ప్రియ దేశీ విత్తన బ్యాంకు
ఆర్థిక విషయాల్లో ఎంబీఏ చేశారు ప్రియ నారాయణన్. చదివింది అయినప్పటికీ ప్రియ 500 రకాల దేశీ విత్తనాల బ్యాంకు నిర్వహిస్తున్నారు. వాటిలో 100 రకాల వంగ, 60 రకాల కంటే ఎక్కువ మిర్చి,...
అల్లం సాగు అదెంతో బాగు
అల్లంలో అనేక ఔషధ గుణాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి కీళ్లనొప్పులు తగ్గిస్తాయి. కీళ్ల కదలికలను సులభం చేస్తాయి. రక్తాన్ని అల్లం పలచన చేస్తుంది. కొలెస్ట్రాల్ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. గుండెపోటు, స్ట్రోక్ల...
Organic Manure
అందరూ బాగుండాలి
ఆర్థికంగా అన్నదాత బాగుండాలి.. ఆరోగ్యంగా వినియోగదారుడు బాగుండాలి.. పూర్తి పోషకాలతో భూమి బాగుండాలి.. వ్యవసాయంలో ఏదీ వృథా కాకుండా ఉండాలి.. ఇదీ ప్రకృతి వ్యవసాయ విధానంలోని ప్రధాన అంశం. ఇవి అన్నీ సమగ్ర...
తెల్ల ఉల్లిగడ్డ ఆదాయాల అడ్డా
తెల్ల ఉల్లిగడ్డలను ఔషధాల తయారీకి ఉపయోగిస్తారు. తెల్ల ఉల్లిగడ్డలో క్రోమియం, సల్ఫర్ మన రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. తెల్ల ఉల్లిగడ్డలను క్రమం తప్పకుండా వాడితే చక్కెర వ్యాధి నియంత్రణలో ఉంటుంది. తెల్ల...
మిలియనీర్ అగ్రిప్రెన్యూర్
అనేక సవాళ్లు, వెక్కిరింపులను ఎదుర్కొంటూనే ఐటీ ఇంజనీర్ రోజా రెడ్డి ఆర్గానిక్ ఫార్మింగ్ లో అగ్రిప్రెన్యూర్ గా ఎదిగింది. ఇప్పుడామే ఏటా కోటి రూపాయల దాకా ఆదాయం సంపాదిస్తోంది. అంతేకాకుండా ఇతర రైతులను...
ఇంట్లోనే అల్లంసాగు ఈజీగా?
కొద్దిగా అల్లం రసం సేవిస్తే అజీర్ణం సమస్య తగ్గుతుంది. గ్యాస్, కడుపులో మంట, కడుపు ఉబ్బరం లాంటి పలు సమస్యలకు చెక్ పెట్టొచ్చు. వికారం, వాంతులు తగ్గిపోతాయి. అల్లంలో విటమిన్ సీ, జింక్,...
అరటి చెట్టు పడకుండా సింపుల్ చిట్కా
ఏ దేశంలో అయినా ఎక్కువగా లభించే పండ్లలో అరటి పండు ఒకటి. అత్యంత చవకగా, అన్ని సీజన్లలోనూ లభించేది అరటిపండు. అరటిపండులో పొటాషియం, విటమిన్ బీ6, విటమిన్ సీ, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్,...
వయసు 21 కానీ, రైతుల కోసం కదిలాడు…
మేకిట్ మెమొరబుల్ క్రియేటివ్ వర్క్స్(ఎంఐఎం) స్టార్టప్ కంపెనీతో నైపుణ్యం కలిగిన నిరుద్యోగులకు తోడ్పాటును అందిస్తున్న చేపూరి అభినయ్ సాయి ఇప్పుడు మరో అడుగు ముందుకువేసి రైతులకు అండగా నిలిచేందుకు పూనుకున్నారు. జీరో బడ్జెట్...
ఆర్గానిక్ రైతుగా ఇస్రో శాస్త్రవేత్త
వ్యవసాయం మన అన్ని అవసరాలు తీర్చవచ్చు కానీ, అంతే లేకుండా వచ్చే కోరికలను నెరవేర్చకపోవచ్చని దివాకర్ బాగా అర్థం చేసుకున్నారు. తొలిపంటలో దివాకర్ పెట్టుబడిని, రాబడిని బ్యాలన్స్ చేయలేకపోయి ఉండొచ్చు. కానీ తర్వాతి పంటల్లో వచ్చిన ఆదాయంతో తన కుటుంబాన్ని, రెండున్నర ఎకరాల ఖర్చూర క్షేత్రాన్ని మంచి స్థితిలో నిలబెట్టానని సంతృప్తి వ్యక్తం చేశారు.
బంజరు భూమిలో పచ్చని శోభ
అది రాజస్థాన్ రాష్ట్రం బిల్వారా జిల్లాలోని పీప్ ల్యాండ్ గ్రామం. వేసవి వచ్చిందంటే చాలు ప్రభుత్వం సరఫరా చేసే నీటి ట్యాంకర్ల వద్ద ఎన్ని ఎక్కువ బకెట్లు వీలైతే అన్నింట్లో నీళ్లు పట్టుకోవాలనే...


























































