ఏపీలో జోరుగా ప్రకృతి వ్యవసాయం
రసాయన రహిత వ్యవసాయం అన్నది ఇప్పుడు దేశాన్ని విశేషంగా ఆకర్షిస్తున్న ఒక నినాదం. రసాయన ఎరువులు, కెమికల్ క్రిమిసంహారకాల వాడకం తగ్గించాలని పలువురు వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం...
మట్టిని రక్షిస్తే.. మనల్ని మట్టే రక్షిస్తుంది!
‘మట్టిని మనం రక్షిస్తే.. ఆ మట్టే మనల్ని, మన జీవితాలను రక్షిస్తుంది’ అని చెబుతున్నారు సీడబ్ల్యుఎఫ్ కృషి జ్యోతి నిర్వాహకురాలు, నేచురల్ ఫార్మర్ సుజాత గుళ్ళపల్లి. ప్రకృతి వ్యవసాయ పితామహుడు పద్మశ్రీ సుభాష్...
Organic Manure
ఆదర్శంగా నిలుస్తున్న హరిత
అది ప్రకాశం జిల్లా కొండెపి మండలంలోని అంకర్లపూడి గ్రామం. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువతి హరిత వ్యవసాయంవైపు సాగారు. జీవామృత విధానంలో సేద్యం చేస్తున్నారు. హరిత ఇప్పుడు పరిసర గ్రామాల్లో (ZBNF) ప్రకృతి...
ఒకసారి నాటితే పదిహేనేళ్ల ఆదాయం
‘కూరలో కరివేపాకులా తీసిపారేశారు’ అనేది పాతకాలపు సామెత. అయితే.. కరివేపాకును అలా తీసిపారేయలేం అంటున్నారు రైతులు. ముఖ్యంగా కూరలు, ఇతర వంటకాల పోపుల్లో వాడే కరివేపాకు వినియోగం ఈ ఆధునిక కాలంలో బాగా...
హైదరాబాద్లో ఇంటిపంటకు జై!
నానాటికీ పెరుగుతున్న పట్టణీకరణతో నగరాల్లో నివసించేవారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఐక్యరాజ్యసమితి రూపొందించిన ఒక తాజా నివేదిక ప్రకారం 2050 సంవత్సరానికల్లా ప్రపంచంలో 68 శాతం జనాభా నగరాల్లోనే నివసించనుంది. ప్రస్తుతం...
మాజీ మంత్రి తోటలో ఎన్ని ఫలజాతులో!
ఆయనో మాజీ టీచర్.. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి.. సహజసిద్ధ వ్యవసాయం చేయడం అంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఎకరం నర తోటలో 70 రకాల అరుదైన పండ్ల మొక్కలు పెంచుతున్నారు. ప్రకృతి వ్యవసాయ...
100వ కిసాన్ రైలు ప్రారంభం
దేశంలో 100వ కిసాన్ రైలు పట్టాలెక్కింది. మహారాష్ట్రలోని సంగోలా నుంచి పశ్చిమ బెంగాల్లోని శాలిమార్కు నడిచే ఈ కిసాన్ రైలును 2020 డిసెంబర్ 28న వీడియో కాన్ఫరెన్సు ద్వారా పచ్చ జెండా ఊపి...
మోదీ మెచ్చిన మన మహిళా రైతు
వన్నూరమ్మ.. ఒంటరి దళిత మహిళ.. ప్రకృతి వ్యవసాయంలో దిట్ట. ఆపై దేశ ప్రధాని మోదీ నుంచి ప్రశంసలు అందుకున్న మన అనంతపురం జిల్లా మహిళా రైతు. పీఎం కిసాన్ నిధుల పంపిణీ ద్వారా...
ఒకే ఒక్కడు!
అతని ఆర్గానిక్ వ్యవసాయంలో కూలీలు పనిచేయాల్సిన అవసరం ఉండదు. ఒకే ఒక్కడు అన్నీ తానై చేసుకుంటారు. రోజుకు 12 గంటలో పొలంలో కష్టపడతారు. అధిక లాభాలూ ఆర్జిస్తారు. అతడే మన తెలంగాణలోని సాఫ్ట్వేర్...
ఇది వందేళ్ల ఆర్గానిక్ వ్యవసాయ పాఠశాల!
కేరళ అంటేనే పచ్చదనాల కనులపంట. అలాంటి కేరళలో.. కొచ్చికి సమీపంలోని అలువ.. ఒక అందాల లంకప్రాంతం. గలగల పారే పెరియార్ నది ఒడ్డున ప్రకృతి సహజమైన సౌందర్యశోభతో అలువ అలరారుతోంది. అంతమాత్రమే కాదు,...