స్పిరులినా సాగుతో రోజూ ఆదాయం

స్పిరులినా… దీన్నే సముద్ర నాచు అంటారు. ఉప్పు నీటిలో బాగా పెరుగుతుంది. స్పిరులినా సాగుకు మట్టితో పనిలేదు. సూర్యరశ్మి ఎంత ఎక్కువగా ఉంటే అంత అధికంగా స్పిరులినా దిగుబడి పెరుగుతుంది. పొలంలోనే కాకుండా ఇంటి వద్ద ట్యాంకుల్లో కూడా స్పిరులినా పంట పండించవచ్చు. స్పిరులినాలో 60 నుంచి...

కేంద్ర బడ్జెట్‌లో వ్యవ’సాయం’

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి ప్రతిపాదించిన కేంద్ర వార్షిక బడ్జెట్ 2021-22లో ప్రభుత్వం వ్యవసాయరంగానికి సంబంధించి కొన్ని మౌలిక అంశాలపై దృష్టి కేంద్రీకరించింది. లీటర్ పెట్రోల్‌పై రూ. 2.50 పైసలు, డీజిల్‌పై రూ. 4...

సూపర్ ఫైన్‌ వరి ‘జీనెక్స్‌’ చిట్టిపొట్టి

సన్నాల్లోనే సన్నరకం. దిగుబడి ఎక్కువ. చీడ, పీడలను తట్టుకుంటుంది. తాలు ఉండదు. గాలికి, వానకు, వడగళ్లను కూడా తట్టుకుంటుంది. పైరు నేల మీద పడిపోదు, మైనస్ లు పెద్దగా ఏమీ ఉండవు. మామూలు పంటల కన్నా పది రోజులు ముందే కోతకు వస్తుంది. నాణ్యత బెస్ట్. అత్యంత...

సేంద్రియ నిమ్మసాగుతో మంచి రాబడి

సేంద్రియ సాగులో ఎక్కువ ఆదాయం లభించే పంటలు కొన్ని ఉన్నాయి. వాటిలో నిమ్మ ఒకటి. తమిళనాడు నమక్కళ్ జిల్లాకు చెందిన రైతు పి శివకుమార్ (పై ఫోటోలో ఉన్న వ్యక్తి) సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో నిమ్మ సాగు చేస్తున్నారు. ఇది తనకు ఎక్కువ మార్కెటింగ్ అవకాశాలను సృష్టించిందని,...

వెదురు పరిశ్రమ విలువ రూ. 30 వేల కోట్లు

దేశంలో వెదురు పెంపకాన్ని మరింతగా పెంచాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. 2021 మార్చి 23న మంగళవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వెదురు టెక్నాలజీ, ఉత్పత్తులు, సేవలపై వర్చువల్ ఎగ్జిబిషన్‌లో ఆయన ప్రసంగించారు. ఈ ప్రదర్శనను ఇండియన్...

ఏరోపోనిక్స్‌ సాగుతో ఎన్నో లాభాలు

మట్టి అవసరం లేకుండానే మొక్కల్ని పెంచే విధానాన్ని ఏరోపోనిక్స్‌ సాగు పద్ధతి అంటారు. గాల్లోనే వేలాడే మొక్కల వేర్లకు పొగమంచుతో కూడిన పోషకాలను మొక్కలకు అందించడం ఈ విధానంలో అతి ముఖ్యమైనది. అచ్చుంగా హైడ్రోపోనిక్స్ మాదిరిగానే ఏరోపోనిక్స్‌ సాగులో కూడా మట్టి కానీ, కొబ్బరిపొట్టు గానీ మరే...

సేంద్రీయ సాగుకు కేంద్రం ప్రోత్సాహకాలు!

హానికరమైన రసాయనాలు వినియోగించకుండా సహజసిద్ధంగా చేసే సేంద్రీయ వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తామని, ప్రోత్సాహకాలు అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. పూర్తిగా సేంద్రీయ విధానంలో వ్యవసాయం చేయడం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో ముఖ్యం అని ఆమె తెలిపారు. నిర్మలా సీతారామన్‌ 2022 ఫిబ్రవరి 1న...

వరిగడ్డితో కాగితం తయారు చేయడం ఇలా!

మన దేశంలో రైతులు పంటకోతలు పూర్తయ్యాక వరిగడ్డిని తగులబెట్టడం పరిపాటి. దీని వల్ల పొగ కమ్ముకుని కాలుష్య సమస్య తలెత్తుతోంది. ఉత్తరాదిలోనైతే హర్యాణా, పంజాబ్ రైతులు గడ్డిని తగులబెట్టడం వల్ల ఏటా ఢిల్లీ పరిసర ప్రాంతాలను దట్టమైన పొగ కమ్మేస్తోంది. వరి పంట కోత అనంతరం రబీ...

వ్యవసాయ మంత్రి ప్రకృతి వ్యవసాయం

సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి. ఇప్పుడాయన మనకు తెలంగాణ మంత్రిగా మాత్రమే తెలుసు. అయితే.. ఆయన ఇంతకు ముందు హైకోర్టులో పేరుమోసిన న్యాయవాది. ఇంకో విషయం కూడా ఉంది. ఆయన ప్రకృతి ప్రేమికుడు. చాలా ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న నిఖార్సయిన కర్షకుడు...

అటవీ చైతన్య ద్రావణం

ఖర్చు చాలా అంటే చాలా తక్కువ. బంజరు భూముల్ని కూడా సారవంతం చేస్తుంది. మిద్దె తోటల్లో పెంచుకునే మొక్కలకైతే ఇది అమృతం లాంటిదనే చెప్పాలి. తయారు చేసుకోవడం చాలా సులువు. శాస్త్రవేత్త ఖాదర్‌ వలీ రూపొందించిన ద్రావణం ఇది. దీని పేరు ‘అటవీ చైతన్య ద్రావణం’.అటవీ చైతన్య...

Follow us

Latest news