ఎక్కువ అరటి పిలకలు ఉంటే లాభమే
అరటిపండ్లు తినేవారికి విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ సమృద్ధిగా లభిస్తాయి. అరటిపండ్లలో సహజంగా ఉండే షుగర్ తక్షణ శక్తిని అందిస్తుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా రక్తపోటును నియంత్రిస్తాయి అరటిపండ్లు. మలబద్ధకాన్ని...
వెదురు పరిశ్రమ విలువ రూ. 30 వేల కోట్లు
దేశంలో వెదురు పెంపకాన్ని మరింతగా పెంచాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. 2021 మార్చి 23న మంగళవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వెదురు...
Organic Manure
పప్పమ్మాళ్ను కలుసుకున్న ప్రధాని మోదీ
తొలితరం ఆర్గానిక్ మహిళా రైతు పప్పమ్మాళ్ మరోసారి వార్తల్లో నిలిచారు. 105 ఏళ్ల పప్పమ్మాళ్కు ఇటీవల 'పద్మశ్రీ' పురస్కారం లభించిన సంగతి తెలిసిందే. తమిళనాడు తెక్కంపట్టికి చెందిన పప్పమ్మాళ్ ఎన్నికల ప్రచారానికి కోయంబత్తూరు...
వంగకు ఇక బెంగ వద్దు!
వంగమొక్కలు, కాయలకు అతి ముఖ్యమైన బెడద ఏంటి? పురుగులు, పుచ్చులు, తెగుళ్లు. ఏపుగా ఎదిగిన వంగమొక్కలను చూసి మురిసిపోయే రైతుకు అది ఎంతో సమయం నిలబడదు. పురుగులు, తెగుళ్లు, ఆపైన కాయలకు పుచ్చులు...
వరిలో తక్కువ ఖర్చుతో ఎక్కువ పిలకలు
వరి సాగులో ఆదాయం ఆశించినంతమేర రాకపోవడంతో ఇప్పుడు రైతులు ఆక్వా కల్చర్, ఇతర పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. అధిక ఆదాయం రాబట్టుకునేందుకు ఆక్వా కల్చర్, ఇతర పంటల పట్ల అన్నదాతలు ఆసక్తి...
ప్రభుత్వం ఆవుపేడను కొనుగోలు చేస్తుందా?
రైతుల నుండి పశువుల పేడను సేకరించే పథకాన్ని ప్రారంభించాలని వ్యవసాయంపై ఏర్పాటైన స్టాండింగ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. 2021 మార్చి 9 లోక్సభలో ప్రవేశపెట్టిన స్టాండింగ్ కమిటీ నివేదిక రైతుల...
కోటి ఉపయోగాల కొర్ర పంట
చిరు ధాన్యాలుగా పిలుచుకునే కొర్రలు లేదా ఫాక్స్టెయిల్ మిల్లెట్స్ అన్నంను మన పూర్వీకులు ఆరోగ్య ఆహారంగా తీసుకునే వారు. పలు పోషకాలతో నిండి ఉండి, తేలికగా జీర్ణం అయ్యే ఆహారం కొర్రలలో లభించే...
ఆర్గానిక్ పసుపులో ఆదర్శ గ్రామం
పసుపు పంటకు పెట్టింది పేరు నూతక్కి. ఈ గ్రామంలో 90 శాతం భూమిలో మెట్ట పంటల సాగుకే అనుకూలంగా ఉంటుంది. గ్రామంలో రైతులు అధికంగా అంటే సుమారు 500 ఎకరాల్లో పసుపు, అరటి సాగుచేస్తుంటారు.
కుళ్లితే భూమికి బంగారమే
బిడ్డల నుంచి ఏమీ ఆశించకుండానే అన్నీ ఇస్తుంది కన్నతల్లి. అలాంటిది భూమితల్లి కూడా అంతే కదా! మన నుంచి ఏమీ ఆశించకుండానే మన మనుగడ కోసం ఎన్నో ఇస్తుంది. అటువంటి నేలతల్లికి ఏమి...
ఒకే బెడ్పై ఐదు పంటలు
తీగజాతి, గుబురు మొక్కలు, ఆకుకూరలు, దుంపలు, బొప్పాయి లేదా మునగ ఇలాంటి ఐదు రకాల పంటలు ఒకే బెడ్పై ప్రకృతి వ్యవసాయ విధానంలో పండిస్తే.. రైతుకు రొక్కం చేనుకు చేవ. కేవలం పావు...
























































