ఈ మామిడి ఏడాది పొడవునా కాస్తుంది…
రాజస్థాన్లోని కోటాకు చెందిన 55 ఏళ్ల శ్రీకిషన్ సుమన్ (పై ఫోటో) అనే రైతు వినూత్నమైన ఒక మామిడి రకాన్ని అభివృద్ధి చేశారు. దీని పేరు 'సదా బహర్'. ఈ మామిడికి సంవత్సరమంతా...
లక్ష వరి వంగడాలు అంతరించి పోయాయా?
పలు రకాలైన వరి వంగడాలు మనకు తెలుసు. అనేక రకాలను మన రైతులు సాగు చేస్తున్నారు కూడా. ప్రస్తుతం అలాంటి వరి వంగడాలు సుమారు 6 వేల వరకు ఉన్నాయని ఒక అంచనా....
Organic Manure
పోషకాల గని అల్లనేరేడు
వర్షాకాలం వచ్చేసింది. ఎక్కడ ఏ పండ్ల దుకాణంలో చూసినా అల్లనేరేడు పండ్లు అందరికీ నోరూరిస్తున్నాయి. అల్లనేరేడు పండు తినేవారికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. నేరేడులో ఎక్కువ స్థాయిలో ఉండే పొటాసియం గుండె...
చిన్న రైతుల్లో విప్లవాత్మక మార్పు
‘ఈ రోజు నువ్వు అన్నం తింటున్నావంటే.. రైతన్నకు కృతజ్ఞతలు చెప్పితీరాల్సిందే’ ఇది సీసీడీ సంస్థ ప్రధాన నినాదం. ‘కలిసి వ్యవసాయం చేసుకుంటే కలదు లాభం’ అనేది దీని ముఖ్య ఉద్దేశం. గ్రామీణ స్థాయిలో...
అక్కడ నిజంగా ఒక అద్భుతం జరిగింది!
లాతూర్ కరువు గుర్తుందా? 2016లో మహారాష్ట్రలోని ఈ జిల్లాకు లక్షలకొద్దీ లీటర్ల నీటిని రైల్ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేశారు. ఆ రైళ్ల దగ్గర తోపులాటలు, గొడవలు జరగకుండా పోలీసు బలగాలను కూడా...
టెర్రస్ పై రోజూ 20 కిలోల కూరగాయల పంట
ఇడుక్కికి చెందిన పన్నూజ్ జాకబ్ ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత హాబీగా వ్యవసాయం చేస్తున్నాడు. ఇప్పుడు ‘మంగలం ఫుడ్స్’ బ్రాండ్ పేరుతో రోజూ 20 కిలోల తాజా ఆర్గానిక్ కూరగాయలు అమ్ముతున్నాడు....
ఆర్గానిక్ కాఫీ వారి జీవితాన్నే మార్చేసింది
సోలిగా గిరిజన తెగ. కర్ణాకలోని చామరాజనగర్ జిల్లాలోని బిలిగిరి అటవీ ప్రాంతంలో ఉంటారు. అక్కడ కాఫీ గింజలు పండిస్తుంటారు ఆ గిరిజన తెగ ప్రజలు.. ప్రతి ఏటా డిసెంబర్ నెలలో వారు పండించే...
మార్కెట్లోకి ITL కొత్త ట్రాక్టర్
ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ (ఐటిఎల్) అధునాతనమైన పలు ఫీచర్లతో కొత్త సోలిస్ హైబ్రిడ్ 5015 ట్రాక్టర్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ట్రాక్టర్ ధర (ఎక్స్-షోరూమ్, ఆల్ ఇండియా) రూ. 7,21,000. దీనిని...
ప్రకృతి పంటల వైపు ప్రపంచం పరుగు
ప్రపంచం మొత్తం ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం వైపు పరుగులు తీస్తోంది. ప్రపంచంలో ఎక్కువ మంది ప్రకృతి పంటలు పండించేందుకు ముందుకు వస్తున్నారు. ప్రకృతి సిద్ధమైన ఆహార ధాన్యాల వినియోగానికే మొగ్గు చూపుతున్నారు. రసాయన...
వైఎస్ఆర్ తృతీయ వర్ధంతి
కలం యోధుడు… వైఎస్ఆర్ అని అందరం ఆప్యాయంగా పిలుచుకునే దివంగత సీనియర్ జర్నలిస్టు యెన్నా శ్రీనివాసరావు గతించి అప్పుడే మూడేళ్లు ముగిసిపోయింది. కీర్తిశేషుడు వైఎస్ఆర్ మనందరికి మిగిల్చిన జ్ఞాపకాలు మాత్రం అందరి మదిలో...


























































