ఆర్గానిక్ సాగుకు మంచి రోజులు వస్తున్నాయ్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్సహించే ఉద్దేశ్యంతో స్టేట్ ఆర్గానిక్ పాలసీని రూపొందించాలని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సేంద్రియ విధాన రూపకల్పన కోసం ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది....
మిలియనీర్ను చేసిన ఆర్గానిక్ జామ
ఎంబీఏ చదివాడు. రాయ్పూర్లో ఓ సీడ్స్ సంస్థలో ఉద్యోగం చేశాడు. అతనిది వ్యవసాయ కుటుంబం కూడా కాదు. అయినా.. ఆర్గానిక్ విధానంలో థాయ్ రకం జామ పంటలు పండించి, లక్షలకు లక్షలు లాభాలు...
Farmers News
Organic Manure
పీతలతో ఆరోగ్యం, ఆర్థిక లాభాలు
విత్తనం పెట్టినప్పటి నుంచి ఎక్స్పోర్ట్ క్వాలిటీగా పీతను పెంచితే కిలోకు రూ.2 నుంచి, రూ. 2,500 ధర పలుకుతుంది.
తెలంగాణలో సక్సెస్ఫుల్గా ఆపిల్ పంట
అత్యధిక పోషకాలు గల పండ్లలో ఆపిల్ ఒకటి. డయాబెటిక్ రోజులకు ఆపిల్ పండు మంచి ఆహారం అంటారు. ఆపిల్లో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే పెక్టిన్ సమృద్ధిగా లభిస్తుంది. మన శరీరంలో ఇన్సులిన్...
లక్ష వరి వంగడాలు అంతరించి పోయాయా?
పలు రకాలైన వరి వంగడాలు మనకు తెలుసు. అనేక రకాలను మన రైతులు సాగు చేస్తున్నారు కూడా. ప్రస్తుతం అలాంటి వరి వంగడాలు సుమారు 6 వేల వరకు ఉన్నాయని ఒక అంచనా....
ఖర్చు తక్కువ.. కమాయింపు ఎక్కువ
భారతీయుల మదిని మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశ ప్రజల మనసును మరింతగా దోచుకున్న కాయగూరల్లో మునగకాయ ఒకటి. మునగకాయలో మనకు కావాల్సిన పోషకాలు ఎన్నో ఉన్నాయి. మునగలో విటమిన్ ఏ, సీ, కాల్షియం,...
టెన్షన్ లేని పెన్సిల్ దొండ
కష్టపడి, జాగ్రత్తగా చేసుకుంటే పెన్సిల్ దొండ లాభసాటి వ్యవసాయం అన్నారు రైతు రాజశేఖర్. మంచి భూమి ఉండి, నీటి సదుపాయం ఉన్న రైతులు పెన్సిల్ దొండ సాగుచేయ వచ్చు
ఘనంగా వర్రే ఈశ్వరరావుగారి వర్ధంతి
భూమాతను నమ్ముకున్న కృషీవలుడాయన. నేలతల్లిని నమ్మినవాడికి నష్టం అనే మాటే ఉండదని ఆయన నిశ్చల విశ్వాసం. ఇది వీఈఆర్ ఆగ్రోఫార్మ్స్ సంస్థ ఏర్పాటుకు మూలపురుషుడు వర్రే ఈశ్వరరావుగారి జీవన సిద్ధాంతం. భూమాతతో అనుబంధం...
ఖరీఫ్ కొనుగోళ్లు ఇలా!
ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2020-21లో పలు పంటలను ఎంఎస్పీ ధరల ప్రాతిపదికన సేకరించడాన్ని కొనసాగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలైన పంజాబ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, తమిళనాడు,...
శ్రీ సాగుతో రాగి అధిక దిగుబడి
దేశంలోని పలు ప్రాంతాల్లో సామాన్య రైతులు అసామాన్య విజయాలను సాధిస్తున్నారు. మంచి దిగుబడులతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఏపీలోని విశాఖ జిల్లా దుమ్రిగూడ మండలం అడప వలస గ్రామంలో రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను...
























































