కొత్త కొబ్బరి రకాలతో అధిక దిగుబడి
కొబ్బరి పంట అధిక ఉత్పాదకతలో దేశంలో ఆంధ్రప్రదేశ్ ముందు స్థానంలో ఉంటుంది. అయితే.. కొబ్బరి సాగులో మాత్రం కేరళ, తమిళనాడు, కర్ణాటక తర్వాతి స్థానంతోనే సరిపెట్టుకుంటోంది. కొబ్బరి సాగులో అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి...
వరి-చేప సహసాగుతో అధికాదాయం
ప్రపంచ జనాభా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంది. దీంతో మానవాళికి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఆహారం కొరతే కాకుండా చాలినంత పోషకాహారం దొరకని సమస్య ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. అంతే కాకుండా నీటి సదుపాయం,...
Farmers News
Organic Manure
రైతన్నల నేస్తం.. శ్రీ యడ్లపల్లి వెంకటేశ్వరరావు
ప్రకృతి సేద్యం చేసే తెలుగు రాష్ట్రాల రైతాంగానికి శ్రీ యడ్లపల్లి వెంకటేశ్వర రావును గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గత పదిహేనేళ్లుగా వెంకటేశ్వర రావుగారు ప్రకృతి వ్యవసాయ వ్యాప్తికి, విస్తృతికి కృషి...
కొత్త కొబ్బరి రకాలతో అధిక దిగుబడి
కొబ్బరి పంట అధిక ఉత్పాదకతలో దేశంలో ఆంధ్రప్రదేశ్ ముందు స్థానంలో ఉంటుంది. అయితే.. కొబ్బరి సాగులో మాత్రం కేరళ, తమిళనాడు, కర్ణాటక తర్వాతి స్థానంతోనే సరిపెట్టుకుంటోంది. కొబ్బరి సాగులో అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి...
ప్రకృతి పంటల వైపు ప్రపంచం పరుగు
ప్రపంచం మొత్తం ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం వైపు పరుగులు తీస్తోంది. ప్రపంచంలో ఎక్కువ మంది ప్రకృతి పంటలు పండించేందుకు ముందుకు వస్తున్నారు. ప్రకృతి సిద్ధమైన ఆహార ధాన్యాల వినియోగానికే మొగ్గు చూపుతున్నారు. రసాయన...
‘గో మహాయాత్ర’ విజయవంతం
గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ యుగ తులసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2021 జనవరి 24న గోమహాయాత్ర జరిగింది. హైదరాబాద్లో వేలాదిమంది యువకులు...
ఆర్గానిక్ మేంగోతో లక్షల్లో ఆదాయం
చిన్నప్పటి నుంచే తండ్రికి వ్యవసాయంలో చేదోడుగా ఉన్నాడు. దాంతో చదువుకునే అవకాశం రాలేదు. వ్యవసాయంలో సాంకేతికపరమైన శిక్షణ కూడా తీసుకోలేదు. దశాబ్దాలుగా వ్యవసాయం చేస్తున్న అనుభవంతో ఆ రైతు ఇప్పుడు లక్షల్లో ఆదాయం...
కలం యోధుడి రెండో వర్ధంతి
మానవత్వం పరిమళించిన మంచి మనిషి, కలం యోధుడు, వీఈఆర్ ఆగ్రోఫార్స్మ్ వెబ్ సైట్ వ్యవస్థాపక సంపాదకుడు కీర్తిశేషుడు యెన్నా శ్రీనివాసరావు రెండో వర్ధంతి కార్యక్రమం జూన్ 2 శుక్రవారం జరిగింది. వైఎస్సార్ అని...
ప్రకృతి పంటలంటే ప్రేమతో పవన్ కళ్యాణ్..
పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ప్రకృతి వ్యవసాయం అంటే గౌరవం. వ్యక్తిగతంగా తనకు వ్యవసాయం అంటే చాలా మక్కువ అంటారు. ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందాలని, భావితరాలు ఆరోగ్యంగా ఉండాలని...
టెర్రస్ పై రోజూ 20 కిలోల కూరగాయల పంట
ఇడుక్కికి చెందిన పన్నూజ్ జాకబ్ ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత హాబీగా వ్యవసాయం చేస్తున్నాడు. ఇప్పుడు ‘మంగలం ఫుడ్స్’ బ్రాండ్ పేరుతో రోజూ 20 కిలోల తాజా ఆర్గానిక్ కూరగాయలు అమ్ముతున్నాడు....

























































