పోషకాల బత్తాయిని పోషించే విధానం
బత్తాయిలో పుష్కలంగా లభించే విటమిన్ సీ మనలో రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది. దీనిలోని జీవరసాయనాలు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. బత్తాయిలో ఉండే ఫ్లేవనాయిడ్లు జీర్ణాశయాన్ని పరిశుభ్రం చేస్తాయి. బత్తాయిని తరచుగా తినేవారి మూత్రపిండాల్లోని...
365 రోజులూ చక్కని చిక్కుళ్లు
పర్పుల్, గ్రీన్, దసరా, బెంగళూర్, డబుల్ కలర్… ఇదేంటీ రంగులు, పండుగలు, ఊళ్ల గురించి చెబుతున్నారేంటి? అనుకుంటున్నారా? అదేమీ లేదండీ.. మనం చెప్పుకున్న పేర్లు చిక్కుడు కాయల్లోని రకాలు. ఇవన్నీ మిద్దెతోటలో ఎంచక్కా...
Farmers News
Organic Manure
‘ఎక్స్పో’లో ఎన్నో రకాల మొక్కలు
హైదరాబాద్లోని 'పీపుల్స్ ప్లాజా'లో 'ఆల్ ఇండియా హార్టికల్చర్, అగ్రికల్చర్, నర్సరీ ఎక్స్పో' (All India Horticulture Agriculture and Nursery Expo) నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి టి హరీశ్ రావు...
చిన్న రైతుల్లో విప్లవాత్మక మార్పు
‘ఈ రోజు నువ్వు అన్నం తింటున్నావంటే.. రైతన్నకు కృతజ్ఞతలు చెప్పితీరాల్సిందే’ ఇది సీసీడీ సంస్థ ప్రధాన నినాదం. ‘కలిసి వ్యవసాయం చేసుకుంటే కలదు లాభం’ అనేది దీని ముఖ్య ఉద్దేశం. గ్రామీణ స్థాయిలో...
కలం యోధుడి రెండో వర్ధంతి
మానవత్వం పరిమళించిన మంచి మనిషి, కలం యోధుడు, వీఈఆర్ ఆగ్రోఫార్స్మ్ వెబ్ సైట్ వ్యవస్థాపక సంపాదకుడు కీర్తిశేషుడు యెన్నా శ్రీనివాసరావు రెండో వర్ధంతి కార్యక్రమం జూన్ 2 శుక్రవారం జరిగింది. వైఎస్సార్ అని...
పాత కుండీల్లో ఆర్గానిక్ బెండ
ఓక్రా.. బెండీ.. లేడీస్ ఫింగర్.. బెండకాయ.. అమెరికాలో దీన్ని ఓక్రా అంటారు. ఉత్తర భారతదేశంలో బెండీ అని పిలుస్తారు. ఇంగ్లీషు పాఠాల్లో దీనికి లేడీస్ ఫింగర్ అని పేరు. ఏ పేరుతో పిలిచినా...
వారెవ్వా… వాక్కాయ!
పులుపు, వగరు రుచుల కలబోత వాక్కాయ. పులుపు ఎక్కువగా ఉండే వాక్కాయలో విటమిన్ సి అధికం. వాక్కాయలు ఆహారంలో తీసుకునే వారి మూత్రాశయ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. వాక్కాయ రసం తాగితే మూత్ర నాళాల...
లాభసాటి కొర్రమీను పెంపకం
మృగశిర కార్తె ప్రారంభమైంది. ఆస్తమా రోగులకు హైదరాబాద్ లో చేప ప్రసాదం పంపిణీ జరుగుతోంది. బత్తిన కుంటుంబ వనమూలికలు, ఆకులతో తయారు చేసిన చేపమందును కొర్రమీను చేపపిల్ల నోట్లో పెట్టి, ఆస్తమా రోగుల...
సపోటా తోటతో నిత్యం ఆదాయం
సపోటా పండు అంటే ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. సపోటాలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది కనుక కంటికి మేలు చేస్తుంది. దీంట్లో గ్లూకోజ్ కూడా ఎక్కువే. సపోటాలో యాంటి ఆక్సిడెంట్లు,...
రండి! ప్రకృతి సాగు వైపు సాగుదాం!: సద్గురు
ఇక మనం ప్రకృతి వ్యవసాయం వైపు మరలాలనీ, సంప్రదాయ పంటలను సాగు చేయాలనీ ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు శ్రీ జగ్గీ వాసుదేవ్ ఉద్ఘాటించారు. కోయంబత్తూరు సమీపంలోని ఈశ యోగా సెంటర్లో జరిగిన...


























































