మాజీ డిప్యూటీ సీఎం సహజ పంటల సాగు
రాజకీయాల్లో ఉండే వారంటేనే ఎప్పుడూ బిజీగా ఉంటారని అనుకుంటాం. అందులోనూ డిప్యూటీ సీఎంగా, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు అస్సలు తీరిక ఉండదు కదా అని భావిస్తాం. అయితే.. నిత్యం సమస్యలతో వచ్చే నియోజకవర్గం...
ఎకరానికి 7.5 టన్నుల మామిడి దిగుబడి
"నేను రైతును కావడం నా అదృష్టం”అంటారు మహారాష్ట్రకు చెందిన పరమానంద్ గవానే. మిరజ్ పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేలంకి గ్రామం ఆయన సొంతూరు. నిజానికి మహారాష్ట్ర రైతుల ఆత్మహత్యలు అత్యధికంగా...
Farmers News
Organic Manure
గదిలో కుంకుమపువ్వు పంట
విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు, ఉద్యోగాల నుంచి రిటైర్ అయిన వారు.. ఇలా ఎవరైనా ఇళ్లలోనే పండించవచ్చు. కశ్మీర్లో మాత్రమే కుంకుమపువ్వు పండుతుందని అందరికీ తెలిసిందే. అక్కడి శీతల వాతావరణం, నేల స్వభావం దీనికి...
ప్రకృతి వ్యవసాయం ఇలా చేయాలి!
వ్యవసాయంలో రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం మితి మించడంతో మనం తినే ఆహారం విషతుల్యంగా మారింది. దీంతో క్యాన్సర్ వంటి అనేక ప్రాణాంతక వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ నేపథ్యంలో రసాయనాలతో నిమిత్తం...
అమ్మో..! ఆహార సంక్షోభం?
ఆహార సంక్షోభం మానవాళికి పెనుముప్పుగా మారనుందా? ప్రపంచ జనాభా ఏటేటా ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుండడం, ఆహార పంటల దిటుబడి నానాటికీ తగ్గిపోతుండడం దీనికి కారణం కానుందా? అంటే.. అవుననే జవాబు ఆహార రంగ నిపుణుల...
హైదరాబాద్లో ఇంటిపంటకు జై!
నానాటికీ పెరుగుతున్న పట్టణీకరణతో నగరాల్లో నివసించేవారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఐక్యరాజ్యసమితి రూపొందించిన ఒక తాజా నివేదిక ప్రకారం 2050 సంవత్సరానికల్లా ప్రపంచంలో 68 శాతం జనాభా నగరాల్లోనే నివసించనుంది. ప్రస్తుతం...
శ్రీవారి సేవకు దేశీ ఆవు నెయ్యి
గో ఆధారిత పంటలకు మద్దతుగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి అభిషేక సేవకు, శ్రీవారి ఆలయంలో వెలిగించే దీపాలు, స్వామివారి ప్రసాదాల తయారీలో స్వచ్ఛమైన దేశవాళి ఆవు...
కుళ్లితే భూమికి బంగారమే
బిడ్డల నుంచి ఏమీ ఆశించకుండానే అన్నీ ఇస్తుంది కన్నతల్లి. అలాంటిది భూమితల్లి కూడా అంతే కదా! మన నుంచి ఏమీ ఆశించకుండానే మన మనుగడ కోసం ఎన్నో ఇస్తుంది. అటువంటి నేలతల్లికి ఏమి...
మిద్దెతోట మిత్ర ద్రావణాలు
మొక్కలకు తగినంత మోతాదులో కాల్షియం అందిస్తే.. అవి ఆక్సిజన్ను బాగా తీసుకోగలుగుతాయి. మొక్కల ఎదుగుదల చక్కగా ఉంటుంది. పండ్లు, కూరగాయలు, ఆకుకూరల మొక్కలకు అవసరమైన పోషకాలు అందించి, చీమలు, దోమలను వాటి దరిచేరనివ్వని...
నయాసిటీలో ‘నందనవనం’
మహానగరం హైదరాబాద్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ పేరిట మూడు నగరాలతో వెలిగిపోతోంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వం మానస పుత్రికగా నాలుగో సిటీ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి వడివడిగా అడుగులు...


























































