ప్రకృతి సాగుపై ‘కుదరత్ ఉత్సవ్ 21’
సేంద్రియ సాగు విధానాలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో పంజాబ్లో 2021 మార్చి 26 నుండి 28 వరకు 'కుద్రత్ ఉత్సవ్ 2021' నిర్వహిస్తున్నారు. హిందీలో కుదరత్ అంటే ప్రకృతి (Nature) అని అర్థం. మహారాజా...
ఆర్గానిక్ సాగుపై ఆర్ఎస్ఎస్ ప్రచారోద్యమం
హిందూ నూతన సంవత్సరారంభాన్ని పురస్కరించుకుని 2021 ఏప్రిల్ 13 న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) భూసారం, ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పెంచే దేశవ్యాప్త ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. సంఘ్ అనుబంధ సంస్థ...
Farmers News
Organic Manure
పవర్ఫుల్ పల్లీ ఫెర్టిలైజర్
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ప్రజలు ఇష్టపడే పంటల్లో వేరుశనగ ఒకటి. దీంట్లో రోగనిరోధక వ్యవస్థను పెంచే 20 అమైనో ఆమ్లాలు ఉంటాయి. అనేక ఆరోగ్యకరమైన ఖనిజాలు, విటమిన్లు ఉన్నాయి. ఇతర గింజలతో...
‘తూర్పు’న నవోదయం
చారిత్రకంగా ఎంతో విశిష్టత కలిగిన తూర్పు గోదావరి జిల్లా ప్రకృతి వ్యవసాయంలో కూడా ముందంజ వేస్తోంది. ఈ జిల్లాలో ప్రస్తుతం వేలాదిగా రైతులు జీరో బడ్జెట్ ప్రకృతి సేద్యాన్ని అనుసరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం...
మునగపంటలో విజేతలు వీళ్లు!
మునగాకు పంటతో లక్షలాది రూపాయల ఆదాయం సంపాదించడంతో పాటు ప్రపంచ మార్కెట్కు మునగాకు పొడిని ఎగుమతి చేస్తూ విదేశీ మారకద్రవ్యాన్ని కూడా సంపాదిస్తున్న కొందరి గురించి గతంలో తెలుసుకున్నాం కదా.. ఇప్పడు ఉష్ణోగ్రత...
‘ఫార్మ్ ప్రెన్యూర్’ సందీప్ కన్నన్
ప్రకృతిసిద్ధ వ్యవసాయ విధానంలో ఇప్పుడు బాగా ప్రాచుర్యంలోకి వస్తున్న విధానం హైడ్రోపోనిక్స్ ఫార్మింగ్. తక్కువ నేలలో అధిక పంటలు పండించడం ఈ విధానంలో ప్రధానమైనదే అయినా.. ఇప్పుడది ఆరోగ్యకరమైన ఆహారం విషయంలో మరింతగా...
కుళ్లితే భూమికి బంగారమే
బిడ్డల నుంచి ఏమీ ఆశించకుండానే అన్నీ ఇస్తుంది కన్నతల్లి. అలాంటిది భూమితల్లి కూడా అంతే కదా! మన నుంచి ఏమీ ఆశించకుండానే మన మనుగడ కోసం ఎన్నో ఇస్తుంది. అటువంటి నేలతల్లికి ఏమి...
Register Form for Franchise, Dealers and Distributors
Register Form for Franchise, Dealers and Distributors.
For Orders Please Contact :- V.E.R AGRO FARMS, Ph: 7396394749, 6303311894,...
ఈ యువతి సాధించిన ఘనత చూశారా!
మధ్యప్రదేశ్ - ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల మధ్య విస్తరించి ఉండే ప్రాంతం బుందేల్ ఖండ్. ఝాన్సీ నగరం బుందేల్ ఖండ్లోనిదే. ప్రతి ఏడాదీ ఎండాకాలంలో ఇక్కడ నీటి ఎద్దడితో జనం సతమతమౌతూ ఉంటారు....
వరి సాగులో డ్రిప్ సిస్టం!
అత్యధిక స్థాయి భారతీయుల ఆహారంలో బియ్యం అంతర్భాగం. దేశంలో ఇతర ఆహార ధాన్యాలలో ధాన్యం దిగుబడి 40% శాతం ఉంది. మన దేశంలో 65% మంది ప్రజలకు బియ్యమే ప్రధాన ఆహారం. ప్రతి...


























































