ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ
ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు మరింతగా ప్రోత్సాహం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ఏపీ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఏపీ ముఖ్యమంత్రి...
Online Order or Purchase or Marketing Enquiry
Online Order or Purchase or Marketing Enquiry
For Orders Please Contact :- V.E.R AGRO FARMS, Ph:...
Organic Manure
ఆర్గానిక్ అంజీరతో అధికాదాయం
ధైర్యంగా ముందడుగేశాడు ఆ యువరైతు.. ఔషధ గుణాలు అధికంగా ఉండే అంజీర సాగుచేయడం ప్రారంభించాడు. అందులోనూ ఆర్గానిక్ సాగు పద్ధతిలో అంజీర పంటలు పండిస్తున్నాడు. ఆ ఊరిలో ఇతర రైతులు ఎవరికీ అందనంత...
ప్రకృతి సాగులో ప్రభుత్వాల పాత్ర
రసాయన రహిత ప్రకృతి పంటల పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. ప్రకృతి వ్యవసాయ ప్రచారకర్త, వ్యవసాయ శాస్త్రవేత్త సుభాష్ పాలేకర్ ప్రారంభించిన జీరో బడ్జెట్ నేచురల్ పార్మింగ్ పట్ల ముందులో కొద్ది...
ఆర్గానిక్ పంటల మహిళా మిలియనీర్
ఈ మహిళా రైతు కుటుంబం ఏళ్ల తరబడి పేదరికంలో మగ్గిపోయింది. కుటుంబం రోజువారీ ఖర్చులకు కూడా వారి ఆదాయం సరిపోయేది కాదు. నెల మొత్తం రెక్కలు ముక్కలు చేసుకున్నా వెయ్యి రూపాయల నుంచి...
బయో-సీఎన్జీ ట్రాక్టర్ వచ్చేసింది!
దేశంలో ఇక బయో-సీఎన్జీ ట్రాక్టర్ల యుగం ప్రారంభం కానుంది. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ 2021 ఫిబ్రవరి 12న ఢిల్లీలో బయో సీఎన్జీ ట్రాక్టర్ (CNG Tractor)ను ఆవిష్కరించారు....
బంజరు భూమిలో పచ్చని శోభ
అది రాజస్థాన్ రాష్ట్రం బిల్వారా జిల్లాలోని పీప్ ల్యాండ్ గ్రామం. వేసవి వచ్చిందంటే చాలు ప్రభుత్వం సరఫరా చేసే నీటి ట్యాంకర్ల వద్ద ఎన్ని ఎక్కువ బకెట్లు వీలైతే అన్నింట్లో నీళ్లు పట్టుకోవాలనే...
ఆర్గానిక్ ఉత్పత్తుల కోసం ఈ-కామర్స్ వేదిక
ప్రకృతి వ్యవసాయం పట్ల రైతులలో ఆసక్తి క్రమంగా పెరుగుతోంది. రసాయన ఎరువుల వినియోగం వల్ల పెరిగిన ఆర్థిక భారంతో సతమతమౌతున్న అన్నదాతలు క్రమంగా సేంద్రియ సేద్యంవైపు మరలుతున్నారు. అయితే పండించిన ధాన్యాన్ని, దినుసులను...
జాజికాయ పంటతో ఇంట సిరులు
జాజికాయ వినియోగించిన వారిలో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. శృంగారం మీద కోరిక పెరుగుతుంది. పురుషులలో వీర్యకణాలను వృద్ధి చేస్తుంది. సన్నని మంట మీద జాజికాయను నేతితో వేగించి పొడిగా చేసుకుని ఉదయం సాయంత్రం...
ఏపీ మిల్లెట్ మిషన్ కు కేబినెట్ ఓకే
ఏపీ మిల్లెట్ మిషన్ 2022-23 నుంచి 2026-27 ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. గురువారంనాడు వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన ప్రస్తుత కేబినెట్ తుది సమావేశంలో ఈ...


























































