తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాల అశ్వగంధ
ఎకరం నేలలో అశ్వగంధ సాగుకు విత్తనం, ట్రాక్టర్ అద్దె, కటింగ్ కూలీలు అన్నీ కలుపుకొని రూ.18 వేల వరకు ఖర్చు అవుతుంది. పెట్టుబడి రూ.20 పోయినా ఇంకా రూ. 40 వేలు లాభం వస్తుంది.
పచ్చ పచ్చగా పెరటి మొక్కలు
పెరటితోట పెంపకం మన పూర్వీకుల నుండీ సహజసిద్దంగా వస్తున్న ఆనవాయితీ. ఈ ఆధునిక సమాజంలో కష్టానికంటే సుఖానికే ఎక్కువగా మొగ్గుచూపుతున్నాం మనం. ప్రస్తుత జనారణ్యంలో ఇంటి వద్ద ఖాళీ స్థలం ఉండే అవకాశమే...
Organic Manure
ఫిబ్రవరిలో ఈ పంటల సాగుతో లాభం?
రుతువులు, కాలాలు, వాతావరణ పరిస్థితులను బట్టి రైతులు పంటలు పండిస్తుంటారు. సాంప్రదాయ పంటలకు కాస్త భిన్నంగా ఆలోచించే అన్నదాతలు మరికొంత ముందుచూపుతో లాభసాటిగా ఉంటుందో ఆలోచించి మరీ ఆయా పంటలు సాగు చేస్తుంటారు....
డైలీ అగ్రి ఏటీఎం!
అగ్రి ఏటీఎం అంటే ఏంటో తెలుసా? అతి తక్కువ భూమిలో పలురకాల పంటలు పండించడం, తద్వారా ప్రతిరోజూ ఆదాయం పొందడం. ఈ విధానంలో మనకు ఆదర్శంగా నిలుస్తున్నారు రైతు బండారి వెంకేటేష్. 20...
అమ్మ తర్వాత గొప్ప మనసు అన్నదాతదే!
అన్నదాతల ప్రగతిలోనే దేశాభివృద్ధి దాగి ఉందని, "స్వర్ణభారత్ ట్రస్ట్" స్థాపన వెనుక ఉన్న కారణాల్లో రైతుల ఆర్థికాభివృద్ధికి దన్నుగా నిలవడం కూడా ఒకటని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. రైతుల...
ప్రాఫిటబుల్ రాబిట్ ఫార్మింగ్
రాబిట్.. కుందేలు లేదా చెవులపిల్లి. చూసేందుకు ముచ్చటగా.. చాలా చిన్నగా, సున్నితంగా కనిపిస్తుంది. ముట్టుకుంటే కందిపోతుందేమో.. చనిపోతుందేమో అనేలా ఉంటుంది. కానీ కుందేలు చాలా దృఢమైనది. వాతావరణ పరిస్థితులను తట్టుకోగలుగుతుంది. సులువుగా ఎదుగుతుంది....
దేశీ వరి విత్తనాల సంరక్షకుడు
రైతు కుటుంబంలో పుట్టిన రాజ్కుమార్ చౌధరికి చిన్నప్పటి నుంచీ వ్యవసాయం అంటే మక్కువ.. అందులోనూ సహజ వ్యవసాయ విధానాలు, దేశీయ వరి పంటలంటే మరింత ఎక్కువ ఆసక్తి. దాంతో ఇంటర్ విద్య పూర్తయ్యాక...
పీతలతో ఆరోగ్యం, ఆర్థిక లాభాలు
విత్తనం పెట్టినప్పటి నుంచి ఎక్స్పోర్ట్ క్వాలిటీగా పీతను పెంచితే కిలోకు రూ.2 నుంచి, రూ. 2,500 ధర పలుకుతుంది.
ప్రకృతి సాగుపై ‘కుదరత్ ఉత్సవ్ 21’
సేంద్రియ సాగు విధానాలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో పంజాబ్లో 2021 మార్చి 26 నుండి 28 వరకు 'కుద్రత్ ఉత్సవ్ 2021' నిర్వహిస్తున్నారు. హిందీలో కుదరత్ అంటే ప్రకృతి (Nature) అని అర్థం. మహారాజా...
ఆర్గానిక్ సాగుతో నెలకు రూ.50 వేలు
సరోజ నాగేంద్రప్ప పాటిల్.. 63 ఏళ్ల ఈ మహిళ ఆర్గానిక్ పంటల విజేత ఇప్పుడు నెలకు 50 వేల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం దావణగెరె జిల్లాలోని ఓ మారుమూల గ్రామం...


























































