టెన్షన్ లేని పెన్సిల్ దొండ
కష్టపడి, జాగ్రత్తగా చేసుకుంటే పెన్సిల్ దొండ లాభసాటి వ్యవసాయం అన్నారు రైతు రాజశేఖర్. మంచి భూమి ఉండి, నీటి సదుపాయం ఉన్న రైతులు పెన్సిల్ దొండ సాగుచేయ వచ్చు
నిధులసిరి నీలగిరి
నీలగిరి చెట్లను జామాయిల్ అని, ఇంగ్లీషులో యూకలిప్టస్ అని పిలుస్తారు. నీలగిరి చెట్టు గుజ్జును కాగితం తయారీలో వినియోగిస్తారు. ఇంధనంగా దీని కలప పనికి వస్తుంది. ఇంటి నిర్మాణంలో స్తంభాలుగా నీలగిరి చెట్లు...
Organic Manure
కష్టాల కడలిలో లాభాల పంట!
రోజువారీ అవసరాలకు మాత్రమే ఆ కుటుంబం ఇప్పుడు డబ్బులు వెచ్చిస్తోంది. అవి కూడా వంటనూనెలు, సుగంధ ద్రవ్యాలకు మాత్రమే వారు డబ్బులు ఖర్చుచేస్తున్నారు. ఆ కుటుంబం మాత్రమే కాదు ఆ ఊరిలోని అనేక...
‘పోషణ తోట’ల కథ
కరోనా మహమ్మారి మొత్తం ప్రపంచాన్నే అతలాకుతలం చేసేసింది. ఇంకా మానవ ప్రపంచంపై తన ప్రభావం చూపిస్తూనే ఉంది. అదే సమయంలో కరోనా ఈ ప్రపంచానికి ఎన్నో పాఠాలు, గుణపాఠాలు నేర్పించింది. బతికేయడమే కాదు...
మన రైతుల కోసం మైక్రోసాఫ్ట్తో ఒప్పందం
ఆరు రాష్ట్రాలలోని 100 గ్రామాల్లో ఒక పైలట్ ప్రాజెక్టును చేపట్టడం కోసం కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, మైక్రోసాఫ్ట్ ఇండియా ఒప్పందం (MoU) కుదుర్చుకున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం, మైక్రోసాఫ్ట్ తన స్థానిక...
సేంద్రీయ సాగుకు కేంద్రం ప్రోత్సాహకాలు!
హానికరమైన రసాయనాలు వినియోగించకుండా సహజసిద్ధంగా చేసే సేంద్రీయ వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తామని, ప్రోత్సాహకాలు అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పూర్తిగా సేంద్రీయ విధానంలో వ్యవసాయం చేయడం ప్రస్తుత పరిస్థితుల్లో...
తెల్ల ఉల్లిగడ్డ ఆదాయాల అడ్డా
తెల్ల ఉల్లిగడ్డలను ఔషధాల తయారీకి ఉపయోగిస్తారు. తెల్ల ఉల్లిగడ్డలో క్రోమియం, సల్ఫర్ మన రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. తెల్ల ఉల్లిగడ్డలను క్రమం తప్పకుండా వాడితే చక్కెర వ్యాధి నియంత్రణలో ఉంటుంది. తెల్ల...
ప్రత్యేక పంచగవ్య, ప్రయోజనాలు
ప్రకృతి విధానంలో సేద్యం చేసే అన్నదాతలకు పంచగవ్య గురించి, దాని ప్రయోజనాల గురించి తెలిసే ఉంటుంది. దేశీ ఆవుపేడ, ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు, గోమూత్రం మిశ్రమమే పంచగవ్య. అయితే.....
‘రైతునేస్తం’ ‘మణి అన్నా’!
ఏదో కాలక్షేపం కోసం, తమ ఇంటి అవసరాల కోసం మిద్దె తోట వ్యవసాయం ప్రారంభించిన బందరు అన్నకు మంచి గుర్తింపు లభించింది. భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడి చేతుల మీదుగా ‘రైతునేస్తం’...
పవర్ఫుల్ పల్లీ ఫెర్టిలైజర్
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ప్రజలు ఇష్టపడే పంటల్లో వేరుశనగ ఒకటి. దీంట్లో రోగనిరోధక వ్యవస్థను పెంచే 20 అమైనో ఆమ్లాలు ఉంటాయి. అనేక ఆరోగ్యకరమైన ఖనిజాలు, విటమిన్లు ఉన్నాయి. ఇతర గింజలతో...

























































