వారెవ్వా… వాక్కాయ!
పులుపు, వగరు రుచుల కలబోత వాక్కాయ. పులుపు ఎక్కువగా ఉండే వాక్కాయలో విటమిన్ సి అధికం. వాక్కాయలు ఆహారంలో తీసుకునే వారి మూత్రాశయ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. వాక్కాయ రసం తాగితే మూత్ర నాళాల...
మొక్కలకు అద్భుత ద్రావణం
కుంకుడు రసం.. కొద్దిగా ఆముదం.. నేల లోపలి మట్టి… ఇదేంటి ఏవేవో కొన్నింటి పేర్లు చెబుతున్నానేంటనేదేగా మీ డౌట్… అయితే తరువాత చెప్పే విషయం జాగ్రత్తగా ఫాలో అవండి ఔత్సాహిక రైతన్నలూ…! సీవీఆర్...
Organic Manure
Our Story
మట్టి నుంచి బంగారం పండించవచ్చు..
అయితే ఆ మట్టికి గట్టి బలం ఉండి తీరాలి...
మట్టిని తొలుచుకుని మొక్క మొలిచేందుకు భూమిలో సారం ఉండాలి...
భూసారం నిరంతరం మొక్కలకు బలకరం.. ఒక వరం...
అది సహజ సిద్ధంగా వస్తే...
ESWAR ORGANIC MANURE
మట్టి నుంచి బంగారం పండించవచ్చు..అయితే ఆ మట్టికి గట్టి బలం ఉండి తీరాలి...మట్టిని తొలుచుకుని మొక్క మొలిచేందుకు భూమిలో సారం ఉండాలి...భూసారం నిరంతరం మొక్కలకు బలకరం.. ఒక వరం...అది సహజ సిద్ధంగా వస్తే...
ఆరోగ్యానికి శ్రీరామరక్ష రామాఫలం
సీతాఫలం గురించి అందరికీ తెలిసిందే. కానీ రామాఫలం పండు గురించి చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఇండియన్ చెర్రీ అని పిలుచుకునే రామాఫలంలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. దీని రుచి ప్రత్యేకంగా...
తెలంగాణలో సక్సెస్ఫుల్గా ఆపిల్ పంట
అత్యధిక పోషకాలు గల పండ్లలో ఆపిల్ ఒకటి. డయాబెటిక్ రోజులకు ఆపిల్ పండు మంచి ఆహారం అంటారు. ఆపిల్లో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే పెక్టిన్ సమృద్ధిగా లభిస్తుంది. మన శరీరంలో ఇన్సులిన్...
వరి సాగులో డ్రిప్ సిస్టం!
అత్యధిక స్థాయి భారతీయుల ఆహారంలో బియ్యం అంతర్భాగం. దేశంలో ఇతర ఆహార ధాన్యాలలో ధాన్యం దిగుబడి 40% శాతం ఉంది. మన దేశంలో 65% మంది ప్రజలకు బియ్యమే ప్రధాన ఆహారం. ప్రతి...
కొత్త సాగు చట్టాలతో రైతుకే లాభం : మోదీ
రైతు ఎంతగా కష్టించి పని చేసినప్పటికీ ధాన్యానికి, కాయగూరలకు, పండ్లకు తగిన నిల్వ సదుపాయాలు లేకపోతే భారీ నష్టాల బారిన పడక తప్పదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆధునిక నిల్వకేంద్రాలను,...
వరిగడ్డితో కాగితం తయారు చేయడం ఇలా!
మన దేశంలో రైతులు పంటకోతలు పూర్తయ్యాక వరిగడ్డిని తగులబెట్టడం పరిపాటి. దీని వల్ల పొగ కమ్ముకుని కాలుష్య సమస్య తలెత్తుతోంది. ఉత్తరాదిలోనైతే హర్యాణా, పంజాబ్ రైతులు గడ్డిని తగులబెట్టడం వల్ల ఏటా ఢిల్లీ...
























































