ఆర్గానిక్ ఉత్పత్తుల కోసం ఈ-కామర్స్ వేదిక
ప్రకృతి వ్యవసాయం పట్ల రైతులలో ఆసక్తి క్రమంగా పెరుగుతోంది. రసాయన ఎరువుల వినియోగం వల్ల పెరిగిన ఆర్థిక భారంతో సతమతమౌతున్న అన్నదాతలు క్రమంగా సేంద్రియ సేద్యంవైపు మరలుతున్నారు. అయితే పండించిన ధాన్యాన్ని, దినుసులను...
సూపర్గా మకాడమియా సాగు
కరోనా పట్టి పీడించిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా డ్రైఫ్రూట్స్ వినియోగం బాగా పెరిగింది. ప్రకృతి మనకు అనేక రకాల డ్రైఫ్రూట్స్ను అందిస్తోంది. అయితే..డ్రైఫ్రూట్స్లోనే అత్యంత విలువైన డ్రైఫ్రూట్ ఏంటో తెలుసా? ఆ డ్రైఫ్రూట్...
Organic Manure
పప్పమ్మాళ్ను కలుసుకున్న ప్రధాని మోదీ
తొలితరం ఆర్గానిక్ మహిళా రైతు పప్పమ్మాళ్ మరోసారి వార్తల్లో నిలిచారు. 105 ఏళ్ల పప్పమ్మాళ్కు ఇటీవల 'పద్మశ్రీ' పురస్కారం లభించిన సంగతి తెలిసిందే. తమిళనాడు తెక్కంపట్టికి చెందిన పప్పమ్మాళ్ ఎన్నికల ప్రచారానికి కోయంబత్తూరు...
పోషకాల కార్ఖానా ఫూల్ మఖానా
ఫూల్ మఖానా గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకున్న వారికి గుండె సంబంధ వ్యాధులు దరి చేరవని ఆరోగ్య నిపుణులు చెబుతారు. తినేందుకు ఎంతో రుచిగా ఉండే మఖానా...
తెలంగాణలో ఈజీగా టెంకాయ సాగు
కోటి ఔషధాల పెట్టు కొబ్బరిచెట్టు అంటారు. కొడుకును నమ్మితే ఏముంది? కొబ్బరిచెట్టును నమ్ముకుంటే జీవితం సాగిపోతుందని పూర్వపు సామెత. కొబ్బరిచెట్లు కోస్తా జిల్లాలలోనూ ఇసుక నేలల్లో బాగా పెరుగుతాయి. వందేళ్లు వచ్చే వరకు...
స్కూల్ ప్రిన్సిపాల్ కొత్త ఆలోచన
ఇంగ్లీషు లిటరేచర్లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. కొంతకాలం స్కూలు ప్రిన్సిపాల్గానూ పనిచేశారు. తండ్రి నాగభూషణం స్ఫూర్తితో వ్యవసాయం మొదలుపెట్టారు. వ్యవసాయం అంటే అందరూ చేసినట్లు వరి, పత్తి, మిరప, మొక్కజొన్న లాంటివి కాకుండా...
మిశ్రమ పంటలతో నిరంతర ఆదాయం
మెట్టభూమిలో కూడా నీటి వినియోగం ఎక్కువ లేకుండా ఆర్గానిక్ విధానంలో మిశ్రమ పంటల్ని సాగుచేస్తూ.. నిరంతరం ఆదాయాన్ని పొందుతున్న రైతు గురించి తెలుసుకుందాం. పంటల సాగులో ఈ ఆదర్శ రైతు పురుగుమందులు కానీ,...
బ్రహ్మాండం బ్రోకలీ సాగు
బ్రోకలీ మొక్కలు అక్టోబర్ చివరిలో లేదా నవంబర్ మొదటి వారంలో నాటుకుంటే మేలు. సంక్రాంతి పండుగ నాటికి మంచి దిగుబడి వస్తుంది. ధర కూడా ఎక్కువ పలుకుతుంది.
తింటే చేదు.. పండిస్తే తీపి!
కాకరకాయను తింటే చేదుగా ఉంటుంది. దాన్ని పండించే రైతుకు మాత్రం చక్కని లాభాల తీయ్యదనం అందిస్తుంది. కాకరకాయలో ఎన్నెన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీనిలో ఉండే అతి ముఖ్యమైనది డయాబెటీస్ను నియంత్రించే లక్షణం....
ఎరువుకుంటతో ఎంతో పంట
ప్రకృతి వ్యవసాయంలో వివిధ పద్ధతులను రైతులు అవలంబిస్తున్నారు. కొందరు జీవామృతాన్ని వాడుతుంటే.. మరి కొందరు ఫిష్ అమినో యాసిడ్ వినియోగిస్తున్నారు. ఇంకొందరైతే మట్టి ద్రావణంతో సహజ పంటలు పండిస్తున్నారు. కొందరు ఇండిజెనిస్ మైక్రో...

























































