బంజరు భూమిలో పచ్చని శోభ
అది రాజస్థాన్ రాష్ట్రం బిల్వారా జిల్లాలోని పీప్ ల్యాండ్ గ్రామం. వేసవి వచ్చిందంటే చాలు ప్రభుత్వం సరఫరా చేసే నీటి ట్యాంకర్ల వద్ద ఎన్ని ఎక్కువ బకెట్లు వీలైతే అన్నింట్లో నీళ్లు పట్టుకోవాలనే...
వెన్నపండు. లాభాలు మెండు
వెన్నపండు లేదా అవకాడో మధ్య మెక్సికో ప్రాంతానికి చెందిన పండు. పుష్పించే తరగతికి చెందిన దీనికి శాస్త్రీయంగా పెట్టిన పేరు పెర్సీ అమెరికా. వెన్నపండును ఇంగ్టీషులో అవకాడో లేక అల్లెగటర్ పీయర్, లేదా...
Farmers News
Organic Manure
V.E.R Agro Farms Goushala
V.E.R Agro Farms గోశాలలో శ్రీ వర్రే పూర్ణ గంగాధర రావు
మొక్కజొన్న సాగుతో మంచి లాభం
మొక్కజొన్న సాగులో కష్టం తక్కువ.. ప్రతిఫలం ఎక్కువ. చీడపీడల బెదడ తక్కువ. డిమాండ్ ఎక్కువ. సస్యరక్షణ చర్యలు పెద్దగా చేపట్టక్కర్లేదు. నిర్వహణ కూడా చాలా సులువు. పెట్టిన పెట్టుబడికి నష్టం రాదు. లాభదాయకంగా...
మహిళారైతుల కోసం కదిలిన ఉపాసన
దేశీ విత్తనాలను సంరక్షిస్తూ, తృణధాన్యాల పంటలను ప్రోత్సహించడంలో దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డి.డి.ఎస్) విశేషంగా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రధాన పాత్ర గ్రామీణ మహిళలదే కావడం మరో విశేషం. జహీరాబాద్,...
తిరువూరులో ‘గని ఇన్ఫ్రా’ ప్లాట్లు రెడీ
అమ్మను నమ్మితే ఆకలి తెలియనివ్వదు.. నేలను నమ్మితే నష్టం రానివ్వదు. అంతేకాదు.. ఏటికేడాది లాభం తెచ్చిపెడుతుంది. భూమి మీద పెట్టిన పెట్టుబడి నేడు కాకపోతే రేపు అయినా రెట్టింపు అవడం తథ్యం. ఈ...
మహిళా రైతులూ మీకు జోహార్లు
అనావృష్టికి, కరువుకు, వలసలకు అనంతపురం జిల్లా పెట్టింది పేరు. దశాబ్దాలుగా ఏర్పడుతున్న కరువు కాటకాలు వారి జీవితాల్లో నిరాశా నిస్పృహలు నింపేశాయి. అక్కడ సరిపడినన్ని వర్షాలు ఉండవు. అప్పుడప్పుడూ కురిసే వర్షంతో భూమిలో...
ప్రకృతి పంటలతో సహజ జీవనం
ప్రకృతి పంటల ద్వారా తన చుట్టుపక్కల ఉన్నవారందరికి సహజమైన, నాణ్యమైన, ఆరోగ్యకరమైన జీవితం అందించేదుకు కృషిచేస్తున్నాడు ఈ బీటెక్ గ్రాడ్యుయేట్. అతని కుటుంబ పోషణ మొత్తం వ్యవసాయంపైనే ఆధారపడి ఉంది. పాండిచ్చేరికి 25...
‘సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఫౌండేషన్’ అవార్డు గ్రహీతలు
‘జాతీయ రైతు దినోత్సవం’ సందర్భంగా వ్యవసాయంలో విశేషంగా కృషి చేసిన పలువురు రైతులకు ‘సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఫౌండేషన్’ అవార్డులు అందజేసి సత్కరించింది. తెలంగాణలోని 15 మంది ఆదర్శ రైతులకు ఫౌండేషన్ తరఫున...
1 పొలం.. ఏడాదిలో 12 రకాల పంటలు…
"ఖేతీ పర్ కిస్కీ మార్? జంగ్లీ జాన్వర్, మౌసమ్ ఔర్ సర్కార్..."1980 దశకంలో, హరిత విప్లవం తరువాత హిమాలయ ప్రాంతమైన ఉత్తరాఖండ్ అంతటా ఈ నినాదం ప్రతిధ్వనించింది. "వ్యవసాయాన్ని దెబ్బతీసేది ఎవరు? అడవి...

























































