వందల రైతులకు ప్రేరణ ఈ సోదరులు
ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ జిల్లా శిఖర్ గ్రామానికి చెందిన సోదరులు ముఖేష్ పాండే, చంద్రమౌళి పాండే సహజ పంటల సాగును ఓ ఉద్యమంలా నిర్వహిస్తున్నారు. రైతు ఉత్పత్తుల ఆర్గనైజేషన్ (FPO) ‘నవ చేతన...
ఆర్గానిక్ రైతుకు ‘పుడమిపుత్ర’ అవార్డు
యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి యానిమల్ బయోటెక్నాలజీలో ఎమ్మెస్సీ చేశాడు. దేశంలో ప్రసిద్ధి చెందిన మందుల తయారీ సంస్థ భారత్ బయోటెక్ మంచి జీతంతో ఉద్యోగం చేశాడు. అయినప్పటికీ ఈ జీవితంతో హైదరాబాద్లో...
Farmers News
Organic Manure
‘పోషణ తోట’ల కథ
కరోనా మహమ్మారి మొత్తం ప్రపంచాన్నే అతలాకుతలం చేసేసింది. ఇంకా మానవ ప్రపంచంపై తన ప్రభావం చూపిస్తూనే ఉంది. అదే సమయంలో కరోనా ఈ ప్రపంచానికి ఎన్నో పాఠాలు, గుణపాఠాలు నేర్పించింది. బతికేయడమే కాదు...
చిన్న రైతుల్లో విప్లవాత్మక మార్పు
‘ఈ రోజు నువ్వు అన్నం తింటున్నావంటే.. రైతన్నకు కృతజ్ఞతలు చెప్పితీరాల్సిందే’ ఇది సీసీడీ సంస్థ ప్రధాన నినాదం. ‘కలిసి వ్యవసాయం చేసుకుంటే కలదు లాభం’ అనేది దీని ముఖ్య ఉద్దేశం. గ్రామీణ స్థాయిలో...
అందరూ బాగుండాలి
ఆర్థికంగా అన్నదాత బాగుండాలి.. ఆరోగ్యంగా వినియోగదారుడు బాగుండాలి.. పూర్తి పోషకాలతో భూమి బాగుండాలి.. వ్యవసాయంలో ఏదీ వృథా కాకుండా ఉండాలి.. ఇదీ ప్రకృతి వ్యవసాయ విధానంలోని ప్రధాన అంశం. ఇవి అన్నీ సమగ్ర...
ఈ తప్పు చేయొద్దు!
మొక్క తోటలు పెంచుకునేవారు క్రిమి కీటకాల నివారణ కోసం వాటిపై పురుగు మందులు స్ప్రే చేస్తుంటారు. ఏ మొక్క అయినా చీడపట్టి చచ్చిపోతోందనుకున్నప్పుడు రైతులు ఇలా మొక్కలపై పురుగుమందులు స్ప్రే చేయడం షరా...
ఇది ఒక ఆర్గానిక్ సూపర్ స్టోర్
ఆర్గానిక్ పంటలు, దినుసులు, పదార్థాల పట్ల ఇప్పుడు దేశంలో మక్కువ పెరుగుతోంది. ఆర్గానిక్ సాగు వల్ల పండే పంటలతో తయారయ్యే పదార్థాలు రుచికరంగా ఉండి ఆరోగ్యకరం కావడమే ఇందుకు కారణం. ఇవి శరీరంలో...
తక్కువ ఖర్చు, దిగుబడి, లాభం ఎక్కువ
ఖర్చు తక్కువ, దిగుబడి, వినియోగం, లాభం ఎక్కువ ఉండాలి. అందరిలా ఒకే పంట విధానం కాకుండా కాస్త భిన్నంగా ఆలోచించారు ఈ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తక్కువ నీటి లభ్యత ఉన్న చోట ఏ...
పచ్చ పచ్చగా పెరటి మొక్కలు
పెరటితోట పెంపకం మన పూర్వీకుల నుండీ సహజసిద్దంగా వస్తున్న ఆనవాయితీ. ఈ ఆధునిక సమాజంలో కష్టానికంటే సుఖానికే ఎక్కువగా మొగ్గుచూపుతున్నాం మనం. ప్రస్తుత జనారణ్యంలో ఇంటి వద్ద ఖాళీ స్థలం ఉండే అవకాశమే...
రైతన్నల నేస్తం.. శ్రీ యడ్లపల్లి వెంకటేశ్వరరావు
ప్రకృతి సేద్యం చేసే తెలుగు రాష్ట్రాల రైతాంగానికి శ్రీ యడ్లపల్లి వెంకటేశ్వర రావును గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గత పదిహేనేళ్లుగా వెంకటేశ్వర రావుగారు ప్రకృతి వ్యవసాయ వ్యాప్తికి, విస్తృతికి కృషి...


























































