వేల లాభాల వెల్లుల్లి
వెల్లుల్లి… కేవలం మసాలా దినుసే కాదు.. ఎన్నో ఔషధ గుణాలతో కలిపి ప్రకృతి మనకు ప్రసాదించిన విలువైన ఆహారం. వెల్లుల్లిలో ప్రధాన పోషకం అల్లిసిన్. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీనిలో...
ఎండకు బెండకు లింకేంటి..?!
బెండకాయ కూరను అనేక మంది ఇష్టంగా తింటారు. బెండకాయ ఫ్రై, బెండకాయ పులుసు, సాంబారులో బెండకాయ వేసుకుంటే చాలా బాగుంటాయి. మనం ఇష్టపడే బెండకాయలో పలు రకాల న పోషకాలు ఉంటాయి. క్యాన్సర్,...
Organic Manure
365 రోజులూ చక్కని చిక్కుళ్లు
పర్పుల్, గ్రీన్, దసరా, బెంగళూర్, డబుల్ కలర్… ఇదేంటీ రంగులు, పండుగలు, ఊళ్ల గురించి చెబుతున్నారేంటి? అనుకుంటున్నారా? అదేమీ లేదండీ.. మనం చెప్పుకున్న పేర్లు చిక్కుడు కాయల్లోని రకాలు. ఇవన్నీ మిద్దెతోటలో ఎంచక్కా...
రైతుల ఖాతాల్లోకి రూ. 18 వేల కోట్లు
పిఎమ్ కిసాన్ సమ్మాన్ నిధిలో భాగంగా రైతులకు అందించే ఆర్థిక ప్రయోజనం తాలూకు తదుపరి విడతను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేశారు. 2020 డిసెంబర్ 25న...
ఆర్గానిక్ పంటల నమూనాలు సిద్ధం!
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని సుస్థిర వ్యవసాయ అభివృద్ధి విధానాలను అభివృద్ధి పరిచే దిశలో భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ICAR), కృషి విజ్ఞాన్ కేంద్రాలు (KVK) సంయుక్తంగా పలు చర్యలు చేపట్టాయి....
ఉచితంగా దేశీ విత్తనాలు
సృజనాత్మకమైన ఆలోచన ఏదైనా అది ఒక విత్తనం లాంటిది. దాని నుండి పుట్టే మొక్క ఒక మహావృక్షంగా ఎదిగి పదుగురికీ పనికివస్తుంది. కొన్నిసార్లు ఏమీ లేదనిపించే శూన్యం నుంచే సరికొత్త సృష్టి జరుగుతుంది....
వరి-చేప సహసాగుతో అధికాదాయం
ప్రపంచ జనాభా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంది. దీంతో మానవాళికి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఆహారం కొరతే కాకుండా చాలినంత పోషకాహారం దొరకని సమస్య ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. అంతే కాకుండా నీటి సదుపాయం,...
టీచర్ దిద్దిన సజీవ గ్రామాలు
వ్యవసాయంలో రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల వచ్చే అనర్థాలేంటో ఇప్పటికే ప్రపంచానికి తెలియవచ్చింది. ఆర్గానిక్ లేదా సహజ పంటల దిశగా కొన్ని గ్రామాల్నే మార్చడం అనే మాట చెప్పినంత తేలిక...
రండి! ప్రకృతి సాగు వైపు సాగుదాం!: సద్గురు
ఇక మనం ప్రకృతి వ్యవసాయం వైపు మరలాలనీ, సంప్రదాయ పంటలను సాగు చేయాలనీ ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు శ్రీ జగ్గీ వాసుదేవ్ ఉద్ఘాటించారు. కోయంబత్తూరు సమీపంలోని ఈశ యోగా సెంటర్లో జరిగిన...
‘ఆంధ్ర గో-పుష్టి’ బ్రాండ్ వచ్చేస్తోంది!
'ఆంధ్ర గో-పుష్టి' బ్రాండ్ (Andhra Go-Pushti)తో ఆర్గానిక్ A2 ఆవు పాలను, ఇతర పాల ఉత్పత్తులను మార్కెట్ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రైతు భరోసా కేంద్రాల (RBK) ఉత్పాదక సరఫరా వ్యవస్థ...
























































