ఎక్కువ అరటి పిలకలు ఉంటే లాభమే
అరటిపండ్లు తినేవారికి విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ సమృద్ధిగా లభిస్తాయి. అరటిపండ్లలో సహజంగా ఉండే షుగర్ తక్షణ శక్తిని అందిస్తుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా రక్తపోటును నియంత్రిస్తాయి అరటిపండ్లు. మలబద్ధకాన్ని...
మిద్దెతోట మిత్ర ద్రావణాలు
మొక్కలకు తగినంత మోతాదులో కాల్షియం అందిస్తే.. అవి ఆక్సిజన్ను బాగా తీసుకోగలుగుతాయి. మొక్కల ఎదుగుదల చక్కగా ఉంటుంది. పండ్లు, కూరగాయలు, ఆకుకూరల మొక్కలకు అవసరమైన పోషకాలు అందించి, చీమలు, దోమలను వాటి దరిచేరనివ్వని...
Farmers News
Organic Manure
కేక పుట్టించే ఖర్జూర సాగు
ఖర్జూరం బలమైన ఆహారం. రోజూ ఒక ఖర్జూరం తింటే ఆరోగ్యం మెరుగవుతుంది. రోగాలు దరిచేరకుండా రక్షిస్తుంది. ఖర్జూరంలో ఐరన్, కాల్షియం, ఫైబర్, ప్రొటీన్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బీ-6, విటమిన్ డీ ఎక్కువగా...
విరజాజులు విరగ పూయాలంటే..
విరజాజి మొక్కలకు ప్రూనింగ్ చేసిన తర్వాత రెండు రోజుల పాటు ఎండనివ్వాలి. తర్వాత కంపోస్ట్ వేసి, నీరు ఇస్తే.. పూర్తిస్థాయిలో ఫ్లవరింగ్ మొదలవుతుంది.
కలిసొస్తే.. కాసుల పంట
అన్ని కాలాల్లోనూ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక డిమాండ్ ఉండే కూరగాయ ఏదో తెలుసా? ఏ ఇంట్లో అయినా అనేక కూరల్లో టమోటా వాడకం ఎక్కువనే చెప్పాలి. కూరల్లోనే కాకుండా డైలీ చేసుకునే చెట్నీ...
నయాసిటీలో ‘నందనవనం’
మహానగరం హైదరాబాద్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ పేరిట మూడు నగరాలతో వెలిగిపోతోంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వం మానస పుత్రికగా నాలుగో సిటీ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి వడివడిగా అడుగులు...
టెర్రస్ మీద ఆర్గానిక్ వరిపంట!
వరిపంట సాగును మనం ఎక్కడ చేస్తాం? ఇదేం పిచ్చి ప్రశ్న? పొలంలోనే కదా ఇంకెక్కడ చేస్తాం అని ఠక్కున మీరు సమాధానం చెప్పొచ్చు. పొలంలో వరి సాగు చేయడం మన తాతలు, ముత్తాతలు,...
కిలో టమాట 1 రూపాయి మాత్రమే!
ఆర్ తిరుమల్ తమిళనాడుకు చెందిన ఒక సేంద్రియ రైతు. అంతేకాదు, ఆర్గానిక్ కూరగాయలను ఆయన చాలా చౌకగా విక్రయిస్తారు. ఒక యాప్ను రూపొందించి 1 రూపాయికే కిలో టమాటా, 5 రూపాయలకే మోంటన్...
ఆర్గానిక్ పద్ధతిలో మల్లెపూల సాగు
చక్కని పరిమళాలు వెదజల్లే మల్లెపువ్వులను అనేక సుగంధ సాధనాల తయారీలో వినియోగిస్తారు. సబ్బులు, హెయిర్ ఆయిల్స్, సౌందర్య సాధనాలు, అగరుబత్తీల తయారీలో మల్లెపూల వినియోగం బాగా ఉంటుంది. సెంట్లు, పర్ ఫ్యూమ్ లలో...
అమ్మ తర్వాత గొప్ప మనసు అన్నదాతదే!
అన్నదాతల ప్రగతిలోనే దేశాభివృద్ధి దాగి ఉందని, "స్వర్ణభారత్ ట్రస్ట్" స్థాపన వెనుక ఉన్న కారణాల్లో రైతుల ఆర్థికాభివృద్ధికి దన్నుగా నిలవడం కూడా ఒకటని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. రైతుల...


























































