ఇది ఒక ఆర్గానిక్ లవ్ స్టోరీ…
పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. అంజలి రుద్రరాజు, కబీర్ కరియప్ప పడుచు జంట కథ వింటే అది ఎంతో నిజమనిపిస్తుంది. ఎందుకంటే వారిద్దరూ పెళ్లి చేసుకుంది మట్టివాసనలు, పిట్టల కువకువల మధ్య పచ్చగ...
ఈ తప్పు చేయొద్దు!
మొక్క తోటలు పెంచుకునేవారు క్రిమి కీటకాల నివారణ కోసం వాటిపై పురుగు మందులు స్ప్రే చేస్తుంటారు. ఏ మొక్క అయినా చీడపట్టి చచ్చిపోతోందనుకున్నప్పుడు రైతులు ఇలా మొక్కలపై పురుగుమందులు స్ప్రే చేయడం షరా...
Organic Manure
నిత్యం దిగుబడినిచ్చే పండ్ల చెట్లు
సాంప్రదాయ రైతులు సాధారణంగా సాగు ఎలా చేస్తారు? తమ పొలంలో తోచిన, లేదా చుట్టుపక్కల వారు చేస్తున్న సాగు పద్ధతుల్లో చేస్తుంటారు. కొందరు రైతులు ఏడాదికి ఒక పంట లేదా రెండు మరికొందరు...
పైరుకు గ్రీన్ మెన్యూరే బెస్ట్
గ్రీన్ మెన్యూర్.. పచ్చిరొట్ట ఎరువు.. ఇదేమీ కొత్త మాట కాదు. పూర్వకాలపు రైతులకు తెలియనిదీ కాదు.. ప్రధాన పంటకు మంచి పోషకాలు అందించడంలో గ్రీన్ మెన్యూరే బెస్ట్ అంటారు ప్రకృతి వ్యవసాయంలో పలు...
మిద్దెపై మినీ అడవి!
జనారణ్యం మధ్యలో జనం మెచ్చిన అడవి. అది కూడా ఓ ఇంటి మిద్దెపైన. ఆ మిద్దెపై తోటలో గులాబీ, బంతి, దాలియా లాంటి అందమైన పుష్ప జాతులు, నిమ్మ, దానిమ్మ, సపోటా చెట్లు,...
పోషకాల బత్తాయిని పోషించే విధానం
బత్తాయిలో పుష్కలంగా లభించే విటమిన్ సీ మనలో రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది. దీనిలోని జీవరసాయనాలు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. బత్తాయిలో ఉండే ఫ్లేవనాయిడ్లు జీర్ణాశయాన్ని పరిశుభ్రం చేస్తాయి. బత్తాయిని తరచుగా తినేవారి మూత్రపిండాల్లోని...
లక్ష వరి వంగడాలు అంతరించి పోయాయా?
పలు రకాలైన వరి వంగడాలు మనకు తెలుసు. అనేక రకాలను మన రైతులు సాగు చేస్తున్నారు కూడా. ప్రస్తుతం అలాంటి వరి వంగడాలు సుమారు 6 వేల వరకు ఉన్నాయని ఒక అంచనా....
రూ. 11 నుండి రూ. 11 లక్షలకు…
ఆరోగ్యకరమైన ఆహార ధాన్యాల సాగు కోసం రసాయన ఎరువుల వాడకాన్ని నివారించాలనీ, రైతులకు ఈ విషయంలో సమాజం పట్ల ఒక బాధ్యత ఉందనీ పలువురు అభిప్రాయపడ్డారు. సూర్యాపేటలో 2021 ఫిబ్రవర్ 14న జాతీయ...
సులువుగా సాగు.. దాల్చినచెక్క
దాల్చినచెక్క రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది. అజీర్తి నుండి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణక్రియను మెరుగు చేస్తుంది. బరువును తగ్గిస్తుంది. గుండె జబ్బు కారకాలను తగ్గిస్తుంది. గ్యాస్ (అపానవాయువు) నుండి ఉపశమనం కలిగిస్తుంది. దాల్చినచెక్కలోని...
విటమిన్ ‘డి’ పండించే చింతల వెంకట్ రెడ్డి
హైదరాబాద్ నగరానికి చెందిన ఉత్తమ రైతు, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకట్ రెడ్డి (70) మరోసారి ప్రముఖంగా వార్తల్లో నిలిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2021 ఫిబ్రవరి 28న తన ‘మన్...

























































