1 పొలం.. ఏడాదిలో 12 రకాల పంటలు…

"ఖేతీ పర్ కిస్కీ మార్? జంగ్లీ జాన్వర్, మౌసమ్ ఔర్ సర్కార్..."1980 దశకంలో, హరిత విప్లవం తరువాత హిమాలయ ప్రాంతమైన ఉత్తరాఖండ్ అంతటా ఈ నినాదం ప్రతిధ్వనించింది. "వ్యవసాయాన్ని దెబ్బతీసేది ఎవరు? అడవి జంతువులు, ప్రతికూల వాతావరణం, ప్రభుత్వం..."అన్నది ఈ నినాద సారాంశం. 'బీజ్ బచావ్ ఆందోళన్' (సేవ్...

నల్లబియ్యం ఇలా పండించారు…

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా విస్సాకోడేరు గ్రామానికి చెందిన ఒక రైతు నల్ల బియ్యం సాగు చేయడంలో విజయం సాధించారు. ఆయన పొలంలోని పంట కోతకు సిద్ధమవుతోంది. చాలా మంది ఆక్వాకల్చర్‌‌కు మారుతున్న ఈ తరుణంలో, ఈ ప్రాంతంలో నల్ల బియ్యం పండించడం విశేషమే. ఏది ఏమైనా...

ఓ యువ జంట..ప్యూర్ ఆర్గానిక్ పంట

వారసత్వంగా వచ్చిన బిజినెస్ ఏదైనా లాభదాయకంగా ఉంటే కుటుంబంలోని కొడుకులు, కోడళ్లు, కూతుళ్లు, అల్లుళ్లు కూడా అదే వ్యాపార నిర్వహణలో భాగస్వాములు కావడం కద్దు. కానీ ఇప్పుడు యువతరం ఆలోచనలు క్రమేపి మారుతూ కొత్తపంథాలో సాగుతున్నాయి. తమిళనాడులో తండ్రి శ్రీ అంజయ్య నిర్వహణలోని భవన నిర్మాణ సంస్థ...

వ్యవసాయ సెస్ : ఏమిటి? ఎందుకు? ఎలా?

2021-22 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం కొత్త లెవీని ప్రతిపాదించింది. అది వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్. సెస్ అనేది ఒక ప్రత్యేక ప్రయోజనం ఆశించి ప్రభుత్వం వేసే పన్ను. ప్రాథమికమైన పన్ను రేట్లతో సెస్‌కు నిమిత్తం ఉండదు. వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం నిధులు...

కష్టాల కడలిలో లాభాల పంట!

రోజువారీ అవసరాలకు మాత్రమే ఆ కుటుంబం ఇప్పుడు డబ్బులు వెచ్చిస్తోంది. అవి కూడా వంటనూనెలు, సుగంధ ద్రవ్యాలకు మాత్రమే వారు డబ్బులు ఖర్చుచేస్తున్నారు. ఆ కుటుంబం మాత్రమే కాదు ఆ ఊరిలోని అనేక మంది ఇలాగే ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన జీవనం గడుపుతున్నారు. ఇదంతా ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్...

మట్టిని రక్షిస్తే.. మనల్ని మట్టే రక్షిస్తుంది!

‘మట్టిని మనం రక్షిస్తే.. ఆ మట్టే మనల్ని, మన జీవితాలను రక్షిస్తుంది’ అని చెబుతున్నారు సీడబ్ల్యుఎఫ్‌ కృషి జ్యోతి నిర్వాహకురాలు, నేచురల్ ఫార్మర్‌ సుజాత గుళ్ళపల్లి. ప్రకృతి వ్యవసాయ పితామహుడు పద్మశ్రీ సుభాష్ పాలేకర్‌ చెప్పిన జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ (ZBNF) సుజాత గుళ్ళపల్లి 2014...

సారంలేని భూమిలో సహజ పంటలు

దేశంలోని ఓ అగ్రశ్రేణి విద్యాసంస్థలో ఎంబీఏ చేసిన వ్యక్తి ప్రకృతి పంటలు పండించాలని నిర్ణయించుకుంటే ఏమవుతుందో? ఇప్పుడు చూద్దాం. ఏమాత్రం సారం లేని, చదునుగా కూడా లేని భూమిని కొన్న ఆ వ్యక్తి దాన్ని ఆర్గానిక్‌ ఎరువులు మాత్రమే వాడి వ్యవసాయానికి పనికొచ్చేలా మార్చేశాడు. ఆ భూమిలో...

సహజ సాగుతోనే భూమికి సారం

మట్టిలోంచి వచ్చిందే మానవ దేహం అనే నిజం తెలుసుకుంటే దాన్ని కాపాడుకోగలమని ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌ చెబుతున్నారు. మట్టిని కాపాడుకోకపోతే మనం కూడా ఆ మట్టిలోనే కలిసిపోవాల్సి ఉంటుందంటున్నారు. మట్టిలో కలిసిపోయినప్పుడు మట్టి.. మనం ఒకటే అనే విషయం తెలుస్తుందన్నారు. ఇప్పటికైనా మట్టి విలువను...

వంగ రైతుకు వందనం

వంకాయపైన, దాని కూర రుచిపైన ఎన్నో పాటలు, సామెతలు ఉన్నాయి. ‘గుత్తి వంకాయ కూరోయ్‌ బావా.. కోరి వండినానోయ్‌ బావా’ బసవరాజు అప్పారావు రాసిన ఈ పాట పూర్వకాలంలో ఎంత ప్రసిద్ధి చెందిందో చెప్పక్కర్లేదు. ‘వంకాయ కూర’కు సాటి మరొకటి లేదని చెబుతుంటారు పెద్దలు. రుచితో పాటు...

మునగపంటలో విజేతలు వీళ్లు!

మునగాకు పంటతో లక్షలాది రూపాయల ఆదాయం సంపాదించడంతో పాటు ప్రపంచ మార్కెట్‌కు మునగాకు పొడిని ఎగుమతి చేస్తూ విదేశీ మారకద్రవ్యాన్ని కూడా సంపాదిస్తున్న కొందరి గురించి గతంలో తెలుసుకున్నాం కదా.. ఇప్పడు ఉష్ణోగ్రత అధికంగా ఉండే.. నీటి సదుపాయం కూడా అంతగా ఉండని ప్రకాశం జిల్లాలో మునగకాయ...

Follow us

Latest news