రైతులు ప్రారంభించిన ఫ్రూట్ కేక్ ఉద్యమం
రైతులు తమ ఆదాయాన్ని పెంచుకోవాలంటే కొత్త పద్ధతులను అవలంబించవలసి ఉంటుంది. పండించిన పంటలను మార్కెట్లో విక్రయించడమే కాకుండా రైతులు ఆ పంటలతో సొంతంగా కొన్ని ఉత్పత్తులను కూడా తయారు చేసుకోగలగాలి....
10 వేలు పెట్టుబడి.. లక్షల్లో ఆదాయం
ఒడిశాలోని కలహండి జిల్లాకు చెందిన చెందిన కృష్ణ నాగ్కు ప్రకృతి అంటే, ప్రకృతి విధానంలో పంటలు పండించడమంటే ఎంతో ఇష్టం. కృష్ణ నాగ్ హృదయం లబ్డబ్మనడం కంటే ప్రకృతి, సహజ పంటలంటూ కొట్టుకుంటుంది....
Farmers News
Organic Manure
VER AGRO FARMS | విఈఆర్ ఆగ్రో ఫామ్స్
మా గురించి...
వి.ఈ.ఆర్ ఆగ్రో ఫామ్స్ (V.E.R Agro Farms) స్థాపనకు స్ఫూర్తి కీ.శే. వర్రే ఈశ్వర రావు గారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లాకు చెందిన ఈశ్వర రావు గారి జీవితం ఆసాంతం భూమితోను, వ్యవసాయంతోను...
అప్పుల బాధ నుంచి లక్షల సంపాదన
వ్యవసాయ కుటుంబంలో మారుతి నాయుడు మూడో తరం రైతు. రసాయనాలతో చేసిన వ్యవసాయంతో మారుతి కుటుంబం పూర్తిగా అప్పుల్లో మునిగిపోయింది. రసాయనాలు ఎక్కువగా వాడిన కారణంగా వారి వ్యవసాయ భూమి పూర్తిగా నిస్సారమైపోయింది....
గొర్రెల పెంపకంతో లక్షల లాభం
మన దేశంలో సుమారు 80 శాతం మంది మాంసాహారులు. వారిలో గొర్రె మాంసాన్ని ఇష్టంగా తినేవారు అధికశాతం మంది ఉంటారు. ఎక్కువ డిమాండ్ ఉండడంతో గొర్రెల్ని వాణిజ్యపరంగా విజయవంతంగా పెంచుతూ విజయాలు సాధించిన...
చిక్కుడుకు చలువ ఆముదం
చిక్కుడుకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చిక్కుడుకాయల వంటలు తిన్న వారికి కణాలు డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. పలు రకాల రోగాలు రాకుండా కాపాడుతుంది. అలాగే వృద్ధాప్యం త్వరగా రాకుండా చేస్తుంది. రక్తంలో...
కష్టం తక్కువ కలిసి వచ్చేది ఎక్కువ
సువాసనలు వెదజల్లే దవనం లేదా మాచీపత్రి భారతదేశానికే చెందిన ప్రత్యేకమైన మొక్క. దీని ఆకులు, పువ్వులు సుగంధ పరిమళాలు వెదజల్లుతాయి. దవనం మొక్క శాస్త్రీయనామం ఆర్టెమిసియా పల్లెన్స్. దవనం ఆకుల, పువ్వులతో తయారు...
ఓసారి మారితే వందేళ్ల లాభం
నిజమే... ఒకసారి మారితే కొన్ని తరాల పాటు లాభాలు పొందవచ్చు. రసాయనాలతో చేసే వ్యవసాయం నుంచి ప్రకృతి పంటల వైపు ఒక్కసారి మారితే వందేళ్ల పాటు ఆరోగ్యవంతమైన జీవితం పొందవచ్చు. వన్ టైమ్...
రైతులు ప్రారంభించిన ఫ్రూట్ కేక్ ఉద్యమం
రైతులు తమ ఆదాయాన్ని పెంచుకోవాలంటే కొత్త పద్ధతులను అవలంబించవలసి ఉంటుంది. పండించిన పంటలను మార్కెట్లో విక్రయించడమే కాకుండా రైతులు ఆ పంటలతో సొంతంగా కొన్ని ఉత్పత్తులను కూడా తయారు చేసుకోగలగాలి....
మట్టి ద్రావణంతో కీటకాలు మటాష్!
పంటల్ని పాడుచేసే క్రిమి కీటకాల నివారణకు ఎన్నో పద్ధతులు పాటిస్తూ ఉంటాం. అనేక రకాల విష రసాయనాలు వాడతాం. సహజ పద్ధతిలో తయారు చేసుకునే దశపర్ణి కషాయం, ఆవుపేడ, గోమూత్రంతో తయారు చేసే...
























































