ప్లాస్టిక్ డబ్బాల్లో పండ్ల చెట్లు
పండ్ల మొక్కలను మనం సాధారణంగా ఎక్కడ పెంచుతాం? నేలలో పెంచుతాం. లేదంటే కుండీల్లో వేసి సాకుతాం. అయితే.. ఈ దుబాయ్ రిటర్న్డ్ ఆలోచన అంతకు మించి అనేలా ఉంది. ఏకంగా పండ్ల చెట్లను...
ప్రకృతి వ్యవసాయంలో ఒక విజయగాథ
మట్టిని నమ్ముకున్నవారికి నేలతల్లే తోవ చూపిస్తుంది. ప్రకృతిమాత కరుణ రైతన్నలకు ఎప్పటికైనా తప్పక సిరుల వర్షం కురిపిస్తుంది. వెంకట్ వట్టి విజయగాథ దీనికి ఒక ఉదాహరణ. హైదరాబాద్కు చెందిన ఆయన మొదట్లో ఒక...
Farmers News
Organic Manure
లవంగాలతో పవర్ ఫుల్ పెస్టిసైడ్
లవంగం.. సుగంధ ద్రవ్యాలలో ఒకటి అని చాలా మందికి తెలుసు. లవంగాలు ఉండని వంటిల్లు ఉండదనే చెప్పుకోవచ్చు. లవంగాల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. వంటల్లో రుచిని పెంచడమే కాకుండా మన శరీరంలో...
సపోటా తోటతో నిత్యం ఆదాయం
సపోటా పండు అంటే ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. సపోటాలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది కనుక కంటికి మేలు చేస్తుంది. దీంట్లో గ్లూకోజ్ కూడా ఎక్కువే. సపోటాలో యాంటి ఆక్సిడెంట్లు,...
మొక్కలకు జీరో కాస్ట్ ఫెర్టిలైజర్
ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ను NPK లేదా DAP పెర్టిలైజర్ అంటారు. NPK కన్నా రిచ్గా, DAPని మించిన ఫెర్టిలైజర్గా చెప్పుకోవచ్చు. ఈ ఫెర్టిలైజర్ మొక్కలకు పది నుంచి 15 రోజులకు ఒకసారి వాడితే ఎండాకాలంలో కూడా మొక్కలు బలంగా, పచ్చగా, ఏపుగా ఎదుగుతాయి.
మునగపంటలో విజేతలు వీళ్లు!
మునగాకు పంటతో లక్షలాది రూపాయల ఆదాయం సంపాదించడంతో పాటు ప్రపంచ మార్కెట్కు మునగాకు పొడిని ఎగుమతి చేస్తూ విదేశీ మారకద్రవ్యాన్ని కూడా సంపాదిస్తున్న కొందరి గురించి గతంలో తెలుసుకున్నాం కదా.. ఇప్పడు ఉష్ణోగ్రత...
నీటి ఆవిరిని నివారించే సూపర్ టెక్నిక్
నీరు ఎంతో విలువైనది. ప్రాణికోటికి అది జీవనాధారం. నీరు లేకుండా మన జీవితాలను ఊహించగలమా? కాబట్టి నీటిని సాధ్యమైనంత వరకు కాపాడుకోవాల్సిందే. సాధారణంగా ఎండాకాలంలో భగభగమని మండే సూర్యుడి వేడిమికి నీరు ఆవిరి...
తక్కువ ఖర్చుతో ఎలుకల నిర్మూలన
పంట పొలాలకు క్రిమి కీటకాలు, తెగుళ్లు ఇతర సమస్యలతో పాటు మరో అతి ప్రధానమైన సమస్య ఎలుకలు. పంట చేతికి వచ్చాక, రాక ముందు కూడా రైతన్నకు ఎలుకలు చాలా నష్టం కలిగిస్తాయి....
అరటి ఆకులతో అద్భుతం!
నానాటికీ పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల పర్యావరణానికి వాటిల్లుతున్న ముప్పుపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో పలు దేశాలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించడం ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను...
పప్పమ్మాళ్ను కలుసుకున్న ప్రధాని మోదీ
తొలితరం ఆర్గానిక్ మహిళా రైతు పప్పమ్మాళ్ మరోసారి వార్తల్లో నిలిచారు. 105 ఏళ్ల పప్పమ్మాళ్కు ఇటీవల 'పద్మశ్రీ' పురస్కారం లభించిన సంగతి తెలిసిందే. తమిళనాడు తెక్కంపట్టికి చెందిన పప్పమ్మాళ్ ఎన్నికల ప్రచారానికి కోయంబత్తూరు...

























































