ఆరోగ్యాల రూట్ మల్బరీ ఫ్రూట్
మల్బరీ అంటే ముందుగా గుర్తొచ్చేది ఏంటి? పట్టుపురుగులకు మల్బరీ ఆకులు ఆహారంగా వేస్తారని, అందుకే మల్బరీ చెట్లు పెంచుతారని. అయితే.. మల్బరీ పండ్లతో మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చాలామందికి తెలియకపోవచ్చు....
శ్రీప్లవనామ సంవత్సర పంచాంగం (2021-22)
అందరికీ శ్రీప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. భారతీయ జీవనంలో పంచాంగానికి విశేష ప్రాముఖ్యం ఉంది. కాలస్వరూపాన్ని వివరించే పంచాంగం తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలతో కూడి ఉంటుంది. అలాగే కార్తెల ప్రవేశాలు,...
Organic Manure
భవంతిలో మొక్కల తోట!
ప్రకృతి వ్యవసాయం అంటే ఆయనకు మక్కువ ఎక్కువ. తమ మూడంతస్థుల భవంతినే ఓ మొక్కల తోటగా మార్చేశాడు. హైడ్రోపోనిక్ విధానంలో తన భవనంలో ఏకంగా 10 వేల మొక్కల్ని పెంచుతున్నాడు. ప్రకృతి విధానంలో...
జాజికాయ పంటతో ఇంట సిరులు
జాజికాయ వినియోగించిన వారిలో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. శృంగారం మీద కోరిక పెరుగుతుంది. పురుషులలో వీర్యకణాలను వృద్ధి చేస్తుంది. సన్నని మంట మీద జాజికాయను నేతితో వేగించి పొడిగా చేసుకుని ఉదయం సాయంత్రం...
వెన్నపండు. లాభాలు మెండు
వెన్నపండు లేదా అవకాడో మధ్య మెక్సికో ప్రాంతానికి చెందిన పండు. పుష్పించే తరగతికి చెందిన దీనికి శాస్త్రీయంగా పెట్టిన పేరు పెర్సీ అమెరికా. వెన్నపండును ఇంగ్టీషులో అవకాడో లేక అల్లెగటర్ పీయర్, లేదా...
93 ఏళ్ల ఈ ఆర్గానిక్ రైతు ఆరోగ్య రహస్యం ఇదే!
పొలంపని కేవలం జీవనాధారమైన వృత్తి మాత్రమే కాదు, అది శరీరానికి మంచి కసరత్తు కూడా. నిజానికి తోటపనిలోని శారీరక శ్రమను మించిన ఎక్సర్సైజ్ మరేదీ ఉండదేమో. దీనికి చిదంబరం నాయర్ జీవితమే చక్కని...
మోదీ మెచ్చిన మన మహిళా రైతు
వన్నూరమ్మ.. ఒంటరి దళిత మహిళ.. ప్రకృతి వ్యవసాయంలో దిట్ట. ఆపై దేశ ప్రధాని మోదీ నుంచి ప్రశంసలు అందుకున్న మన అనంతపురం జిల్లా మహిళా రైతు. పీఎం కిసాన్ నిధుల పంపిణీ ద్వారా...
మష్రూం సాగుతో ఆదాయం, ఆరోగ్యం
ఆ మారుమూల గ్రామంలో 30 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఆ కుటుంబాల నుంచి మొత్తం 20 మంది మహిళలు పుట్టగొడుగుల సాగులో బిజీగా ఉన్నారు. జార్ఖండ్ రాష్ట్రం కుంతి జిల్లాలో నక్సలైట్ల ప్రాబల్యం ఎక్కువగా...
ఫిబ్రవరిలో ఈ పంటల సాగుతో లాభం?
రుతువులు, కాలాలు, వాతావరణ పరిస్థితులను బట్టి రైతులు పంటలు పండిస్తుంటారు. సాంప్రదాయ పంటలకు కాస్త భిన్నంగా ఆలోచించే అన్నదాతలు మరికొంత ముందుచూపుతో లాభసాటిగా ఉంటుందో ఆలోచించి మరీ ఆయా పంటలు సాగు చేస్తుంటారు....
సరికొత్తగా ఆర్గానిక్ ఎరువుల తయారీ
పర్యావరణ అనుకూల, రసాయన రహిత వ్యవసాయం పట్ల క్రమేపి రైతులలో ఆసక్తి పెరుగుతోంది. వినియోగదారులు కూడా సేంద్రియ వ్యవసాయోత్పత్తులను ఆదరించడం ప్రారంభమైంది. ఇది ఇటీవలికాలం ధోరణి. కానీ 70 ఏళ్ల రతన్ లాల్...


























































