టెర్రస్ గార్డెన్ లో ఎగ్జోటిక్ వెరైటీలు!
నేల మీద మొక్కలు పెంచితేనే పంట దిగుబడి ఎక్కువగా వస్తుందనుకుంటాం కదా! అయితే.. టెర్రస్ గార్డెన్ లో కుండీల్లో పెంచిన రకరకాల కూరగాయల మొక్కలు, పండ్లు, పూల మొక్కలు కూడా అధికంగా పంట...
ముల్లంగి సాగు ముచ్చట్లు
పోషకాల గని ముల్లంగి అంటారు. దీనిలో నీటిశాతం అధికం. కేలరీలు కొద్దిగానే ఉంటాయి. ముల్లంగిని ఆహారంగా తీసుకునేవారి శరీరానికి ప్రోటీన్లు, పీచుపదార్థాలు, కార్బోహైడ్రేట్లు, విటమిన్ సీ, బీ సమృద్ధిగా అందిస్తాయి. ముల్లంగిని చలికాలంలో...
Organic Manure
పోషకాల గని అల్లనేరేడు
వర్షాకాలం వచ్చేసింది. ఎక్కడ ఏ పండ్ల దుకాణంలో చూసినా అల్లనేరేడు పండ్లు అందరికీ నోరూరిస్తున్నాయి. అల్లనేరేడు పండు తినేవారికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. నేరేడులో ఎక్కువ స్థాయిలో ఉండే పొటాసియం గుండె...
కేంద్ర బడ్జెట్లో వ్యవ’సాయం’
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి ప్రతిపాదించిన కేంద్ర వార్షిక బడ్జెట్ 2021-22లో ప్రభుత్వం వ్యవసాయరంగానికి సంబంధించి కొన్ని మౌలిక అంశాలపై...
మునగపంటలో విజేతలు వీళ్లు!
మునగాకు పంటతో లక్షలాది రూపాయల ఆదాయం సంపాదించడంతో పాటు ప్రపంచ మార్కెట్కు మునగాకు పొడిని ఎగుమతి చేస్తూ విదేశీ మారకద్రవ్యాన్ని కూడా సంపాదిస్తున్న కొందరి గురించి గతంలో తెలుసుకున్నాం కదా.. ఇప్పడు ఉష్ణోగ్రత...
సక్సెస్ ఫుల్ ఆకుకూరల సాగు
ఆకుకూరలు పెంచుకునేటప్పుడు మొలకలు రెండు అంగుళాలు ఎదిగేసరికి పడిపోవడం చాలా మంది ఎదుర్కొంటున్న ముఖ్య సమస్య. మొక్కలు రెండు అంగుళాలు పెరిగిన తర్వాత ఎదుగుదల ఆగిపోవడం రెండో సమస్య. ఈ రెండు సమస్యలకు...
జీవామృతం అంటే ఏమిటి?
జీవామృతం అంటే ఏమిటి? విషపూరితమైన రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయమే ఘన జీవామృతం. ఇది దేశీ ఆవుల పేడ తదితరాలతో తయారవుతుంది. జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయ పితామహుడైన సుభాష్ పాలేకర్ సూచించిన విధానంలో...
నమ్మాళ్వార్ అయ్యకు దండాలు…
భారతదేశం ప్రపంచంలో రెండవ అతి పెద్ద వ్యవసాయ భూమి కలిగిన దేశం. ఇక్కడ 20 వరకు agro-climatic regions ఉన్నాయి. సుమారు 160 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో ప్రస్తుతం వ్యవసాయం సాగుతోంది. మన...
బీరకు బలం.. రైతుకు లాభం!
పందిరి బీర సాగు లాభదాయకంగా ఉందని మేడ్చల్ జిల్లా షామీర్ పేట మండలం బాబాగూడకు చెందిన రైతు సురేందర్ రెడ్డి చెబుతున్నాడు. ఇతర కూరగాయల పంటల కన్నా పందిరి బీర సాగులో కాస్త...
తిరుపతిలో గోమహా సమ్మేళనం
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాల ఆధ్వర్యంలో గోమహా సమ్మేళనం ఈ నెల 30, 31 తేదీల్లో జరుగుతోంది. ఈ గోమహా సమ్మేళనానికి యుగతులసి ఫౌండేషన్, S.A.V.E. సంస్థలు...


























































