చెరకు రైతులకు సబ్సిడీ
దేశంలోని చెరకు రైతులకు రూ.3,500 కోట్ల మేరకు సబ్సిడీ అందించేందుకు మోదీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒక ట్వీట్లో ఈ విషయం వెల్లడించారు. ఐదు కోట్ల...
ఎకరానికి 7.5 టన్నుల మామిడి దిగుబడి
"నేను రైతును కావడం నా అదృష్టం”అంటారు మహారాష్ట్రకు చెందిన పరమానంద్ గవానే. మిరజ్ పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేలంకి గ్రామం ఆయన సొంతూరు. నిజానికి మహారాష్ట్ర రైతుల ఆత్మహత్యలు అత్యధికంగా...
Farmers News
Organic Manure
ఆరోగ్యానికి శ్రీరామరక్ష రామాఫలం
సీతాఫలం గురించి అందరికీ తెలిసిందే. కానీ రామాఫలం పండు గురించి చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఇండియన్ చెర్రీ అని పిలుచుకునే రామాఫలంలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. దీని రుచి ప్రత్యేకంగా...
ప్రతి రైతుకి చిరంజీవి సెల్యూట్
అతివృష్టి, అనావృష్టి ఇలాంటి అనేక కష్టనష్టాలను తట్టుకుని అహర్నిశలు అన్నదాత కష్టపడితే తప్ప మన కంచంలోకి అన్నం మెతుకు రాదు. ఆరుగాలం రైతు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పంట పండిస్తేనే మన నోటికి...
ఆగాకరతో అంతా లాభమే
ఆగాకర లేదా బోడకాకరలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, విటమిన్ సీ, పోటాషియం, ఐరన్, మెగ్నీషియం, పీచు పదార్థం బాగా లభిస్తాయి. ఆగాకరలోని విటమిన్ సీ, కాల్సియంలు ఎముకలను బలంగా ఉంచుతాయి. దీనిలోని...
జాజికాయ పంటతో ఇంట సిరులు
జాజికాయ వినియోగించిన వారిలో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. శృంగారం మీద కోరిక పెరుగుతుంది. పురుషులలో వీర్యకణాలను వృద్ధి చేస్తుంది. సన్నని మంట మీద జాజికాయను నేతితో వేగించి పొడిగా చేసుకుని ఉదయం సాయంత్రం...
వరి సాగులో డ్రిప్ సిస్టం!
అత్యధిక స్థాయి భారతీయుల ఆహారంలో బియ్యం అంతర్భాగం. దేశంలో ఇతర ఆహార ధాన్యాలలో ధాన్యం దిగుబడి 40% శాతం ఉంది. మన దేశంలో 65% మంది ప్రజలకు బియ్యమే ప్రధాన ఆహారం. ప్రతి...
టెర్రస్పై 4 నెలలకే అంజీర పంట
అంజీర పండ్ల సాగును పెద్ద మొత్తంలో చేసుకుంటే లాభాల పంట పండిస్తుంది. ఎకరం తోటలో సుమారు 3 టన్నుల వరకు దిగుబడి వస్తుంది.
ప్రకృతి పంటలతో సహజ జీవనం
ప్రకృతి పంటల ద్వారా తన చుట్టుపక్కల ఉన్నవారందరికి సహజమైన, నాణ్యమైన, ఆరోగ్యకరమైన జీవితం అందించేదుకు కృషిచేస్తున్నాడు ఈ బీటెక్ గ్రాడ్యుయేట్. అతని కుటుంబ పోషణ మొత్తం వ్యవసాయంపైనే ఆధారపడి ఉంది. పాండిచ్చేరికి 25...
అమ్మ తర్వాత గొప్ప మనసు అన్నదాతదే!
అన్నదాతల ప్రగతిలోనే దేశాభివృద్ధి దాగి ఉందని, "స్వర్ణభారత్ ట్రస్ట్" స్థాపన వెనుక ఉన్న కారణాల్లో రైతుల ఆర్థికాభివృద్ధికి దన్నుగా నిలవడం కూడా ఒకటని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. రైతుల...
























































