టెర్రస్‌ మీద సహజ మేంగో గార్డెన్‌!

టెర్రస్‌ మీద గార్డెనింగ్‌ అంటే మనం సాధారణంగా ఏమనుకుంటాం? ఏవో కొన్ని పూలమొక్కలు, కొన్ని కాయగూరల మొక్కలు, మరి కొన్ని పాదులు, ఇంకొన్ని చిన్న చిన్న పండ్ల జాతులు పెంచుతారు అనుకుంటాం. అయితే.. కేరళ రాష్ట్రం కోచిలో నివాసం ఉంటున్న జోసెఫ్‌ ఫ్రాన్సిస్‌ పుథంపరంబిల్‌ మాత్రం అందుకు...

టెర్రస్‌ మీద చిలగడదుంప సాగు

చిలగడదుంప..  స్వీట్ పొటాటో.. చిన్నా పెద్దా అందరూ ఎంతో ఇష్టంగా తినే తియ్యని.. కమ్మని ఆహారం. చిలగడదుంపలో ఫైబర్‌ బాగా ఉంటుంది. విటమిన్‌ 6 అధికంగా లభిస్తుంది. చిలగడదుంప గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతారు. ఇంకా విటమిన్‌ సి ఎక్కువగా చిలగడదుంపలో ఉండడంతో ఆహారంగా తీసుకున్న...

అరటి ఆకులతో అద్భుతం!

నానాటికీ పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల పర్యావరణానికి వాటిల్లుతున్న ముప్పుపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో పలు దేశాలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించడం ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను గుర్తించాల్సిన అవసరం పెరిగింది. ఈ దృష్ట్యా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు పర్యావరణ అనుకూలమైన...

లక్ష వరి వంగడాలు అంతరించి పోయాయా?

పలు రకాలైన వరి వంగడాలు మనకు తెలుసు. అనేక రకాలను మన రైతులు సాగు చేస్తున్నారు కూడా. ప్రస్తుతం అలాంటి వరి వంగడాలు సుమారు 6 వేల వరకు ఉన్నాయని ఒక అంచనా. తరతరాలుగా ప్రకృతిలోని వేలాది వడ్ల రకాలను మన పూర్వికులు కనుగొని వాటిని సాగు...

ఏపీలో జోరుగా ప్రకృతి వ్యవసాయం

రసాయన రహిత వ్యవసాయం అన్నది ఇప్పుడు దేశాన్ని విశేషంగా ఆకర్షిస్తున్న ఒక నినాదం. రసాయన ఎరువులు, కెమికల్ క్రిమిసంహారకాల వాడకం తగ్గించాలని పలువురు వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు ఆ దిశగా దూసుకుపోతోంది. ఒకప్పుడు రసాయన క్రిమిసంహారక మందుల వాడకం అత్యధికంగా...

‘పోషణ తోట’ల కథ

కరోనా మహమ్మారి మొత్తం ప్రపంచాన్నే అతలాకుతలం చేసేసింది. ఇంకా మానవ ప్రపంచంపై తన ప్రభావం చూపిస్తూనే ఉంది. అదే సమయంలో కరోనా ఈ ప్రపంచానికి ఎన్నో పాఠాలు, గుణపాఠాలు నేర్పించింది. బతికేయడమే కాదు ఆరోగ్యంగా, ఆనందంగా, ఎక్కువ ఖర్చు లేకుండా ఎలా జీవించాలో నేర్పించింది. మనం తినే...

పచ్చ పచ్చగా పెరటి మొక్కలు

పెరటితోట పెంపకం మన పూర్వీకుల నుండీ సహజసిద్దంగా వస్తున్న ఆనవాయితీ. ఈ ఆధునిక సమాజంలో కష్టానికంటే సుఖానికే ఎక్కువగా మొగ్గుచూపుతున్నాం మనం. ప్రస్తుత జనారణ్యంలో ఇంటి వద్ద ఖాళీ స్థలం ఉండే అవకాశమే ఉండడం లేదు. ఒక వేళ ఉన్నా సహజసిద్ధమైన నేలను సౌకర్యం పేరుతో సిమెంటుతో...

పప్పమ్మాళ్‌ను కలుసుకున్న ప్రధాని మోదీ

తొలితరం ఆర్గానిక్ మహిళా రైతు పప్పమ్మాళ్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. 105 ఏళ్ల పప్పమ్మాళ్‌కు ఇటీవల 'పద్మశ్రీ' పురస్కారం లభించిన సంగతి తెలిసిందే. తమిళనాడు తెక్కంపట్టికి చెందిన పప్పమ్మాళ్‌ ఎన్నికల ప్రచారానికి కోయంబత్తూరు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారు. తమిళనాడు బిజెపి వ్యవసాయ విభాగం అధ్యక్షుడు జి.కె....

ఉచితంగా దేశీ విత్తనాలు

సృజనాత్మకమైన ఆలోచన ఏదైనా అది ఒక విత్తనం లాంటిది. దాని నుండి పుట్టే మొక్క ఒక మహావృక్షంగా ఎదిగి పదుగురికీ పనికివస్తుంది. కొన్నిసార్లు ఏమీ లేదనిపించే శూన్యం నుంచే సరికొత్త సృష్టి జరుగుతుంది. స్వదేశీ విత్తనాలను వ్యాప్తి చేయాలన్న ప్రియా రాజనారాయణన్ సంకల్పం అలా మొదలైందే. చెత్త...

సరికొత్తగా ఆర్గానిక్ ఎరువుల తయారీ

పర్యావరణ అనుకూల, రసాయన రహిత వ్యవసాయం పట్ల క్రమేపి రైతులలో ఆసక్తి పెరుగుతోంది. వినియోగదారులు కూడా సేంద్రియ వ్యవసాయోత్పత్తులను ఆదరించడం ప్రారంభమైంది. ఇది ఇటీవలికాలం ధోరణి. కానీ 70 ఏళ్ల రతన్ లాల్ డాగా (Ratan Lal Daga) ఇందుకు ఒక మినహాయింపు. రతన్ లాల్ 2003లోనే...

Follow us

Latest news