గ్రో బ్యాగ్స్లో పసుపు విప్లవం
గ్రోబ్యాగ్స్లో పసుపు పంట.. హైడ్రోపోనిక్స్ విధానంలో దండిగా పసుపు పంట పండిస్తూ వార్తలకెక్కాడు కర్ణాటకకు చెందిన మాజీ నావికాదళం అధికారి. పసుపు పంటలో అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా సహజసిద్ధమైన...
కుటుంబాన్నే ఆర్గానిక్ ఫ్యామిలీ చేసిన ‘ఆమె’
నమ్మకం, సంరక్షణ గృహిణి భువనేశ్వరిలో ఉన్న అతి గొప్ప బలాలు. ఆ బలాలతోనే ఆమె తన అత్తింటివారిని సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లించగలిగింది. అయితే.. భువనేశ్వరి కుటుంబానికి తొలుత ఆర్గానిక్ వ్యవసాయంలో ఓనమాలు...
Organic Manure
బారామాసీ మ్యాంగో తెలుసా?
బారామాసీ మ్యాంగో.. అంటే ఏడాది పొడవునా పండ్లు ఇచ్చే మామిడిరకం. హర్యానాలోని కర్నాల్కు చెందిన రామ్ విలాస్ సింగ్ రూపొందించిన ‘ది గ్రేస్ ఆఫ్ గాడ్ నర్సరీ’లో బారామాసి మ్యాంగోతో పాటు పనస,...
ఎకరానికి 7.5 టన్నుల మామిడి దిగుబడి
"నేను రైతును కావడం నా అదృష్టం”అంటారు మహారాష్ట్రకు చెందిన పరమానంద్ గవానే. మిరజ్ పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేలంకి గ్రామం ఆయన సొంతూరు. నిజానికి మహారాష్ట్ర రైతుల ఆత్మహత్యలు అత్యధికంగా...
పాల పెంపు, పునరుత్పత్తిలో మేటి
తక్కువ ఖర్చు, అతి తక్కువ శ్రమ, ఎక్కువ దిగుబడితో పాటు రైతు రొక్కం.. పశువుకు బలాన్నిచ్చే జింజువ గడ్డి పాడి రైతులకు వరదాయని.
‘ఎక్స్పో’లో ఎన్నో రకాల మొక్కలు
హైదరాబాద్లోని 'పీపుల్స్ ప్లాజా'లో 'ఆల్ ఇండియా హార్టికల్చర్, అగ్రికల్చర్, నర్సరీ ఎక్స్పో' (All India Horticulture Agriculture and Nursery Expo) నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి టి హరీశ్ రావు...
పప్పమ్మాళ్ను కలుసుకున్న ప్రధాని మోదీ
తొలితరం ఆర్గానిక్ మహిళా రైతు పప్పమ్మాళ్ మరోసారి వార్తల్లో నిలిచారు. 105 ఏళ్ల పప్పమ్మాళ్కు ఇటీవల 'పద్మశ్రీ' పురస్కారం లభించిన సంగతి తెలిసిందే. తమిళనాడు తెక్కంపట్టికి చెందిన పప్పమ్మాళ్ ఎన్నికల ప్రచారానికి కోయంబత్తూరు...
ఇది కృష్ణప్ప సాధించిన విజయం
పట్టుదల, నిబద్ధత, శ్రద్ధ, అభినివేశం.. కృష్ణప్ప దాసప్ప గౌడను విజేతగా నిలిపాయి. ప్రకృతి సేద్యంపై ఉన్న అచంచల విశ్వాసం ఆయనను ఇవాళ వార్తల్లో వ్యక్తిని చేసింది. శూన్యం అనుకున్నదాని నుండి ఆయన బంగారం...
ఖర్చుల మోతకు టాటా!
సహజసిద్ధంగా తయారు చేసే ఎరువులు, పురుగు మందులు వాడితే సాగు ఖర్చులకు టాటా చెప్పొచ్చు. నాణ్యమైన అధిక దిగుబడి కూడా వస్తుంది. తద్వారా రైతుకు ఎక్కువ ఆదాయం
గదిలో కుంకుమపువ్వు పంట
విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు, ఉద్యోగాల నుంచి రిటైర్ అయిన వారు.. ఇలా ఎవరైనా ఇళ్లలోనే పండించవచ్చు. కశ్మీర్లో మాత్రమే కుంకుమపువ్వు పండుతుందని అందరికీ తెలిసిందే. అక్కడి శీతల వాతావరణం, నేల స్వభావం దీనికి...


























































