కొబ్బరి మధ్యలో పనస, వక్క, మినప
వ్యవసాయంలో లాభ నష్టాలు రైతువే. కష్ట సుఖాలు అనుభవించాల్సింది కూడా రైతే. కాబట్టి ఏ రైతు అయినా స్వానుభవంతో వ్యవసాయంలో మెళకువలు తెలుసుకోవాలని శరత్బాబు చెప్పారు.
ప్రతి రైతుకి చిరంజీవి సెల్యూట్
అతివృష్టి, అనావృష్టి ఇలాంటి అనేక కష్టనష్టాలను తట్టుకుని అహర్నిశలు అన్నదాత కష్టపడితే తప్ప మన కంచంలోకి అన్నం మెతుకు రాదు. ఆరుగాలం రైతు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పంట పండిస్తేనే మన నోటికి...
Organic Manure
దేశీ వరి విత్తనాల సంరక్షకుడు
రైతు కుటుంబంలో పుట్టిన రాజ్కుమార్ చౌధరికి చిన్నప్పటి నుంచీ వ్యవసాయం అంటే మక్కువ.. అందులోనూ సహజ వ్యవసాయ విధానాలు, దేశీయ వరి పంటలంటే మరింత ఎక్కువ ఆసక్తి. దాంతో ఇంటర్ విద్య పూర్తయ్యాక...
ఆర్గానిక్ కాఫీ వారి జీవితాన్నే మార్చేసింది
సోలిగా గిరిజన తెగ. కర్ణాకలోని చామరాజనగర్ జిల్లాలోని బిలిగిరి అటవీ ప్రాంతంలో ఉంటారు. అక్కడ కాఫీ గింజలు పండిస్తుంటారు ఆ గిరిజన తెగ ప్రజలు.. ప్రతి ఏటా డిసెంబర్ నెలలో వారు పండించే...
Our Story
మట్టి నుంచి బంగారం పండించవచ్చు..
అయితే ఆ మట్టికి గట్టి బలం ఉండి తీరాలి...
మట్టిని తొలుచుకుని మొక్క మొలిచేందుకు భూమిలో సారం ఉండాలి...
భూసారం నిరంతరం మొక్కలకు బలకరం.. ఒక వరం...
అది సహజ సిద్ధంగా వస్తే...
పాడి పశువులకు పాలిష్డ్ రైస్ పెట్టొచ్చా?
ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు నెమరువేసే జీవాలని పిలుస్తారు. ముందుగా అవి మేత గబ గబా తినేసి, ఆ తర్వాత తీరికగా నెమరు వేయడం ద్వారా దాన్నుంచి పిండిపదార్థాలు లేదా శక్తిని, మాంసకృత్తులను,...
ఫ్యూచర్ సిటీలో ‘నందనవనం’
రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన 4వ సిటీ, ఫ్యూచర్ సిటీ కి అతి సమీపంలో అనేక హంగులతో ‘నందనవనం’ పేరిట ఆర్గానిక్ పార్మ్ ల్యాండ్ రూపుదిద్దుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,...
మాజీ మంత్రి తోటలో ఎన్ని ఫలజాతులో!
ఆయనో మాజీ టీచర్.. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి.. సహజసిద్ధ వ్యవసాయం చేయడం అంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఎకరం నర తోటలో 70 రకాల అరుదైన పండ్ల మొక్కలు పెంచుతున్నారు. ప్రకృతి వ్యవసాయ...
నాటు నాటు నాటుకుంకుడు
దుక్కి దున్నక్కర్లేదు. ఏ మాత్రం ఖాళీ నేల ఉన్నా నాటుకోవచ్చు. ఎరువులు వేయాల్సిన పనిలేదు. పశువులు, మేకలు పాడుచేస్తాయని భయం లేదు. శ్రమపడి సాగు నిర్వహణ చేయాల్సిన అవసరం లేదు. పురుగుల బెడద...
నయాసిటీలో ‘నందనవనం’
మహానగరం హైదరాబాద్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ పేరిట మూడు నగరాలతో వెలిగిపోతోంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వం మానస పుత్రికగా నాలుగో సిటీ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి వడివడిగా అడుగులు...























































