రామస్వామి ఆర్గానిక్ ఫార్మింగ్
తమిళనాడుకు చెందిన రామస్వామి సెల్వం ఓ ఆర్గానిక్ వ్యవసాయ రైతు. సాంప్రదాయ వ్యవసాయానికి చేసే పెట్టుబడి ఖర్చు కన్నా ఆర్గానిక్ సాగులోకి అడుగుపెట్టిన తర్వాత ఆయనకు దాదాపు 30 శాతం ఖర్చు తగ్గిపోయింది....
అన్నదాతకు అందరూ సామంతులే!
ఆరుగాలం కష్టపడి మన ఆకలి తీరుస్తున్న రైతన్నకు ప్రతి ఒక్కరూ సామంతులే అని సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. రాష్ట్రపతి మొదలు సామాన్యుల వరకు అందరూ అన్నదాతకు సామంతరాజులే అని...
Organic Manure
కాలీఫ్లవర్ సాగు మెళకువలు, లాభాలు
కాలీఫ్లవర్లో 92 శాతం నీరు ఉంటుంది. మనిషి శరీరాన్ని డీహైడ్రేటెడ్గా ఉంచడంలో కాలీఫ్లవర్ తోడ్పడుతుంది. కాలీఫ్లపర్ ఉండే హెల్దీ బ్యాక్టీరియా పేగుల్లో మంటను తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కాలీఫ్లవర్లో ఫైబర్ ఎక్కువగా ఉన్న...
లాభసాటిగా కౌజుపిట్టల ఫార్మింగ్
నాన్వెజ్ ప్రియులు ఇప్పుడిప్పుడే కౌజుపిట్ట మాంసం తినేందుకు బాగా ఇష్టపడుతున్నారు. అతి తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు తెచ్చిపెడుతుంది. కౌజుపిట్ట నాలుగు నుంచి ఐదు వారాల్లోనే వినియోగానికి వచ్చేస్తుంది. కౌజుపిట్ట మాంసంలో కొవ్వు...
అక్కడ నిజంగా ఒక అద్భుతం జరిగింది!
లాతూర్ కరువు గుర్తుందా? 2016లో మహారాష్ట్రలోని ఈ జిల్లాకు లక్షలకొద్దీ లీటర్ల నీటిని రైల్ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేశారు. ఆ రైళ్ల దగ్గర తోపులాటలు, గొడవలు జరగకుండా పోలీసు బలగాలను కూడా...
వందల రైతులకు ప్రేరణ ఈ సోదరులు
ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ జిల్లా శిఖర్ గ్రామానికి చెందిన సోదరులు ముఖేష్ పాండే, చంద్రమౌళి పాండే సహజ పంటల సాగును ఓ ఉద్యమంలా నిర్వహిస్తున్నారు. రైతు ఉత్పత్తుల ఆర్గనైజేషన్ (FPO) ‘నవ చేతన...
బయోచార్ బంగారం!
బయోచార్! అంటే కట్టెబొగ్గు. లేదా గడ్డితో తయారైన బొగ్గు. బయో అంటే జీవం.. చార్ అంటే బొగ్గు. ‘జీవం ఉన్న బొగ్గు’ అని దీని అర్థం. పొడిపొడిగా ఉండే కట్టెల బొగ్గు. వందల...
మిద్దెపై మినీ అడవి!
జనారణ్యం మధ్యలో జనం మెచ్చిన అడవి. అది కూడా ఓ ఇంటి మిద్దెపైన. ఆ మిద్దెపై తోటలో గులాబీ, బంతి, దాలియా లాంటి అందమైన పుష్ప జాతులు, నిమ్మ, దానిమ్మ, సపోటా చెట్లు,...
కొత్త పంట ట్రై చేద్దామా!?
సాంప్రదాయ పద్ధతిలో ఎప్పుడూ వేసే మూస పంటలు పండించే రైతన్నలకు అప్పుడప్పుడూ నష్టాలు కూడా రావొచ్చు. దాని కంటే కాస్త కొత్తగా ఆలోచించి, అరుదైన, అందరికీ అవసరమైన పంటలు వేస్తే.. లాభాలు పొందవచ్చు....
ప్రభుత్వం ఆవుపేడను కొనుగోలు చేస్తుందా?
రైతుల నుండి పశువుల పేడను సేకరించే పథకాన్ని ప్రారంభించాలని వ్యవసాయంపై ఏర్పాటైన స్టాండింగ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. 2021 మార్చి 9 లోక్సభలో ప్రవేశపెట్టిన స్టాండింగ్ కమిటీ నివేదిక రైతుల...
























































