సూపర్ బ్రాండ్‌గా మారిన పెళ్లి మిఠాయి

తండ్రి అడుగుజాడల్లో నడవడమే కాదు, తండ్రి సంప్రదాయ వృత్తికి కూడా ప్రాచుర్యం కల్పించి ఒక సూపర్ బ్రాండ్‌నే సృష్టించారు భూపిందర్ సింగ్ బర్గాడీ. ఒక కుమారుడు (భూపిందర్ సింగ్ బర్గాడీ), తన తండ్రి (సుఖ్‌దేవ్ సింగ్ బర్గాడీ) పేరును ఎలా నిలబెట్టారో తెలుసుకోవాలంటే ఈ కథనం ఆసాంతం...

లక్ష వరి వంగడాలు అంతరించి పోయాయా?

పలు రకాలైన వరి వంగడాలు మనకు తెలుసు. అనేక రకాలను మన రైతులు సాగు చేస్తున్నారు కూడా. ప్రస్తుతం అలాంటి వరి వంగడాలు సుమారు 6 వేల వరకు ఉన్నాయని ఒక అంచనా. తరతరాలుగా ప్రకృతిలోని వేలాది వడ్ల రకాలను మన పూర్వికులు కనుగొని వాటిని సాగు...

అరటి ఆకులతో అద్భుతం!

నానాటికీ పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల పర్యావరణానికి వాటిల్లుతున్న ముప్పుపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో పలు దేశాలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించడం ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను గుర్తించాల్సిన అవసరం పెరిగింది. ఈ దృష్ట్యా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు పర్యావరణ అనుకూలమైన...

మార్కెట్‌లోకి ITL కొత్త ట్రాక్టర్

ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ (ఐటిఎల్) అధునాతనమైన పలు ఫీచర్లతో కొత్త సోలిస్ హైబ్రిడ్ 5015 ట్రాక్టర్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ ట్రాక్టర్ ధర (ఎక్స్-షోరూమ్, ఆల్ ఇండియా) రూ. 7,21,000. దీనిని జపనీస్ హైబ్రిడ్ టెక్నాలజీ ఆధారంగా రూపొందించారు. ఐటిఎల్ తన జపాన్ భాగస్వామి యన్మార్...

తాటిచెట్టుతో ఆదాయం..ఆరోగ్యం

ప్రాచీనకాలంలో వ్రాసేందుకు తాళపత్రాలనే ఉపయోగించేవారు. తాటి (తాడి) చెట్టును కల్పవృక్షంతో పోల్చడం కద్దు. పొలంలో తాటిచెట్టు ఇంటి పెద్ద కొడుకుతో సమానమంటారు. లోతైన వేర్లు కలిగి ఉండడం వల్ల తాటిచెట్లు వాననీటిని ఇంకేట్లు చేస్తాయి. దీంతో నేల నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. తద్వారా పరిసరాల్లో పచ్చదనం...

విటమిన్ ‘డి’ పండించే చింతల వెంకట్ రెడ్డి

హైదరాబాద్ నగరానికి చెందిన ఉత్తమ రైతు, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకట్ రెడ్డి (70) మరోసారి ప్రముఖంగా వార్తల్లో నిలిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2021 ఫిబ్రవరి 28న తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో, వెంకట రెడ్డి పేరు ప్రస్తావించి ప్రశంసల వర్షం కురిపించారు....

అద్దెకి ఆర్గానిక్ పొలం

మనం తినే కూరగాయలు మనమే ఆర్గానిక్ పద్ధతుల్లో పండించుకుంటే ఎంత బాగుంటుందీ! పెరట్లో కాసింత స్థలం ఉంటే కిచెన్ గార్డెన్ సాధ్యమే. నగరాల్లోనైతే మిద్దెపంటలు అందుకు ఒక మార్గం. కానీ మిద్దె పంటలు వేసుకోవడం అద్దె ఇళ్లలో కుదరదు. కొన్నిసార్లు సొంతింటిలో కూడా ఆ పని చేయలేం....

‘కృష్ణ వ్రీహి’ని పండించడం ఎలా?

నల్లబియ్యం మన నేలల్లో పండుతుందా? పంట దిగుబడి ఎంత వస్తుంది? దీన్ని సాగు చేస్తే లాభమేనా? వంటి సందేహాలు తీరాలంటే 'కృషి భారతం' వ్యవస్థాపకుడు శ్రీమాన్ గూడూరు కౌటిల్య కృష్ణన్ సాగు చేస్తున్న పొలాన్ని చూసి రావలసిందే. నల్లబియ్యం మనకు కాస్త కొత్తే అయినా మణిపూర్, ఒడిశా,...

నేలతల్లికి ప్రణమిల్లి…

ప్రకృతి వ్యవసాయం రైతులనే కాకుండా విభిన్నవర్గాలవారిని కూడా విశేషంగా ఆకర్షిస్తోంది. దీనికి డాక్టర్ చెన్నమనేని పద్మ ఒక ఉదాహరణ. ఆమె హైదరాబాద్‌లోని సరోజినీ నాయుడు వనితా మహావిద్యాలయంలో ఒక అసోసియేట్ ప్రొఫెసర్. తను బోధించే సబ్జక్టు తెలుగు సాహిత్యం అయినప్పటికీ డాక్టర్ పద్మ అంతకంటే ఎక్కువగా ప్రకృతి...

కొత్త సాగు చట్టాలతో రైతుకే లాభం : మోదీ

రైతు ఎంత‌గా క‌ష్టించి ప‌ని చేసిన‌ప్ప‌టికీ ధాన్యానికి, కాయ‌గూర‌లకు, పండ్లకు త‌గిన నిల్వ స‌దుపాయాలు లేకపోతే భారీ న‌ష్టాల బారిన ప‌డ‌క త‌ప్ప‌దని ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆధునిక నిల్వకేంద్రాలను, శీతలీకరణ సదుపాయాలను అభివృద్ధిప‌ర‌చ‌డానికి, కొత్త ఫుడ్ ప్రాసెసింగ్ వెంచ‌ర్‌ల‌ను ఏర్పాటు చేయ‌డానికి వ్యాపార...

Follow us

Latest news