ప్రకృతి పంటలంటే ప్రేమతో పవన్ కళ్యాణ్..
పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ప్రకృతి వ్యవసాయం అంటే గౌరవం. వ్యక్తిగతంగా తనకు వ్యవసాయం అంటే చాలా మక్కువ అంటారు. ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందాలని, భావితరాలు ఆరోగ్యంగా ఉండాలని...
మట్టి ద్రావణంతో కీటకాలు మటాష్!
పంటల్ని పాడుచేసే క్రిమి కీటకాల నివారణకు ఎన్నో పద్ధతులు పాటిస్తూ ఉంటాం. అనేక రకాల విష రసాయనాలు వాడతాం. సహజ పద్ధతిలో తయారు చేసుకునే దశపర్ణి కషాయం, ఆవుపేడ, గోమూత్రంతో తయారు చేసే...
Organic Manure
ఈ యువతి సాధించిన ఘనత చూశారా!
మధ్యప్రదేశ్ - ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల మధ్య విస్తరించి ఉండే ప్రాంతం బుందేల్ ఖండ్. ఝాన్సీ నగరం బుందేల్ ఖండ్లోనిదే. ప్రతి ఏడాదీ ఎండాకాలంలో ఇక్కడ నీటి ఎద్దడితో జనం సతమతమౌతూ ఉంటారు....
శ్రీవారి సేవకు దేశీ ఆవు నెయ్యి
గో ఆధారిత పంటలకు మద్దతుగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి అభిషేక సేవకు, శ్రీవారి ఆలయంలో వెలిగించే దీపాలు, స్వామివారి ప్రసాదాల తయారీలో స్వచ్ఛమైన దేశవాళి ఆవు...
టెన్షన్ లేని పెన్సిల్ దొండ
కష్టపడి, జాగ్రత్తగా చేసుకుంటే పెన్సిల్ దొండ లాభసాటి వ్యవసాయం అన్నారు రైతు రాజశేఖర్. మంచి భూమి ఉండి, నీటి సదుపాయం ఉన్న రైతులు పెన్సిల్ దొండ సాగుచేయ వచ్చు
అక్కడ ఇక లోకల్ విత్తనాలతోనే పంటలు
ఏ పంట పండించాలన్నా ముందు కావలసినవి విత్తనాలే. జన్యు మార్పిడి విత్తనాల వల్ల పరాధీనత పెరుగుతుందని చాలాకాలంగా స్వదేశీ పర్యావరణవేత్తలు హెచ్చరిస్తూ వస్తున్నారు. ఆయా కంపెనీలు తయారు చేసే జీఎం విత్తనాలను ఉపయోగించడం...
పైరుకు గ్రీన్ మెన్యూరే బెస్ట్
గ్రీన్ మెన్యూర్.. పచ్చిరొట్ట ఎరువు.. ఇదేమీ కొత్త మాట కాదు. పూర్వకాలపు రైతులకు తెలియనిదీ కాదు.. ప్రధాన పంటకు మంచి పోషకాలు అందించడంలో గ్రీన్ మెన్యూరే బెస్ట్ అంటారు ప్రకృతి వ్యవసాయంలో పలు...
మోదీ మెచ్చిన మన మహిళా రైతు
వన్నూరమ్మ.. ఒంటరి దళిత మహిళ.. ప్రకృతి వ్యవసాయంలో దిట్ట. ఆపై దేశ ప్రధాని మోదీ నుంచి ప్రశంసలు అందుకున్న మన అనంతపురం జిల్లా మహిళా రైతు. పీఎం కిసాన్ నిధుల పంపిణీ ద్వారా...
నయాసిటీలో ‘నందనవనం’
మహానగరం హైదరాబాద్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ పేరిట మూడు నగరాలతో వెలిగిపోతోంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వం మానస పుత్రికగా నాలుగో సిటీ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి వడివడిగా అడుగులు...
కొత్త పంట ట్రై చేద్దామా!?
సాంప్రదాయ పద్ధతిలో ఎప్పుడూ వేసే మూస పంటలు పండించే రైతన్నలకు అప్పుడప్పుడూ నష్టాలు కూడా రావొచ్చు. దాని కంటే కాస్త కొత్తగా ఆలోచించి, అరుదైన, అందరికీ అవసరమైన పంటలు వేస్తే.. లాభాలు పొందవచ్చు....


























































