వాడేసిన టీ పొడితో అద్భుతమైన కంపోస్ట్!
ఇటీవలికాలంలో మిద్దెపంటలు, పెరటి తోటల పెంపకం క్రమంగా పెరుగుతోంది. ఇంటిపట్టునే కూరగాయలు, పండ్ల వంటివి పండించడం పట్ల నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. పూలమొక్కల సంగతి సరేసరి. అయితే మొక్కల పెంపకానికి మంచి ఎరువు...
బంజరు నేలలో బంగరు ఫలాలు
అది బంజరునేల.. అంతకు ముందెప్పుడూ ఆ నేలలో పంటలు పండించింది లేదు. అలాంటి నేలలో సహజసిద్ధ విధానంలో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి బంగారు ఫలాలు పండిస్తున్నాడు. వ్యవసాయం అంటే ఓనమాలు కూడా...
Farmers News
Organic Manure
రైతుల ఖాతాల్లోకి రూ. 18 వేల కోట్లు
పిఎమ్ కిసాన్ సమ్మాన్ నిధిలో భాగంగా రైతులకు అందించే ఆర్థిక ప్రయోజనం తాలూకు తదుపరి విడతను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేశారు. 2020 డిసెంబర్ 25న...
వరి సాగులో డ్రిప్ సిస్టం!
అత్యధిక స్థాయి భారతీయుల ఆహారంలో బియ్యం అంతర్భాగం. దేశంలో ఇతర ఆహార ధాన్యాలలో ధాన్యం దిగుబడి 40% శాతం ఉంది. మన దేశంలో 65% మంది ప్రజలకు బియ్యమే ప్రధాన ఆహారం. ప్రతి...
పత్తికి చేటు పింక్ బోల్ పురుగు
పత్తి పంటను మన దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడులోను, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా పత్తిని రైతులు పండిస్తారు. వేడి వాతావరణంతో పాటు నల్ల బంకమట్టి నేలలో పత్తి బాగా...
ఒక రోల్ మోడల్గా ఎదగడం ఇలా!
మారుతున్న నేటి యువతరం ఆలోచనలకు అన్నం చంద్రశేఖర్ రెడ్డి ఒక ఉదాహరణగా నిలుస్తారు. MBA (marketing) పూర్తి చేసి, ఒక ప్రముఖ కంపెనీలో మంచి వేతనంతో మంచి ఉద్యోగంలో చేరిన ఈ యువకుడు...
ఆరోగ్యాల రూట్ మల్బరీ ఫ్రూట్
మల్బరీ అంటే ముందుగా గుర్తొచ్చేది ఏంటి? పట్టుపురుగులకు మల్బరీ ఆకులు ఆహారంగా వేస్తారని, అందుకే మల్బరీ చెట్లు పెంచుతారని. అయితే.. మల్బరీ పండ్లతో మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చాలామందికి తెలియకపోవచ్చు....
Register Form for Franchise, Dealers and Distributors
Register Form for Franchise, Dealers and Distributors.
For Orders Please Contact :- V.E.R AGRO FARMS, Ph: 7396394749, 6303311894,...
‘బందరుబాబు’ టెర్రస్ గార్డెన్ చూసొద్దాం
చిన్నప్పటి నుంచీ తాను కంటున్న కలను ఓ 27 ఏళ్ల బందరుబాబు 2017లో నెరవేర్చుకున్నాడు. ప్రకృతి సాగులో మమేకమై తానే ఓ సరికొత్త ఆర్గానిక్ ప్రపంచాన్ని తన టెర్రస్ మీదే సృష్టించుకున్నాడు. కుటుంబ...
గ్రో బ్యాగ్స్లో పసుపు విప్లవం
గ్రోబ్యాగ్స్లో పసుపు పంట.. హైడ్రోపోనిక్స్ విధానంలో దండిగా పసుపు పంట పండిస్తూ వార్తలకెక్కాడు కర్ణాటకకు చెందిన మాజీ నావికాదళం అధికారి. పసుపు పంటలో అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా సహజసిద్ధమైన...

























































