మిద్దెపై మినీ అడవి!
జనారణ్యం మధ్యలో జనం మెచ్చిన అడవి. అది కూడా ఓ ఇంటి మిద్దెపైన. ఆ మిద్దెపై తోటలో గులాబీ, బంతి, దాలియా లాంటి అందమైన పుష్ప జాతులు, నిమ్మ, దానిమ్మ, సపోటా చెట్లు,...
పాడి పశువులకు పాలిష్డ్ రైస్ పెట్టొచ్చా?
ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు నెమరువేసే జీవాలని పిలుస్తారు. ముందుగా అవి మేత గబ గబా తినేసి, ఆ తర్వాత తీరికగా నెమరు వేయడం ద్వారా దాన్నుంచి పిండిపదార్థాలు లేదా శక్తిని, మాంసకృత్తులను,...
Farmers News
Organic Manure
మంచి ఫలితాల మాండరిన్ కమలా!
వ్యాధినిరోధక శక్తినిచ్చే సిట్రస్ జాతి పండ్లలో కమలాఫలాలది ప్రత్యేక స్థానం. కమలాల గుజ్జు, జ్యూస్, పానీయాల తయారీలో కమలా ఫలాలకు బాగా డిమాండ్ ఉంది. కమలా ఫలాల సాగు ప్రపంచ వ్యాప్తంగా విరివిగా...
ఒక ఐడియా బంగారు పంటలు పండిస్తుంది!
వానలు లేక భూములు బీడువారిపోయిన ఆ ప్రాంతం ఇప్పుడు పచ్చటి పొలాలతో కళకళలాడుతోంది. నీరు లేక వ్యవసాయానికి నోచుకోని ఆ గ్రామం నేడు ఏడాదికి రెండు మూడు పంటలతో అలరారుతోంది. ఒక రిటైర్డ్...
ఖరీఫ్ కొనుగోళ్లు ఇలా!
ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2020-21లో పలు పంటలను ఎంఎస్పీ ధరల ప్రాతిపదికన సేకరించడాన్ని కొనసాగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలైన పంజాబ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, తమిళనాడు,...
డ్రై ఫ్రూట్ బనానా!
ఒక పరిశోధనాత్మక ఆలోచన జీవితాన్నే మార్చేస్తుందంటారు. ప్రకృతి వ్యవసాయ విధానాల్లో, పండించిన పంటను సరిగా వినియోగించడంలో ఆధునికులు అనేక మార్గాలు అన్వేషిస్తున్నారు. పండించిన పంటకు సరిగా మార్కెటింగ్ అవకాశాలు లేనప్పుడు, ఆ పంట...
ఏరోపోనిక్స్ సాగుతో ఎన్నో లాభాలు
మట్టి అవసరం లేకుండానే మొక్కల్ని పెంచే విధానాన్ని ఏరోపోనిక్స్ సాగు పద్ధతి అంటారు. గాల్లోనే వేలాడే మొక్కల వేర్లకు పొగమంచుతో కూడిన పోషకాలను మొక్కలకు అందించడం ఈ విధానంలో అతి ముఖ్యమైనది. అచ్చుంగా...
పంటకు మేలు చేసే ద్రావణం
పంట పొలాలైనా.. పెరటి తోటలైనా.. మిద్దెపై చేసే ఔత్సాహిక సేద్యమైనా మంచి ఫలితాలు ఇస్తుంది. ఇది విష రసాయనం కాదు.. ఖర్చు కూడా తక్కువే. తయారు చేయడం చాలా సులువు. ప్రయోజనం చాలా...
కాసుల రాసుల కనకాంబరాలు
కనకాంబరం పూలను దక్షిణ భారతదేశం, శ్రీలంక రైతులు ఎక్కువగా సాగుచేస్తారు. చాలా తేలికగా పూలు ఉండే కనకాంబరం మొక్కలు ఉష్ణమండల వాతావరణంలో బాగా పెరుగుతాయి. నారింజ, పసుపు, గులాబీ, తెలుపు రంగుల్లో లభించే...
హైదరాబాద్లో ఇంటిపంటకు జై!
నానాటికీ పెరుగుతున్న పట్టణీకరణతో నగరాల్లో నివసించేవారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఐక్యరాజ్యసమితి రూపొందించిన ఒక తాజా నివేదిక ప్రకారం 2050 సంవత్సరానికల్లా ప్రపంచంలో 68 శాతం జనాభా నగరాల్లోనే నివసించనుంది. ప్రస్తుతం...

























































