? జంగ్లీ జాన్వర్, మౌసమ్ ఔర్ సర్కార్..."1980 దశకంలో, హరిత విప్లవం తరువాత హిమాలయ ప్రాంతమైన ఉత్తరాఖండ్ అంతటా ఈ నినాదం ప్రతిధ్వనించింది. "వ్యవసాయాన్ని దెబ్బతీసేది ఎవరు? అడవి...
Farmers News
Organic Manure
వాడేసిన టీ పొడితో అద్భుతమైన కంపోస్ట్!
ఇటీవలికాలంలో మిద్దెపంటలు, పెరటి తోటల పెంపకం క్రమంగా పెరుగుతోంది. ఇంటిపట్టునే కూరగాయలు, పండ్ల వంటివి పండించడం పట్ల నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. పూలమొక్కల సంగతి సరేసరి. అయితే మొక్కల పెంపకానికి మంచి ఎరువు...
ఆర్గానిక్ పంటల నమూనాలు సిద్ధం!
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని సుస్థిర వ్యవసాయ అభివృద్ధి విధానాలను అభివృద్ధి పరిచే దిశలో భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ICAR), కృషి విజ్ఞాన్ కేంద్రాలు (KVK) సంయుక్తంగా పలు చర్యలు చేపట్టాయి....
పత్తికి చేటు పింక్ బోల్ పురుగు
పత్తి పంటను మన దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడులోను, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా పత్తిని రైతులు పండిస్తారు. వేడి వాతావరణంతో పాటు నల్ల బంకమట్టి నేలలో పత్తి బాగా...
పింక్ పనస.. లాభాల వరస!
పింక్ పనసలో ఆరోగ్య లాభాలు ఎన్నో ఉన్నాయి. దీనిలో సీ, ఏ విటమిన్లు అధికంగా ఉంటాయి. మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నిజానికి పనసలో పీచుపదార్థం చాలా ఎక్కువ. తద్వారా జీర్ణక్రియ...
బాహుబలి రైతు.. హరిశరణ్ దేవగణ్
ప్రకృతి వ్యవసాయం అనగానే ఏదో ఓ మూలన చిన్నపాటి కమతాల్లో సాగే పంటల సాగు అన్న తేలికపాటి అభిప్రాయాన్ని పటాపంచలు చేశారు హరిశరణ్ దేవగణ్. భారత ప్రకృతి సేద్యం తాలూకు విశిష్టతను ఆయన...
ఆర్గానిక్ మేంగోతో లక్షల్లో ఆదాయం
చిన్నప్పటి నుంచే తండ్రికి వ్యవసాయంలో చేదోడుగా ఉన్నాడు. దాంతో చదువుకునే అవకాశం రాలేదు. వ్యవసాయంలో సాంకేతికపరమైన శిక్షణ కూడా తీసుకోలేదు. దశాబ్దాలుగా వ్యవసాయం చేస్తున్న అనుభవంతో ఆ రైతు ఇప్పుడు లక్షల్లో ఆదాయం...
బారామాసీ మ్యాంగో తెలుసా?
బారామాసీ మ్యాంగో.. అంటే ఏడాది పొడవునా పండ్లు ఇచ్చే మామిడిరకం. హర్యానాలోని కర్నాల్కు చెందిన రామ్ విలాస్ సింగ్ రూపొందించిన ‘ది గ్రేస్ ఆఫ్ గాడ్ నర్సరీ’లో బారామాసి మ్యాంగోతో పాటు పనస,...
సాఫ్ట్వేర్ లైఫ్ ఎందుకు వదిలిపెట్టానంటే…
తలకు మించిన రుణభారం, పంట నష్టాలు, తక్కువ దిగుబడి వంటి కడగండ్లు వ్యవసాయం మీద కారు మేఘాల్లా కమ్ముకుని ఉన్న నేటి పరిస్థితుల్లో మావురం మల్లికార్జున్ రెడ్డి వంటి సేంద్రియ రైతులు జలతారు...


























































