ఇంట్లోనే మిల్కీ మష్రూమ్స్ సాగు
పాల పుట్టగొడుగులలో అతి తక్కువ క్యాలరీలు ఉంటాయి. పీచుపదార్థం కావలసినంత లభిస్తుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. చక్కని ఆరోగ్యాన్నిస్తుంది మష్రూమ్స్తో చేసే ఆహారం. పుట్టగొడుగులు అచ్చమైన శాఖాహారమే కానీ నాన్ వెజ్ ఆహార...
సేంద్రియ నిమ్మసాగుతో మంచి రాబడి
సేంద్రియ సాగులో ఎక్కువ ఆదాయం లభించే పంటలు కొన్ని ఉన్నాయి. వాటిలో నిమ్మ ఒకటి. తమిళనాడు నమక్కళ్ జిల్లాకు చెందిన రైతు పి శివకుమార్ (పై ఫోటోలో ఉన్న వ్యక్తి) సేంద్రియ వ్యవసాయ...
Farmers News
Organic Manure
ప్రకృతి సాగులో ప్రభుత్వాల పాత్ర
రసాయన రహిత ప్రకృతి పంటల పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. ప్రకృతి వ్యవసాయ ప్రచారకర్త, వ్యవసాయ శాస్త్రవేత్త సుభాష్ పాలేకర్ ప్రారంభించిన జీరో బడ్జెట్ నేచురల్ పార్మింగ్ పట్ల ముందులో కొద్ది...
‘స్టార్ ఫార్మర్’ వరి వెరైటీ సాగు!
తరతరాలుగా వారిది వ్యవసాయ కుటుంబం. ఆ కుటుంబానికి చెందిన హర్షత్ విహారి అనేక మంది రైతు బిడ్డల మాదిరిగానే ఇంజనీరింగ్ విద్య పూర్తిచేశాడు. అయితే.. చిన్నప్పటి నుంచీ వ్యవసాయం, సాగు విధానాలను చూస్తూ...
‘షోలే’ హీరో ధర్మేంద్ర ఇప్పుడేం చేస్తున్నారు?
ధర్మేంద్ర అనగానే "షోలే" సినిమా గుర్తుకు వచ్చి తీరుతుంది. ఆయన అసలు పేరు ధరమ్ సింగ్ దేవల్. ఆయన అలనాటి బాలీవుడ్ హీ మ్యాన్. రాజస్థాన్లోని బికనేర్ నుండి ఎంపీగా కూడా ప్రాతినిధ్యం...
ఆర్గానిక్ మేంగోతో లక్షల్లో ఆదాయం
చిన్నప్పటి నుంచే తండ్రికి వ్యవసాయంలో చేదోడుగా ఉన్నాడు. దాంతో చదువుకునే అవకాశం రాలేదు. వ్యవసాయంలో సాంకేతికపరమైన శిక్షణ కూడా తీసుకోలేదు. దశాబ్దాలుగా వ్యవసాయం చేస్తున్న అనుభవంతో ఆ రైతు ఇప్పుడు లక్షల్లో ఆదాయం...
రైతులు ప్రారంభించిన ఫ్రూట్ కేక్ ఉద్యమం
రైతులు తమ ఆదాయాన్ని పెంచుకోవాలంటే కొత్త పద్ధతులను అవలంబించవలసి ఉంటుంది. పండించిన పంటలను మార్కెట్లో విక్రయించడమే కాకుండా రైతులు ఆ పంటలతో సొంతంగా కొన్ని ఉత్పత్తులను కూడా తయారు చేసుకోగలగాలి....
‘తూర్పు’న నవోదయం
చారిత్రకంగా ఎంతో విశిష్టత కలిగిన తూర్పు గోదావరి జిల్లా ప్రకృతి వ్యవసాయంలో కూడా ముందంజ వేస్తోంది. ఈ జిల్లాలో ప్రస్తుతం వేలాదిగా రైతులు జీరో బడ్జెట్ ప్రకృతి సేద్యాన్ని అనుసరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం...
కలుపే బంగారం, అణువణువూ ఆదాయం
ఒకే బెడ్ మీద పలు రకాల పంటలు వేయడం ద్వారా నేలను ఏమాత్రం వృథాగా ఉంచకుండా ఆదాయం సంపాదించడమే శ్రీశైలం ఫార్మ్లోని ప్రత్యేక ప్రధాన అంశం. ఒక్కో బెడ్ నుంచి నెలకు తక్కువలో తక్కువగా వెయ్యి రూపాయలు ఆదాయం లభిస్తుంది.
ఖాళీ పాలసంచుల్లో సహజ సాగు
భారతదేశంలో అత్యంత వేడి ప్రాంతం రాజస్థాన్. అలాంటి చోట మొక్కల్ని పెంచడం హాబీగా తీసుకోవడం, పూర్తిస్థాయిలో తోట నిర్వహించడం అంటే పెద్ద సవాలే. కానీ.. ఈ ఛాలెంజ్ లో బర్మర్ నివాసి 40...
























































