పంటకు మేలు చేసే ద్రావణం
పంట పొలాలైనా.. పెరటి తోటలైనా.. మిద్దెపై చేసే ఔత్సాహిక సేద్యమైనా మంచి ఫలితాలు ఇస్తుంది. ఇది విష రసాయనం కాదు.. ఖర్చు కూడా తక్కువే. తయారు చేయడం చాలా సులువు. ప్రయోజనం చాలా...
శ్రీ సాగుతో రాగి అధిక దిగుబడి
దేశంలోని పలు ప్రాంతాల్లో సామాన్య రైతులు అసామాన్య విజయాలను సాధిస్తున్నారు. మంచి దిగుబడులతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఏపీలోని విశాఖ జిల్లా దుమ్రిగూడ మండలం అడప వలస గ్రామంలో రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను...
Farmers News
Organic Manure
యువత సృజనాత్మకతకు అద్భుత వేదిక!
మన జీడీపీలో వ్యవసాయరంగం వాటా 14 శాతం. గ్రామీణ ఉద్యోగిత కల్పనలో కూడా ఇది ప్రధానరంగంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయరంగానికి సంబంధించి మరింతగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం, యువత సృజనాత్మకతకు...
పింక్ పనస.. లాభాల వరస!
పింక్ పనసలో ఆరోగ్య లాభాలు ఎన్నో ఉన్నాయి. దీనిలో సీ, ఏ విటమిన్లు అధికంగా ఉంటాయి. మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నిజానికి పనసలో పీచుపదార్థం చాలా ఎక్కువ. తద్వారా జీర్ణక్రియ...
ఈ తొక్కలతో మన మొక్కలకు మంచి ఎరువు
తొక్కే కదా అని తీసిపారేయడానికి వీల్లేదు! పండ్ల తొక్కలను చాలా విధాలుగా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు కమలాల సంగతి చూద్దాం. సీజన్లో కమలా పండ్లు విరివిగా దొరుకుతాయి. ఈ పండులో ఉండే విటమిన్లు ఆరోగ్యానికి...
అల్లం సాగు అదెంతో బాగు
అల్లంలో అనేక ఔషధ గుణాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి కీళ్లనొప్పులు తగ్గిస్తాయి. కీళ్ల కదలికలను సులభం చేస్తాయి. రక్తాన్ని అల్లం పలచన చేస్తుంది. కొలెస్ట్రాల్ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. గుండెపోటు, స్ట్రోక్ల...
‘కర్షకోత్తముడు’ బిజుమోన్ ఆంటోని
చెట్లు, మొక్కలను నేరుగా నేల మీద పెంచడమే ఉత్తమమైన విధానం అని మీరు అనుకుంటున్నారా? అయితే.. మీ అభిప్రాయాన్ని కేరళలోని ఇడుక్కి జిల్లా కట్టప్ప గ్రామానికి చెందిన బిజుమోన్ ఆంటోనీ అంగీకరించడు. ఎందుకంటే...
రండి! ప్రకృతి సాగు వైపు సాగుదాం!: సద్గురు
ఇక మనం ప్రకృతి వ్యవసాయం వైపు మరలాలనీ, సంప్రదాయ పంటలను సాగు చేయాలనీ ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు శ్రీ జగ్గీ వాసుదేవ్ ఉద్ఘాటించారు. కోయంబత్తూరు సమీపంలోని ఈశ యోగా సెంటర్లో జరిగిన...
వ్యవసాయంలో డ్రోన్ల ఆపరేషన్కు సర్టిఫికేట్ కోర్సు
రైతు వేదికల ద్వారా రైతులకు అందించే శిక్షణ కార్యక్రమాలను సిద్ధం చేసే పనిలో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU) డ్రోన్ల ఆపరేషన్కు సంబంధించిన ఒక స్వల్పకాలిక ప్రవేశపెట్టాలని...
అమ్మ తర్వాత గొప్ప మనసు అన్నదాతదే!
అన్నదాతల ప్రగతిలోనే దేశాభివృద్ధి దాగి ఉందని, "స్వర్ణభారత్ ట్రస్ట్" స్థాపన వెనుక ఉన్న కారణాల్లో రైతుల ఆర్థికాభివృద్ధికి దన్నుగా నిలవడం కూడా ఒకటని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. రైతుల...


























































