కొత్త సాగు చట్టాలతో రైతుకే లాభం : మోదీ
రైతు ఎంతగా కష్టించి పని చేసినప్పటికీ ధాన్యానికి, కాయగూరలకు, పండ్లకు తగిన నిల్వ సదుపాయాలు లేకపోతే భారీ నష్టాల బారిన పడక తప్పదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆధునిక నిల్వకేంద్రాలను,...
సాఫ్ట్వేర్ రంగం నుండి ప్రకృతి సాగుకు…
సాఫ్ట్వేర్ ఉద్యోగం, పెద్ద జీతం, అమెరికాలో సెటిల్ కావడం, డాలర్లు సంపాదించడం...సాధారణంగా ఇది చాలామంది కనే కల. కానీ వాటన్నిటినీ వదిలి ప్రకృతి ఒడిలో సాగే జీవితాన్ని ఎంచుకున్నారు దేవరపల్లి హరికృష్ణ. తరతరాల...
Organic Manure
వారెవ్వా.. వారాంతపు వ్యవసాయం!
మొక్కలు పెట్టిన ఆరు నెలలకు కేవలం మునగకాయలు, బొప్పాయిల ద్వారా సుమారు రూ.40 వేలు రిటర్న్ వచ్చిందని శాంతి తెలిపారు. ఇంకా అరటి కాయలు కోతకు సిద్ధంగా ఉన్నాయి
సహజసాగులో ‘టెర్రా గ్రీన్’ అద్భుతాలు
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేలా ఎక్కువ మందికి అవగాహన కల్పించడంలో, సహజసిద్ధంగా పండించే ఆహారం అందరికీ అందుబాటులో ఉండేలా చేయడంలో ఈ తల్లి కూతుళ్ల కృషి ప్రశంసలు పొందుతోంది. హైదరాబాద్ కు చెందిన లిఖిత,...
ప్రకృతి పంటల వైపు ప్రపంచం పరుగు
ప్రపంచం మొత్తం ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం వైపు పరుగులు తీస్తోంది. ప్రపంచంలో ఎక్కువ మంది ప్రకృతి పంటలు పండించేందుకు ముందుకు వస్తున్నారు. ప్రకృతి సిద్ధమైన ఆహార ధాన్యాల వినియోగానికే మొగ్గు చూపుతున్నారు. రసాయన...
బంజరు నేలలో బంగరు ఫలాలు
అది బంజరునేల.. అంతకు ముందెప్పుడూ ఆ నేలలో పంటలు పండించింది లేదు. అలాంటి నేలలో సహజసిద్ధ విధానంలో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి బంగారు ఫలాలు పండిస్తున్నాడు. వ్యవసాయం అంటే ఓనమాలు కూడా...
భవంతిలో మొక్కల తోట!
ప్రకృతి వ్యవసాయం అంటే ఆయనకు మక్కువ ఎక్కువ. తమ మూడంతస్థుల భవంతినే ఓ మొక్కల తోటగా మార్చేశాడు. హైడ్రోపోనిక్ విధానంలో తన భవనంలో ఏకంగా 10 వేల మొక్కల్ని పెంచుతున్నాడు. ప్రకృతి విధానంలో...
‘స్టార్ ఫార్మర్’ వరి వెరైటీ సాగు!
తరతరాలుగా వారిది వ్యవసాయ కుటుంబం. ఆ కుటుంబానికి చెందిన హర్షత్ విహారి అనేక మంది రైతు బిడ్డల మాదిరిగానే ఇంజనీరింగ్ విద్య పూర్తిచేశాడు. అయితే.. చిన్నప్పటి నుంచీ వ్యవసాయం, సాగు విధానాలను చూస్తూ...
PLEASE CALL US AT 7396394749
మట్టి నుంచి బంగారం పండించవచ్చు..
అయితే ఆ మట్టికి గట్టి బలం ఉండి తీరాలి…
మట్టిని తొలుచుకుని మొక్క మొలిచేందుకు భూమిలో సారం ఉండాలి…
భూసారం నిరంతరం మొక్కలకు బలకరం.. ఒక వరం…
అది సహజ సిద్ధంగా వస్తే...
అమ్మ తర్వాత గొప్ప మనసు అన్నదాతదే!
అన్నదాతల ప్రగతిలోనే దేశాభివృద్ధి దాగి ఉందని, "స్వర్ణభారత్ ట్రస్ట్" స్థాపన వెనుక ఉన్న కారణాల్లో రైతుల ఆర్థికాభివృద్ధికి దన్నుగా నిలవడం కూడా ఒకటని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. రైతుల...


























































