అల్లం సాగు అదెంతో బాగు
అల్లంలో అనేక ఔషధ గుణాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి కీళ్లనొప్పులు తగ్గిస్తాయి. కీళ్ల కదలికలను సులభం చేస్తాయి. రక్తాన్ని అల్లం పలచన చేస్తుంది. కొలెస్ట్రాల్ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. గుండెపోటు, స్ట్రోక్ల...
ఎక్కువ గులాబీలు పూయించాలంటే..
నర్సరీ నుంచి మనం గులాబీ మొక్కలను తెచ్చుకునేటప్పుడు వాటికి చాలా పూలతో కనిపిస్తాయి. అలా ఎక్కువ పూలు ఉన్న గులాబీ మొక్కలను మనం ఎంతో ఇష్టంగా కొనుక్కుని తెచ్చి మన ఇంటి పెరట్లోనో,...
Farmers News
Organic Manure
పసుపు ఆకులతో ఆరోగ్య ఆయిల్
భారతీయ సంస్కృతితో ముడిపడి ఉన్న ఔషధ మొక్క పసుపు. దీనిని ఔషధాలు, సుగంధ ద్రవ్యాలు, వంటకాలలో వాడతారు. రంగులా వినియోగిస్తారు. హల్దీ అని పిలుకునే పసుపు అల్లం లేదా జింగిబెరేసి కుటుంబానికి చెందింది....
సాగుబాటలో విజేత ఈ టీచరమ్మ!
లక్ష్మీసుజాత పోస్ట్ గ్యాడ్యుయేషన్ చేశారు. యాభైవేల రూపాయలకు పైగానే జీతం సంపాదించేవారు. అయితే.. లక్ష్మీసుజాతకు ఇవేవీ తృప్తి ఇవ్వలేదు. తండ్రి ఇచ్చిన భూమి, ఆయన చూపిన బాటే తన భవిష్యత్తు బాట అనుకున్నారు...
మున్నూరు లాభాల మునగ
ఈ భూగోళాన్ని, భూమ్మీద ఉన్న జనాన్ని పీడిస్తున్న అన్ని రోగాల్నీ నయం చేయగల ఒకే ఒక్క మొక్క ఉంది. అదే మునగ (Moringa). ఘాటు వాసనతో మన పెరట్లో కూడా సులువుగా పెరిగే...
అందరూ బాగుండాలి
ఆర్థికంగా అన్నదాత బాగుండాలి.. ఆరోగ్యంగా వినియోగదారుడు బాగుండాలి.. పూర్తి పోషకాలతో భూమి బాగుండాలి.. వ్యవసాయంలో ఏదీ వృథా కాకుండా ఉండాలి.. ఇదీ ప్రకృతి వ్యవసాయ విధానంలోని ప్రధాన అంశం. ఇవి అన్నీ సమగ్ర...
ఎక్కువ అరటి పిలకలు ఉంటే లాభమే
అరటిపండ్లు తినేవారికి విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ సమృద్ధిగా లభిస్తాయి. అరటిపండ్లలో సహజంగా ఉండే షుగర్ తక్షణ శక్తిని అందిస్తుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా రక్తపోటును నియంత్రిస్తాయి అరటిపండ్లు. మలబద్ధకాన్ని...
మిద్దెపై మినీ అడవి!
జనారణ్యం మధ్యలో జనం మెచ్చిన అడవి. అది కూడా ఓ ఇంటి మిద్దెపైన. ఆ మిద్దెపై తోటలో గులాబీ, బంతి, దాలియా లాంటి అందమైన పుష్ప జాతులు, నిమ్మ, దానిమ్మ, సపోటా చెట్లు,...
నగదు ప్రవాహానికి మైక్రో ఫార్మింగ్
ప్రజలు రోజూ ఆహారం తింటారు. మనం విషం లేని, నాణ్యమైన పంట అందిస్తే.. వినియోగదారులే రైతు వెంట పరుగెత్తుకు వస్తారు. సాంధ్ర సూక్ష్మ వ్వయసాయం అంటే కేవలం డబ్బు సంపాదించేంది మాత్రమే కాదు.. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించే విధానం.
ప్రకృతి ఆహారంలోనే ఔషధం
సహజ సిద్ధంగా పండిన పంటలను ఆహారంగా తీసుకోవడం ప్రారంభించిన ఆరు ఏడు నెలల తర్వాత అనారోగ్యానికి మందులు వాడే అవసరం ఉండదు. ప్రకృతి ఆహారంలోనే మెడిసిన్ ఉందని అర్థం అయిందని విజయనగరం జిల్లా...
























































