ఆర్గానిక్ పద్ధతిలో మల్లెపూల సాగు
చక్కని పరిమళాలు వెదజల్లే మల్లెపువ్వులను అనేక సుగంధ సాధనాల తయారీలో వినియోగిస్తారు. సబ్బులు, హెయిర్ ఆయిల్స్, సౌందర్య సాధనాలు, అగరుబత్తీల తయారీలో మల్లెపూల వినియోగం బాగా ఉంటుంది. సెంట్లు, పర్ ఫ్యూమ్ లలో...
దేశీ వరి విత్తనాల సంరక్షకుడు
రైతు కుటుంబంలో పుట్టిన రాజ్కుమార్ చౌధరికి చిన్నప్పటి నుంచీ వ్యవసాయం అంటే మక్కువ.. అందులోనూ సహజ వ్యవసాయ విధానాలు, దేశీయ వరి పంటలంటే మరింత ఎక్కువ ఆసక్తి. దాంతో ఇంటర్ విద్య పూర్తయ్యాక...
Organic Manure
గోడలకు గోమయం పెయింట్ వచ్చేసింది…
ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి మనకు తెలుసు. ఆవుపేడతో అలుక్కోవడమూ తెలుసు. ఇప్పుడు గోమయం పెయింట్ కూడా వచ్చేసింది. అంటే ఆవుపేడతో తయారు చేసిన పెయింట్ అన్నమాట. భారతదేశంలో తొలిసారిగా ఖాదీ,...
ఉచితంగా దేశీ విత్తనాలు
సృజనాత్మకమైన ఆలోచన ఏదైనా అది ఒక విత్తనం లాంటిది. దాని నుండి పుట్టే మొక్క ఒక మహావృక్షంగా ఎదిగి పదుగురికీ పనికివస్తుంది. కొన్నిసార్లు ఏమీ లేదనిపించే శూన్యం నుంచే సరికొత్త సృష్టి జరుగుతుంది....
మాజీ మంత్రి తోటలో ఎన్ని ఫలజాతులో!
ఆయనో మాజీ టీచర్.. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి.. సహజసిద్ధ వ్యవసాయం చేయడం అంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఎకరం నర తోటలో 70 రకాల అరుదైన పండ్ల మొక్కలు పెంచుతున్నారు. ప్రకృతి వ్యవసాయ...
‘తూర్పు’న నవోదయం
చారిత్రకంగా ఎంతో విశిష్టత కలిగిన తూర్పు గోదావరి జిల్లా ప్రకృతి వ్యవసాయంలో కూడా ముందంజ వేస్తోంది. ఈ జిల్లాలో ప్రస్తుతం వేలాదిగా రైతులు జీరో బడ్జెట్ ప్రకృతి సేద్యాన్ని అనుసరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం...
కిచెన్ వేస్ట్ పేస్ట్ తో పూర్తి పోషకాలు
మొక్కలకు పోషకాలు అందించేందుకు చాలా మంది కిచెన్ వేస్ట్ ను కంపోస్ట్ చేసి వాడుతుంటారు. అయితే.. అలా చేయడం వల్ల పోషకాలు కేవలం 25 శాతం వరకు మాత్రమే మొక్కలకు అందే అవకాశం...
ఎకరానికి 7.5 టన్నుల మామిడి దిగుబడి
"నేను రైతును కావడం నా అదృష్టం”అంటారు మహారాష్ట్రకు చెందిన పరమానంద్ గవానే. మిరజ్ పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేలంకి గ్రామం ఆయన సొంతూరు. నిజానికి మహారాష్ట్ర రైతుల ఆత్మహత్యలు అత్యధికంగా...
సూపర్ బ్రాండ్గా మారిన పెళ్లి మిఠాయి
తండ్రి అడుగుజాడల్లో నడవడమే కాదు, తండ్రి సంప్రదాయ వృత్తికి కూడా ప్రాచుర్యం కల్పించి ఒక సూపర్ బ్రాండ్నే సృష్టించారు భూపిందర్ సింగ్ బర్గాడీ. ఒక కుమారుడు (భూపిందర్ సింగ్ బర్గాడీ), తన తండ్రి...
పత్తికి చేటు పింక్ బోల్ పురుగు
పత్తి పంటను మన దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడులోను, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా పత్తిని రైతులు పండిస్తారు. వేడి వాతావరణంతో పాటు నల్ల బంకమట్టి నేలలో పత్తి బాగా...

























































