వరిలో తక్కువ ఖర్చుతో ఎక్కువ పిలకలు
వరి సాగులో ఆదాయం ఆశించినంతమేర రాకపోవడంతో ఇప్పుడు రైతులు ఆక్వా కల్చర్, ఇతర పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. అధిక ఆదాయం రాబట్టుకునేందుకు ఆక్వా కల్చర్, ఇతర పంటల పట్ల అన్నదాతలు ఆసక్తి...
తెలంగాణలో ఈజీగా టెంకాయ సాగు
కోటి ఔషధాల పెట్టు కొబ్బరిచెట్టు అంటారు. కొడుకును నమ్మితే ఏముంది? కొబ్బరిచెట్టును నమ్ముకుంటే జీవితం సాగిపోతుందని పూర్వపు సామెత. కొబ్బరిచెట్లు కోస్తా జిల్లాలలోనూ ఇసుక నేలల్లో బాగా పెరుగుతాయి. వందేళ్లు వచ్చే వరకు...
Farmers News
Organic Manure
ఖరీఫ్ కొనుగోళ్లు ఇలా!
ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2020-21లో పలు పంటలను ఎంఎస్పీ ధరల ప్రాతిపదికన సేకరించడాన్ని కొనసాగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలైన పంజాబ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, తమిళనాడు,...
దేశీ వరి విత్తనాల సంరక్షకుడు
రైతు కుటుంబంలో పుట్టిన రాజ్కుమార్ చౌధరికి చిన్నప్పటి నుంచీ వ్యవసాయం అంటే మక్కువ.. అందులోనూ సహజ వ్యవసాయ విధానాలు, దేశీయ వరి పంటలంటే మరింత ఎక్కువ ఆసక్తి. దాంతో ఇంటర్ విద్య పూర్తయ్యాక...
సమంతలా ఇంటిపంట వేసుకుందామా!
శర్వానంద్ హీరోగా ఈ మధ్య 'శ్రీకారం' అనే సినిమా ఒకటి వచ్చింది. సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి ఉమ్మడి వ్యసాయం చేసేందుకు కథానాయకుడు తన ఊరికి తిరిగి వెళ్లడం ఈ సినిమా ఇతివృత్తం. ఈ...
రైతన్నల ఆదాయం రెట్టింపు ఇలా…
అధిక దిగుబడిని ఇచ్చే పంట రకాలను అభివృద్ధి పరచిన ఐసీఏఆర్
భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) గత మూడేళ్లలో అధిక దిగుబడినిచ్చే 838 పంట రకాలను అభివృద్ధి పరిచింది. వీటిలో 578 ఆయా...
వారెవ్వా… వాక్కాయ!
పులుపు, వగరు రుచుల కలబోత వాక్కాయ. పులుపు ఎక్కువగా ఉండే వాక్కాయలో విటమిన్ సి అధికం. వాక్కాయలు ఆహారంలో తీసుకునే వారి మూత్రాశయ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. వాక్కాయ రసం తాగితే మూత్ర నాళాల...
చెన్నై చిక్కుడుతో చక్కని లాభాలు
వెరైటీ పంటల సాగు చేయాలనుకునే ఔత్సాహిక రైతులకు చెన్నై చిక్కుడు సాగు మంచి లాభాలు తెచ్చిపెడుతోంది. దీనికి వినియోగదారుల నుంచి ఎక్కువ డిమాండ్ కూడా ఉంది. ఈ చిక్కుడుకు చెన్నైలో ఎక్కువ వినియోగం...
సేంద్రీయ సాగుకు కేంద్రం ప్రోత్సాహకాలు!
హానికరమైన రసాయనాలు వినియోగించకుండా సహజసిద్ధంగా చేసే సేంద్రీయ వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తామని, ప్రోత్సాహకాలు అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పూర్తిగా సేంద్రీయ విధానంలో వ్యవసాయం చేయడం ప్రస్తుత పరిస్థితుల్లో...
అన్నంతో అధికంగా మల్లెపూలు
అన్నం, బెల్లం, మజ్జిగతో తయారు చేసిన ఒక మగ్గు ద్రావణానికి ఐదు మగ్గుల నీరు కలిపి డైల్యూట్ చేయాలి. ఈ ద్రావణాన్ని మొక్కలపై స్ప్రే చేసినప్పుడు కాస్త చిక్కగా ఉన్నా పరవాలేదు. కానీ మొక్కల మొదట్లో మట్టిలో వేసేటపుడు తప్పకుండా నీటితో పలచగా చేయాలి.


























































