VER AGRO FARMS | ORGANIC MANURE | సహజ ఎరువు | మీ...
VER AGRO FARMSవారి విశిష్ఠమైన సేంద్రీయ ఉత్పాదన. ORGANIC MANURE (ఘన జీవామృతం)
మొక్కల ఎదుగుదల కోసం దీనిని అన్ని దశలలోనూ వాడుకోవచ్చు. ఇది మౌలికంగా...
ఒకసారి నాటితే పదిహేనేళ్ల ఆదాయం
‘కూరలో కరివేపాకులా తీసిపారేశారు’ అనేది పాతకాలపు సామెత. అయితే.. కరివేపాకును అలా తీసిపారేయలేం అంటున్నారు రైతులు. ముఖ్యంగా కూరలు, ఇతర వంటకాల పోపుల్లో వాడే కరివేపాకు వినియోగం ఈ ఆధునిక కాలంలో బాగా...
Farmers News
Organic Manure
ఆర్గానిక్ జామతో రుచి, లాభం!
ఆర్గానిక్ పద్ధతిలో.. సేంద్రీయ విధానంతో ఓ యువ రైతు జామ పంట ద్వారా దండిగా లాభాలు గడిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా రాయచోటి మండలం శిబ్యాల గ్రామం రెడ్డివారిపల్లెకు చెందిన యువరైతు శివప్రసాద్...
నల్ల బియ్యం సాగుకు రైతులు జై!
తరతరాల నుండి తాత ముత్తాతల ద్వారా మనకు లభించిన వంగడాలను కాపాడుకోవాలన్న తపన క్రమంగా బలపడుతోంది. కర్ణాటక రైతులు అలా వందలాది వరి వంగడాలను సంరక్షించారు. దేశీ రకాలనే కాకుండా విదేశీ రకాలకు...
అన్నదాతలకు అద్భుత అవకాశం
అన్నదాతలకు ఇదో అద్భుతమైన అవకాశం. ‘పీఎం కిసాన్ ఎఫ్ పీఓ యోజన’ను కేంద్రం దేశ వ్యాప్తంగా ప్రారంభించింది. కొత్తగా వ్యవసాయ సంబంధిత వ్యాపారం ప్రారంభించాలని ముందుకు వచ్చే చిన్న, సన్నకారు రైతుల కోసం...
నీటి ఆవిరిని నివారించే సూపర్ టెక్నిక్
నీరు ఎంతో విలువైనది. ప్రాణికోటికి అది జీవనాధారం. నీరు లేకుండా మన జీవితాలను ఊహించగలమా? కాబట్టి నీటిని సాధ్యమైనంత వరకు కాపాడుకోవాల్సిందే. సాధారణంగా ఎండాకాలంలో భగభగమని మండే సూర్యుడి వేడిమికి నీరు ఆవిరి...
ఆర్గానిక్ పంటలతో ఆరోగ్య భారతం!
రసాయనాలతో తయారు చేసిన కృత్రిమ ఎరువులు వాడరు. పైరు ఎదుగుదలను క్రమబద్ధీకరించేందుకు కృత్రిమ పదార్థాలను అసలే వినియోగించరు. క్రిమి సంహారకాలను ఏమాత్రం చల్లరు. పశువుల ద్వారా వచ్చే ఎరువులే ఉపయోగిస్తారు. పంట మార్పిడి...
సరికొత్తగా ఆర్గానిక్ ఎరువుల తయారీ
పర్యావరణ అనుకూల, రసాయన రహిత వ్యవసాయం పట్ల క్రమేపి రైతులలో ఆసక్తి పెరుగుతోంది. వినియోగదారులు కూడా సేంద్రియ వ్యవసాయోత్పత్తులను ఆదరించడం ప్రారంభమైంది. ఇది ఇటీవలికాలం ధోరణి. కానీ 70 ఏళ్ల రతన్ లాల్...
శ్రీ సాగుతో రాగి అధిక దిగుబడి
దేశంలోని పలు ప్రాంతాల్లో సామాన్య రైతులు అసామాన్య విజయాలను సాధిస్తున్నారు. మంచి దిగుబడులతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఏపీలోని విశాఖ జిల్లా దుమ్రిగూడ మండలం అడప వలస గ్రామంలో రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను...
సాగుబాటలో విజేత ఈ టీచరమ్మ!
లక్ష్మీసుజాత పోస్ట్ గ్యాడ్యుయేషన్ చేశారు. యాభైవేల రూపాయలకు పైగానే జీతం సంపాదించేవారు. అయితే.. లక్ష్మీసుజాతకు ఇవేవీ తృప్తి ఇవ్వలేదు. తండ్రి ఇచ్చిన భూమి, ఆయన చూపిన బాటే తన భవిష్యత్తు బాట అనుకున్నారు...