వ్యవసాయ మంత్రి ప్రకృతి వ్యవసాయం
సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి. ఇప్పుడాయన మనకు తెలంగాణ మంత్రిగా మాత్రమే తెలుసు. అయితే.. ఆయన ఇంతకు ముందు హైకోర్టులో పేరుమోసిన న్యాయవాది. ఇంకో విషయం కూడా ఉంది....
ప్రియ దేశీ విత్తన బ్యాంకు
ఆర్థిక విషయాల్లో ఎంబీఏ చేశారు ప్రియ నారాయణన్. చదివింది అయినప్పటికీ ప్రియ 500 రకాల దేశీ విత్తనాల బ్యాంకు నిర్వహిస్తున్నారు. వాటిలో 100 రకాల వంగ, 60 రకాల కంటే ఎక్కువ మిర్చి,...
Organic Manure
‘రైతునేస్తం’ ‘మణి అన్నా’!
ఏదో కాలక్షేపం కోసం, తమ ఇంటి అవసరాల కోసం మిద్దె తోట వ్యవసాయం ప్రారంభించిన బందరు అన్నకు మంచి గుర్తింపు లభించింది. భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడి చేతుల మీదుగా ‘రైతునేస్తం’...
వరిగడ్డితో కాగితం తయారు చేయడం ఇలా!
మన దేశంలో రైతులు పంటకోతలు పూర్తయ్యాక వరిగడ్డిని తగులబెట్టడం పరిపాటి. దీని వల్ల పొగ కమ్ముకుని కాలుష్య సమస్య తలెత్తుతోంది. ఉత్తరాదిలోనైతే హర్యాణా, పంజాబ్ రైతులు గడ్డిని తగులబెట్టడం వల్ల ఏటా ఢిల్లీ...
ఈ యువతి సాధించిన ఘనత చూశారా!
మధ్యప్రదేశ్ - ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల మధ్య విస్తరించి ఉండే ప్రాంతం బుందేల్ ఖండ్. ఝాన్సీ నగరం బుందేల్ ఖండ్లోనిదే. ప్రతి ఏడాదీ ఎండాకాలంలో ఇక్కడ నీటి ఎద్దడితో జనం సతమతమౌతూ ఉంటారు....
బెంగ తీర్చే ఇంగువ
ఇంగువలో సల్ఫర్ కంటెంట్ ఎక్కువ. పంటలకు పెస్టిసైడ్గా, ఫంగిసైడ్గా, గ్రోత్ప్రమోటర్గా కూడా ఇంగువ పనిచేస్తుంది. భూమిలోని నత్రజని, ఫాస్పరస్ను ఉత్తేజ పరుస్తుంది. మొక్కలు లేదా చెట్లకు నత్రజని, ఫాస్పరస్ను అందించే వాహకంగా ఉపయోగపడుతుంది....
ఇది వందేళ్ల ఆర్గానిక్ వ్యవసాయ పాఠశాల!
కేరళ అంటేనే పచ్చదనాల కనులపంట. అలాంటి కేరళలో.. కొచ్చికి సమీపంలోని అలువ.. ఒక అందాల లంకప్రాంతం. గలగల పారే పెరియార్ నది ఒడ్డున ప్రకృతి సహజమైన సౌందర్యశోభతో అలువ అలరారుతోంది. అంతమాత్రమే కాదు,...
VER AGRO FARMS | విఈఆర్ ఆగ్రో ఫామ్స్
మా గురించి...
వి.ఈ.ఆర్ ఆగ్రో ఫామ్స్ (V.E.R Agro Farms) స్థాపనకు స్ఫూర్తి కీ.శే. వర్రే ఈశ్వర రావు గారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లాకు చెందిన ఈశ్వర రావు గారి జీవితం ఆసాంతం భూమితోను, వ్యవసాయంతోను...
ప్లాస్టిక్ డబ్బాల్లో పండ్ల చెట్లు
పండ్ల మొక్కలను మనం సాధారణంగా ఎక్కడ పెంచుతాం? నేలలో పెంచుతాం. లేదంటే కుండీల్లో వేసి సాకుతాం. అయితే.. ఈ దుబాయ్ రిటర్న్డ్ ఆలోచన అంతకు మించి అనేలా ఉంది. ఏకంగా పండ్ల చెట్లను...
సహజ పంటలపై సీఎం నజర్
సహజ పంటలు పండించే రైతులకు మరింతగా మంచి కాలం రాబోతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహజ పంటలు, ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు, చిరుధాన్యాల పంటలకు ప్రోత్సాహం అందించాలని అధికారులను ఆదేశించడమే ఇందుకు కారణం....

























































