సహజ పంటల మేటి సూర్యనారాయణ
రైతులందరి మాదిరిగానే తానూ రసాయన ఎరువులు వినియోగించే వ్యవసాయం చేశాడు సూర్యనారాయణ. రసాయనాల వాడకంతో పంట సాగు పెట్టుబడి ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. రసాయనాల ప్రభావంతో సూర్యనారాణకు ఉన్న రెండెకరాల వ్యవసాయ భూమిలోని...
వరిలో తక్కువ ఖర్చుతో ఎక్కువ పిలకలు
వరి సాగులో ఆదాయం ఆశించినంతమేర రాకపోవడంతో ఇప్పుడు రైతులు ఆక్వా కల్చర్, ఇతర పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. అధిక ఆదాయం రాబట్టుకునేందుకు ఆక్వా కల్చర్, ఇతర పంటల పట్ల అన్నదాతలు ఆసక్తి...
Farmers News
Organic Manure
ESWAR ORGANIC MANURE
మట్టి నుంచి బంగారం పండించవచ్చు..అయితే ఆ మట్టికి గట్టి బలం ఉండి తీరాలి...మట్టిని తొలుచుకుని మొక్క మొలిచేందుకు భూమిలో సారం ఉండాలి...భూసారం నిరంతరం మొక్కలకు బలకరం.. ఒక వరం...అది సహజ సిద్ధంగా వస్తే...
డబుల్ బొనాంజా కొడుతున్న డబుల్ ఎంఏ
హిందీ, చరిత్ర అంశాల్లో డబుల్ ఎంఏ పూర్తిచేసిన రజనీష్ లాంబా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తానంటే.. కుటుంబ సభ్యులంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఎందుకంటే రజనీష్ తన తండ్రి హరిసింగ్ లాంబా మాదిరిగా ప్రభుత్వ ఉద్యోగం...
భవంతిలో మొక్కల తోట!
ప్రకృతి వ్యవసాయం అంటే ఆయనకు మక్కువ ఎక్కువ. తమ మూడంతస్థుల భవంతినే ఓ మొక్కల తోటగా మార్చేశాడు. హైడ్రోపోనిక్ విధానంలో తన భవనంలో ఏకంగా 10 వేల మొక్కల్ని పెంచుతున్నాడు. ప్రకృతి విధానంలో...
సపోటా తోటతో నిత్యం ఆదాయం
సపోటా పండు అంటే ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. సపోటాలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది కనుక కంటికి మేలు చేస్తుంది. దీంట్లో గ్లూకోజ్ కూడా ఎక్కువే. సపోటాలో యాంటి ఆక్సిడెంట్లు,...
బంజరు భూమిలో పచ్చని శోభ
అది రాజస్థాన్ రాష్ట్రం బిల్వారా జిల్లాలోని పీప్ ల్యాండ్ గ్రామం. వేసవి వచ్చిందంటే చాలు ప్రభుత్వం సరఫరా చేసే నీటి ట్యాంకర్ల వద్ద ఎన్ని ఎక్కువ బకెట్లు వీలైతే అన్నింట్లో నీళ్లు పట్టుకోవాలనే...
వ్యవసాయ సెస్ : ఏమిటి? ఎందుకు? ఎలా?
2021-22 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం కొత్త లెవీని ప్రతిపాదించింది. అది వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్. సెస్ అనేది ఒక ప్రత్యేక ప్రయోజనం ఆశించి ప్రభుత్వం వేసే పన్ను. ప్రాథమికమైన పన్ను...
దేశీ వరి విత్తనాల సంరక్షకుడు
రైతు కుటుంబంలో పుట్టిన రాజ్కుమార్ చౌధరికి చిన్నప్పటి నుంచీ వ్యవసాయం అంటే మక్కువ.. అందులోనూ సహజ వ్యవసాయ విధానాలు, దేశీయ వరి పంటలంటే మరింత ఎక్కువ ఆసక్తి. దాంతో ఇంటర్ విద్య పూర్తయ్యాక...
ఏపీలో జోరుగా ప్రకృతి వ్యవసాయం
రసాయన రహిత వ్యవసాయం అన్నది ఇప్పుడు దేశాన్ని విశేషంగా ఆకర్షిస్తున్న ఒక నినాదం. రసాయన ఎరువులు, కెమికల్ క్రిమిసంహారకాల వాడకం తగ్గించాలని పలువురు వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం...


























































