సహజపంటలపై ఇష్టంతో..
రసాయనాలతో చేసే వ్యవసాయంతో నష్టాలు వస్తున్న నేపథ్యంలో సాగుబడిని వదిలేయాలని పలువురు రైతులు చూస్తున్నారు. ఈ తరుణంలో అనేక మంది యువకులు, విద్యావంతులు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు సహజ పంటల వైపు ఆకర్షితులవుతుండడం...
బాహుబలి రైతు.. హరిశరణ్ దేవగణ్
ప్రకృతి వ్యవసాయం అనగానే ఏదో ఓ మూలన చిన్నపాటి కమతాల్లో సాగే పంటల సాగు అన్న తేలికపాటి అభిప్రాయాన్ని పటాపంచలు చేశారు హరిశరణ్ దేవగణ్. భారత ప్రకృతి సేద్యం తాలూకు విశిష్టతను ఆయన...
Farmers News
Organic Manure
ఏరోపోనిక్స్ సాగుతో ఎన్నో లాభాలు
మట్టి అవసరం లేకుండానే మొక్కల్ని పెంచే విధానాన్ని ఏరోపోనిక్స్ సాగు పద్ధతి అంటారు. గాల్లోనే వేలాడే మొక్కల వేర్లకు పొగమంచుతో కూడిన పోషకాలను మొక్కలకు అందించడం ఈ విధానంలో అతి ముఖ్యమైనది. అచ్చుంగా...
నమ్మాళ్వార్ అయ్యకు దండాలు…
భారతదేశం ప్రపంచంలో రెండవ అతి పెద్ద వ్యవసాయ భూమి కలిగిన దేశం. ఇక్కడ 20 వరకు agro-climatic regions ఉన్నాయి. సుమారు 160 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో ప్రస్తుతం వ్యవసాయం సాగుతోంది. మన...
పెరటితోట పంటలే ఔషధం
ఆహారమే ఔషధం. ఎలాంటి ఔషధ ఆహారం పెరటితోటలో పెంచి, పోషించి ఆరోగ్యాన్ని పొందాలో చూద్దాం. కరివేపాకు, తమలపాకు, చెర్రీ టమోటా, కొత్తిమీర, మెంతికూర, గోంగూర, గంగవాయిల్కూర, బచ్చలి, లెట్యూస్, తైవాన్ మింట్, బ్రకోలి,...
సేంద్రీయ సాగుకు కేంద్రం ప్రోత్సాహకాలు!
హానికరమైన రసాయనాలు వినియోగించకుండా సహజసిద్ధంగా చేసే సేంద్రీయ వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తామని, ప్రోత్సాహకాలు అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పూర్తిగా సేంద్రీయ విధానంలో వ్యవసాయం చేయడం ప్రస్తుత పరిస్థితుల్లో...
కవిత విజయ రహస్యం
పచ్చని వృక్ష సంపద.. పక్షుల కిలకిలారావాలు.. రకరకాల పాములు, రంగురంగుల కీటకాలు..కనుల విందు చేసే పంటలు.. అన్నింటికీ మించి అధిక ఆదాయం తెచ్చిపెడుతున్న సహజ పంటలు.. ఇవీ కవితా మిశ్రా నిర్వహిస్తున్న పంటలతోటలో...
మిశ్రమ పంటలతో నిరంతర ఆదాయం
మెట్టభూమిలో కూడా నీటి వినియోగం ఎక్కువ లేకుండా ఆర్గానిక్ విధానంలో మిశ్రమ పంటల్ని సాగుచేస్తూ.. నిరంతరం ఆదాయాన్ని పొందుతున్న రైతు గురించి తెలుసుకుందాం. పంటల సాగులో ఈ ఆదర్శ రైతు పురుగుమందులు కానీ,...
సహజ పద్ధతిలో మిరప రక్షణ
మిర్చి.. ప్రతి నిత్యం.. అన్ని ఇళ్లలో ఆహార పదార్థాల్లో వినియోగించే అతి ముఖ్యమైన పంట. రోజూ కొన్ని వేల టన్నుల మిర్చి ఆహారపదార్థాల తయారీకి అవసరం అవుతుంది. అలాంటి ముఖ్యమైన మిర్చి పంటకు...
సహజ పంటల మేటి సూర్యనారాయణ
రైతులందరి మాదిరిగానే తానూ రసాయన ఎరువులు వినియోగించే వ్యవసాయం చేశాడు సూర్యనారాయణ. రసాయనాల వాడకంతో పంట సాగు పెట్టుబడి ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. రసాయనాల ప్రభావంతో సూర్యనారాణకు ఉన్న రెండెకరాల వ్యవసాయ భూమిలోని...
























































