నిధులసిరి నీలగిరి
నీలగిరి చెట్లను జామాయిల్ అని, ఇంగ్లీషులో యూకలిప్టస్ అని పిలుస్తారు. నీలగిరి చెట్టు గుజ్జును కాగితం తయారీలో వినియోగిస్తారు. ఇంధనంగా దీని కలప పనికి వస్తుంది. ఇంటి నిర్మాణంలో స్తంభాలుగా నీలగిరి చెట్లు...
ఈ టెకీ ఎలా లాభపడ్డాడంటే..
హైదరాబాద్లో నివసించే ఆర్. నందకిశోర్ రెడ్డి మూడేళ్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశారు. ప్రతి రోజూ రోటీన్గా ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేసే డ్యూటీతో బోర్ ఫీలయ్యాడు. ఉద్యోగంలో...
Farmers News
Organic Manure
పత్తికి చేటు పింక్ బోల్ పురుగు
పత్తి పంటను మన దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడులోను, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా పత్తిని రైతులు పండిస్తారు. వేడి వాతావరణంతో పాటు నల్ల బంకమట్టి నేలలో పత్తి బాగా...
అల్లం సాగు అదెంతో బాగు
అల్లంలో అనేక ఔషధ గుణాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి కీళ్లనొప్పులు తగ్గిస్తాయి. కీళ్ల కదలికలను సులభం చేస్తాయి. రక్తాన్ని అల్లం పలచన చేస్తుంది. కొలెస్ట్రాల్ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. గుండెపోటు, స్ట్రోక్ల...
లాభసాటి పసుపురంగు మిర్చి
పసుపురంగు మిర్చి.. మనం ఇప్పుడిప్పుడే వింటున్న మాట ఇది. అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. సాధారణ మిర్చితో పోలిస్తే.. కేవలం ఐదు శాతం మాత్రమే కారంపాళ్లు ఉండే రకం ఇది. పిల్లలంతా...
‘షోలే’ హీరో ధర్మేంద్ర ఇప్పుడేం చేస్తున్నారు?
ధర్మేంద్ర అనగానే "షోలే" సినిమా గుర్తుకు వచ్చి తీరుతుంది. ఆయన అసలు పేరు ధరమ్ సింగ్ దేవల్. ఆయన అలనాటి బాలీవుడ్ హీ మ్యాన్. రాజస్థాన్లోని బికనేర్ నుండి ఎంపీగా కూడా ప్రాతినిధ్యం...
అమ్మో..! ఆహార సంక్షోభం?
ఆహార సంక్షోభం మానవాళికి పెనుముప్పుగా మారనుందా? ప్రపంచ జనాభా ఏటేటా ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుండడం, ఆహార పంటల దిటుబడి నానాటికీ తగ్గిపోతుండడం దీనికి కారణం కానుందా? అంటే.. అవుననే జవాబు ఆహార రంగ నిపుణుల...
లాభసాటి కొర్రమీను పెంపకం
మృగశిర కార్తె ప్రారంభమైంది. ఆస్తమా రోగులకు హైదరాబాద్ లో చేప ప్రసాదం పంపిణీ జరుగుతోంది. బత్తిన కుంటుంబ వనమూలికలు, ఆకులతో తయారు చేసిన చేపమందును కొర్రమీను చేపపిల్ల నోట్లో పెట్టి, ఆస్తమా రోగుల...
ఆరోగ్యాల ధార పాలకూర
పాలకూర విత్తనాలు వేసిన రోజు నుంచి 25 రోజులకే పంట చేతికి వస్తుంది. తొలిసారి పంట కోసిన తర్వాత మరో మూడు సార్లు కూడా పాలకూర దిగుబడి వస్తుంది. నేల ఆరోగ్యంగా, బలం ఉన్నదైతే మరో రెండు సార్లు కూడా పంట తీసుకోవచ్చు. తరువాత మరో 15 రోజులకే కటింగ్కు వస్తుంది.
ప్రకృతి వ్యవసాయమే బెస్ట్: మోదీ
రసాయన ప్రయోగశాల నుంచి వ్యవసాయాన్ని బయటకు తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని రైతులకు సూచించారు. ప్రకృతి వ్యవసాయంపైనే రైతన్నలు ప్రధానంగా దృష్టిసారించాలని ఆయన పిలుపునిచ్చారు. రైతుల ఆదాయాన్ని మరింతగా పెంచేందుకు తమ...


























































