ఘనంగా వర్రే ఈశ్వరరావుగారి వర్ధంతి
భూమాతను నమ్ముకున్న కృషీవలుడాయన. నేలతల్లిని నమ్మినవాడికి నష్టం అనే మాటే ఉండదని ఆయన నిశ్చల విశ్వాసం. ఇది వీఈఆర్ ఆగ్రోఫార్మ్స్ సంస్థ ఏర్పాటుకు మూలపురుషుడు వర్రే ఈశ్వరరావుగారి జీవన సిద్ధాంతం. భూమాతతో అనుబంధం...
1.5 ఎకరాల్లో రోజుకు 7 క్వింటాళ్ల టమాటాలు!
ఇది ఒక మహిళారైతు విజయగాధ. ఉత్తర్ ప్రదేశ్లోని విఠల్పూర్కు చెందిన కనక్ లత (57) దుర్గ్, ఆర్యమాన్ రకాల టమాటాలను పండిస్తారు. వాటిని యు.కె, ఒమన్ దేశాలకు కూడా ఎగుమతి చేస్తారు. తన...
Organic Manure
మట్టి ద్రావణంతో కీటకాలు మటాష్!
పంటల్ని పాడుచేసే క్రిమి కీటకాల నివారణకు ఎన్నో పద్ధతులు పాటిస్తూ ఉంటాం. అనేక రకాల విష రసాయనాలు వాడతాం. సహజ పద్ధతిలో తయారు చేసుకునే దశపర్ణి కషాయం, ఆవుపేడ, గోమూత్రంతో తయారు చేసే...
సూపర్గా మకాడమియా సాగు
కరోనా పట్టి పీడించిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా డ్రైఫ్రూట్స్ వినియోగం బాగా పెరిగింది. ప్రకృతి మనకు అనేక రకాల డ్రైఫ్రూట్స్ను అందిస్తోంది. అయితే..డ్రైఫ్రూట్స్లోనే అత్యంత విలువైన డ్రైఫ్రూట్ ఏంటో తెలుసా? ఆ డ్రైఫ్రూట్...
టెర్రస్ పై రోజూ 20 కిలోల కూరగాయల పంట
ఇడుక్కికి చెందిన పన్నూజ్ జాకబ్ ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత హాబీగా వ్యవసాయం చేస్తున్నాడు. ఇప్పుడు ‘మంగలం ఫుడ్స్’ బ్రాండ్ పేరుతో రోజూ 20 కిలోల తాజా ఆర్గానిక్ కూరగాయలు అమ్ముతున్నాడు....
ఆడవారికి ఆదాయం.. ఆహ్లాదం!
వ్యవసాయ విషయాలు, పంటల సాడుబడిలో విజేతలు, సాగు విధానాల నుంచి కాసేపు ఆట విడుపు విషయం తెలుసుకుందామా!? ఇది కూడా ఆదాయాన్నిచ్చే అంశమే… కాకపోతే కాస్త ఆహ్లాదాన్ని కూడా ఇస్తుంది. అందులోనూ ఇంటిపట్టున...
శ్రీవారి సేవకు దేశీ ఆవు నెయ్యి
గో ఆధారిత పంటలకు మద్దతుగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి అభిషేక సేవకు, శ్రీవారి ఆలయంలో వెలిగించే దీపాలు, స్వామివారి ప్రసాదాల తయారీలో స్వచ్ఛమైన దేశవాళి ఆవు...
వరి సాగులో డ్రిప్ సిస్టం!
అత్యధిక స్థాయి భారతీయుల ఆహారంలో బియ్యం అంతర్భాగం. దేశంలో ఇతర ఆహార ధాన్యాలలో ధాన్యం దిగుబడి 40% శాతం ఉంది. మన దేశంలో 65% మంది ప్రజలకు బియ్యమే ప్రధాన ఆహారం. ప్రతి...
లక్ష వరి వంగడాలు అంతరించి పోయాయా?
పలు రకాలైన వరి వంగడాలు మనకు తెలుసు. అనేక రకాలను మన రైతులు సాగు చేస్తున్నారు కూడా. ప్రస్తుతం అలాంటి వరి వంగడాలు సుమారు 6 వేల వరకు ఉన్నాయని ఒక అంచనా....
వయసు 21 కానీ, రైతుల కోసం కదిలాడు…
మేకిట్ మెమొరబుల్ క్రియేటివ్ వర్క్స్(ఎంఐఎం) స్టార్టప్ కంపెనీతో నైపుణ్యం కలిగిన నిరుద్యోగులకు తోడ్పాటును అందిస్తున్న చేపూరి అభినయ్ సాయి ఇప్పుడు మరో అడుగు ముందుకువేసి రైతులకు అండగా నిలిచేందుకు పూనుకున్నారు. జీరో బడ్జెట్...
























































