మాజీ డిప్యూటీ సీఎం సహజ పంటల సాగు
రాజకీయాల్లో ఉండే వారంటేనే ఎప్పుడూ బిజీగా ఉంటారని అనుకుంటాం. అందులోనూ డిప్యూటీ సీఎంగా, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు అస్సలు తీరిక ఉండదు కదా అని భావిస్తాం. అయితే.. నిత్యం సమస్యలతో వచ్చే నియోజకవర్గం...
ఆరోగ్యాల రూట్ మల్బరీ ఫ్రూట్
మల్బరీ అంటే ముందుగా గుర్తొచ్చేది ఏంటి? పట్టుపురుగులకు మల్బరీ ఆకులు ఆహారంగా వేస్తారని, అందుకే మల్బరీ చెట్లు పెంచుతారని. అయితే.. మల్బరీ పండ్లతో మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చాలామందికి తెలియకపోవచ్చు....
Farmers News
Organic Manure
బయోచార్ బంగారం!
బయోచార్! అంటే కట్టెబొగ్గు. లేదా గడ్డితో తయారైన బొగ్గు. బయో అంటే జీవం.. చార్ అంటే బొగ్గు. ‘జీవం ఉన్న బొగ్గు’ అని దీని అర్థం. పొడిపొడిగా ఉండే కట్టెల బొగ్గు. వందల...
అబ్బో..! బొప్పాయి!
మరఠ్వాడా.. మహారాష్ట్రలో బీడ్ జిల్లాలో ఉన్న ప్రాంతం ఇది. నిత్యం తీవ్ర కరువు కాటకాలతో అల్లాడిపోయే నేల.. ప్రతి ఏటా అన్నదాతల ఆత్మహత్యలకు పెట్టిన పేరున్న ప్రాంతం. అలాంటి బీడ్ జిల్లాలో ఆర్గానిక్...
సహజ పద్ధతిలో మిరప రక్షణ
మిర్చి.. ప్రతి నిత్యం.. అన్ని ఇళ్లలో ఆహార పదార్థాల్లో వినియోగించే అతి ముఖ్యమైన పంట. రోజూ కొన్ని వేల టన్నుల మిర్చి ఆహారపదార్థాల తయారీకి అవసరం అవుతుంది. అలాంటి ముఖ్యమైన మిర్చి పంటకు...
స్పిరులినా సాగుతో రోజూ ఆదాయం
స్పిరులినా… దీన్నే సముద్ర నాచు అంటారు. ఉప్పు నీటిలో బాగా పెరుగుతుంది. స్పిరులినా సాగుకు మట్టితో పనిలేదు. సూర్యరశ్మి ఎంత ఎక్కువగా ఉంటే అంత అధికంగా స్పిరులినా దిగుబడి పెరుగుతుంది. పొలంలోనే కాకుండా...
సిరులు తెచ్చే సీమపందులు
సీమపంది మాంసంలో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. కండరాల పెరుగుదలకు పనిచేస్తుంది. దీనిలో 9 రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. జింక్, సెలీనియం, విటమిన్ B12, B 6 కూడా...
అప్పుల బాధ నుంచి లక్షల సంపాదన
వ్యవసాయ కుటుంబంలో మారుతి నాయుడు మూడో తరం రైతు. రసాయనాలతో చేసిన వ్యవసాయంతో మారుతి కుటుంబం పూర్తిగా అప్పుల్లో మునిగిపోయింది. రసాయనాలు ఎక్కువగా వాడిన కారణంగా వారి వ్యవసాయ భూమి పూర్తిగా నిస్సారమైపోయింది....
ఈ బాలుడు ‘బెస్ట్ స్టూడెంట్ ఫార్మర్’
అశ్విన్ రాజ్ ఏడవ తరగతి విద్యార్థి. సుమారు పన్నెండేళ్ల వయసు. మామూలుగా అయితే ఈ వయసు పిల్లలకు ఆటపాటల్లోనే కాలం గడిచిపోతుంది. కానీ కేరళకు చెందిన అశ్విన్ రాజ్కి మొక్కల పెంపకం అంటే...
ప్రకృతి పంటల వైపు ప్రపంచం పరుగు
ప్రపంచం మొత్తం ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం వైపు పరుగులు తీస్తోంది. ప్రపంచంలో ఎక్కువ మంది ప్రకృతి పంటలు పండించేందుకు ముందుకు వస్తున్నారు. ప్రకృతి సిద్ధమైన ఆహార ధాన్యాల వినియోగానికే మొగ్గు చూపుతున్నారు. రసాయన...


























































