సుభాష్ పాలేకర్ విశిష్ట వ్యవసాయ విధానం
Who is Subhash Palekar? సుభాష్ పాలేకర్ పేరు భారతీయ సంప్రదాయ వ్యవసాయ విధానాలతో ముడిపడిన పేరు. ఆయన అనన్య ప్రకృతి ప్రేమికులు. పంటలకు రసాయిన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడకుండా ఆరోగ్యకరమైన సహజ...
హైదరాబాద్లో ఇంటిపంటకు జై!
నానాటికీ పెరుగుతున్న పట్టణీకరణతో నగరాల్లో నివసించేవారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఐక్యరాజ్యసమితి రూపొందించిన ఒక తాజా నివేదిక ప్రకారం 2050 సంవత్సరానికల్లా ప్రపంచంలో 68 శాతం జనాభా నగరాల్లోనే నివసించనుంది. ప్రస్తుతం...
Farmers News
Organic Manure
ప్రకృతి పంటలతో సహజ జీవనం
ప్రకృతి పంటల ద్వారా తన చుట్టుపక్కల ఉన్నవారందరికి సహజమైన, నాణ్యమైన, ఆరోగ్యకరమైన జీవితం అందించేదుకు కృషిచేస్తున్నాడు ఈ బీటెక్ గ్రాడ్యుయేట్. అతని కుటుంబ పోషణ మొత్తం వ్యవసాయంపైనే ఆధారపడి ఉంది. పాండిచ్చేరికి 25...
లాభసాటి పసుపురంగు మిర్చి
పసుపురంగు మిర్చి.. మనం ఇప్పుడిప్పుడే వింటున్న మాట ఇది. అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. సాధారణ మిర్చితో పోలిస్తే.. కేవలం ఐదు శాతం మాత్రమే కారంపాళ్లు ఉండే రకం ఇది. పిల్లలంతా...
గ్రో బ్యాగ్స్లో పసుపు విప్లవం
గ్రోబ్యాగ్స్లో పసుపు పంట.. హైడ్రోపోనిక్స్ విధానంలో దండిగా పసుపు పంట పండిస్తూ వార్తలకెక్కాడు కర్ణాటకకు చెందిన మాజీ నావికాదళం అధికారి. పసుపు పంటలో అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా సహజసిద్ధమైన...
కాసుల రాసుల కనకాంబరాలు
కనకాంబరం పూలను దక్షిణ భారతదేశం, శ్రీలంక రైతులు ఎక్కువగా సాగుచేస్తారు. చాలా తేలికగా పూలు ఉండే కనకాంబరం మొక్కలు ఉష్ణమండల వాతావరణంలో బాగా పెరుగుతాయి. నారింజ, పసుపు, గులాబీ, తెలుపు రంగుల్లో లభించే...
వరి-చేప సహసాగుతో అధికాదాయం
ప్రపంచ జనాభా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంది. దీంతో మానవాళికి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఆహారం కొరతే కాకుండా చాలినంత పోషకాహారం దొరకని సమస్య ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. అంతే కాకుండా నీటి సదుపాయం,...
సాగుబాటలో విజేత ఈ టీచరమ్మ!
లక్ష్మీసుజాత పోస్ట్ గ్యాడ్యుయేషన్ చేశారు. యాభైవేల రూపాయలకు పైగానే జీతం సంపాదించేవారు. అయితే.. లక్ష్మీసుజాతకు ఇవేవీ తృప్తి ఇవ్వలేదు. తండ్రి ఇచ్చిన భూమి, ఆయన చూపిన బాటే తన భవిష్యత్తు బాట అనుకున్నారు...
ఈ 8 రకాల వరి సాగుతో రైతుకు లాభాలు
తెలంగాణలో సేంద్రియ వ్యవసాయం క్రమంగా విస్తరిస్తోంది. ప్రగతిశీల రైతులు పలువురు సేంద్రియ వ్యవసాయం వైపు మరలుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహార దినుసుల కోసం మంచి డిమాండ్ ఉన్నందున ఈ రైతులు సాగు విషయంలో కూడా...
Our Story
మట్టి నుంచి బంగారం పండించవచ్చు..
అయితే ఆ మట్టికి గట్టి బలం ఉండి తీరాలి...
మట్టిని తొలుచుకుని మొక్క మొలిచేందుకు భూమిలో సారం ఉండాలి...
భూసారం నిరంతరం మొక్కలకు బలకరం.. ఒక వరం...
అది సహజ సిద్ధంగా వస్తే...
























































