వరి-చేప సహసాగుతో అధికాదాయం
ప్రపంచ జనాభా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంది. దీంతో మానవాళికి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఆహారం కొరతే కాకుండా చాలినంత పోషకాహారం దొరకని సమస్య ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. అంతే కాకుండా నీటి సదుపాయం,...
ఒకే బెడ్పై ఐదు పంటలు
తీగజాతి, గుబురు మొక్కలు, ఆకుకూరలు, దుంపలు, బొప్పాయి లేదా మునగ ఇలాంటి ఐదు రకాల పంటలు ఒకే బెడ్పై ప్రకృతి వ్యవసాయ విధానంలో పండిస్తే.. రైతుకు రొక్కం చేనుకు చేవ. కేవలం పావు...
Farmers News
Organic Manure
తాటిచెట్టుతో ఆదాయం..ఆరోగ్యం
ప్రాచీనకాలంలో వ్రాసేందుకు తాళపత్రాలనే ఉపయోగించేవారు. తాటి (తాడి) చెట్టును కల్పవృక్షంతో పోల్చడం కద్దు. పొలంలో తాటిచెట్టు ఇంటి పెద్ద కొడుకుతో సమానమంటారు. లోతైన వేర్లు కలిగి ఉండడం వల్ల తాటిచెట్లు వాననీటిని ఇంకేట్లు...
రైతన్నల ఆదాయం రెట్టింపు ఇలా…
అధిక దిగుబడిని ఇచ్చే పంట రకాలను అభివృద్ధి పరచిన ఐసీఏఆర్
భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) గత మూడేళ్లలో అధిక దిగుబడినిచ్చే 838 పంట రకాలను అభివృద్ధి పరిచింది. వీటిలో 578 ఆయా...
వంగ రైతుకు వందనం
వంకాయపైన, దాని కూర రుచిపైన ఎన్నో పాటలు, సామెతలు ఉన్నాయి. ‘గుత్తి వంకాయ కూరోయ్ బావా.. కోరి వండినానోయ్ బావా’ బసవరాజు అప్పారావు రాసిన ఈ పాట పూర్వకాలంలో ఎంత ప్రసిద్ధి చెందిందో...
ఈ తొక్కలతో మన మొక్కలకు మంచి ఎరువు
తొక్కే కదా అని తీసిపారేయడానికి వీల్లేదు! పండ్ల తొక్కలను చాలా విధాలుగా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు కమలాల సంగతి చూద్దాం. సీజన్లో కమలా పండ్లు విరివిగా దొరుకుతాయి. ఈ పండులో ఉండే విటమిన్లు ఆరోగ్యానికి...
ఇలా చేస్తే అగ్రి బిజినెస్ లాభదాయకమే!
వ్యవసాయాన్ని ఒక వృత్తిగా ఎంచుకోవడంపై విద్యావంతులైన యువజనుల్లో పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. పైగా దాని పట్ల ఎగతాళితో కూడిన వ్యతిరేకతను చాలా మంది వ్యక్తం చేస్తూ వచ్చారు. ఒడిశాలోనూ ఇంతే. అయితే...
నమ్మాళ్వార్ అయ్యకు దండాలు…
భారతదేశం ప్రపంచంలో రెండవ అతి పెద్ద వ్యవసాయ భూమి కలిగిన దేశం. ఇక్కడ 20 వరకు agro-climatic regions ఉన్నాయి. సుమారు 160 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో ప్రస్తుతం వ్యవసాయం సాగుతోంది. మన...
పీతలతో ఆరోగ్యం, ఆర్థిక లాభాలు
విత్తనం పెట్టినప్పటి నుంచి ఎక్స్పోర్ట్ క్వాలిటీగా పీతను పెంచితే కిలోకు రూ.2 నుంచి, రూ. 2,500 ధర పలుకుతుంది.
అక్కడ నిజంగా ఒక అద్భుతం జరిగింది!
లాతూర్ కరువు గుర్తుందా? 2016లో మహారాష్ట్రలోని ఈ జిల్లాకు లక్షలకొద్దీ లీటర్ల నీటిని రైల్ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేశారు. ఆ రైళ్ల దగ్గర తోపులాటలు, గొడవలు జరగకుండా పోలీసు బలగాలను కూడా...


























































