జాజికాయ పంటతో ఇంట సిరులు
జాజికాయ వినియోగించిన వారిలో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. శృంగారం మీద కోరిక పెరుగుతుంది. పురుషులలో వీర్యకణాలను వృద్ధి చేస్తుంది. సన్నని మంట మీద జాజికాయను నేతితో వేగించి పొడిగా చేసుకుని ఉదయం సాయంత్రం...
నీటి ఆవిరిని నివారించే సూపర్ టెక్నిక్
నీరు ఎంతో విలువైనది. ప్రాణికోటికి అది జీవనాధారం. నీరు లేకుండా మన జీవితాలను ఊహించగలమా? కాబట్టి నీటిని సాధ్యమైనంత వరకు కాపాడుకోవాల్సిందే. సాధారణంగా ఎండాకాలంలో భగభగమని మండే సూర్యుడి వేడిమికి నీరు ఆవిరి...
Organic Manure
బెస్ట్ టెర్రస్ ఫార్మర్ ధనంజయన్
కేరళలోని కన్నూరు జిల్లాకు చెందిన ఏవీ ధనంజయన్ ఆర్గానిక్ టెర్రస్ ఫార్మింగ్లో దిట్ట. వంటగదిలో మిగిలిన వ్యర్థ పదార్థాలతోనే ధనంజయన్ తన టెర్రస్ పంటలకు ఎరువులు, పురుగులు ఆశించకుండా నివారించే మందులు తయారు...
రాళ్లలో రాబర్ట్ సహజ పంటలు
రాళ్లలోనే కూరగాయలు పండిస్తూ అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తున్నాడీ యువకుడు. కొంచెం కూడా మట్టి వాడకుండా, రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులతో పని లేకుండా సహజసిద్ధంగా పలు రకాల కూరగాయల పంటలు పండిస్తూ నలుగురికీ...
ఎరువుకుంటతో ఎంతో పంట
ప్రకృతి వ్యవసాయంలో వివిధ పద్ధతులను రైతులు అవలంబిస్తున్నారు. కొందరు జీవామృతాన్ని వాడుతుంటే.. మరి కొందరు ఫిష్ అమినో యాసిడ్ వినియోగిస్తున్నారు. ఇంకొందరైతే మట్టి ద్రావణంతో సహజ పంటలు పండిస్తున్నారు. కొందరు ఇండిజెనిస్ మైక్రో...
చౌడుభూమిలో సహజ పంటలు
చౌడు భూమిని సారవంతం చేయడంలో విజయం సాధించారు హైదరాబాద్కు చెందిన 60 ఏళ్ల రైతు ఎం.ఎస్. సుబ్రహ్మణ్యం రాజు. సైన్స్లో గ్రాడ్యుయేషన్ చేసిన సుబ్రహ్మణ్యం రాజు తాను వ్యవసాయదారుడ్ని అని చెప్పుకోవడానికే ఇష్టపడతారు....
ఈ మామిడి ఏడాది పొడవునా కాస్తుంది…
రాజస్థాన్లోని కోటాకు చెందిన 55 ఏళ్ల శ్రీకిషన్ సుమన్ (పై ఫోటో) అనే రైతు వినూత్నమైన ఒక మామిడి రకాన్ని అభివృద్ధి చేశారు. దీని పేరు 'సదా బహర్'. ఈ మామిడికి సంవత్సరమంతా...
ఆర్గానిక్ ఉత్పత్తుల కోసం ఈ-కామర్స్ వేదిక
ప్రకృతి వ్యవసాయం పట్ల రైతులలో ఆసక్తి క్రమంగా పెరుగుతోంది. రసాయన ఎరువుల వినియోగం వల్ల పెరిగిన ఆర్థిక భారంతో సతమతమౌతున్న అన్నదాతలు క్రమంగా సేంద్రియ సేద్యంవైపు మరలుతున్నారు. అయితే పండించిన ధాన్యాన్ని, దినుసులను...
మునగపంటలో విజేతలు వీళ్లు!
మునగాకు పంటతో లక్షలాది రూపాయల ఆదాయం సంపాదించడంతో పాటు ప్రపంచ మార్కెట్కు మునగాకు పొడిని ఎగుమతి చేస్తూ విదేశీ మారకద్రవ్యాన్ని కూడా సంపాదిస్తున్న కొందరి గురించి గతంలో తెలుసుకున్నాం కదా.. ఇప్పడు ఉష్ణోగ్రత...
రూ. 11 నుండి రూ. 11 లక్షలకు…
ఆరోగ్యకరమైన ఆహార ధాన్యాల సాగు కోసం రసాయన ఎరువుల వాడకాన్ని నివారించాలనీ, రైతులకు ఈ విషయంలో సమాజం పట్ల ఒక బాధ్యత ఉందనీ పలువురు అభిప్రాయపడ్డారు. సూర్యాపేటలో 2021 ఫిబ్రవర్ 14న జాతీయ...


























































