సులువుగా కంపోస్ట్ చేసుకోండిలా..
సాధారణంగా మనం కంపోస్ట్ ఎరువు తయారు చేయడానికి కాస్త ఎక్కువ శ్రమే చేయాల్సి ఉంటుంది. కిచెన్ వేస్ట్ను ఎక్కువ సమయం నిల్వచేయడం వల్ల దాన్నుంచి వచ్చే చెడు వాసన కూడా ఒక్కోసారి భరించాల్సి ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులేవీ లేకుండా సులువుగా కంపోస్ట్ చేసే విధానం గురించిన తెలుసుకుందాం....
సహజ పంటల రైతుకు అవార్డుల పంట
జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ (ZBNF) విధానాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చిన వ్యక్తి, సేంద్రీయ విప్లవ పితామహుడు సుభాష్ పాలేకర్ చెప్పిన మాటలతో యనమల జగదీశ్ రెడ్డిలో ఎంతో స్ఫూర్తి పొందారు. సుభాష్ పాలేకర్ ఆధ్వర్యంలో తిరుపతిలో 2012లో ప్రకృతిసాగు పద్ధతులపై నిర్వహించిన సదస్సులో యనమల జగదీశ్ రెడ్డి...
కౌలురైతుగా జేడీ!
క్రమశిక్షణ గల పోలీస్ అధికారి. డ్యూటీలో ఆ ఐపీఎస్ పీపుల్స్ ఫ్రెండ్లీ. సమస్య ఏదైనా సామరస్యంగా పరిష్కరించే సత్తా ఉన్నోడు. ఏ అంశాన్నైనా క్షుణ్ణంగా అధ్యయనం చేసే మనసున్నోడు. నిరంతర అధ్యయన శీలి. సమాజ హితం కోరే మంచి మనిషి.. ఆర్థిక నేరస్థులకు దడ పుట్టించిన సీబీఐ...
లక్షల్లో ఆదాయం కావాలా?
ప్రవాహానికి వ్యతిరేకంగా వెళితే, ఆ ఎదురీత వల్ల తరచు జీవితం అల్లకల్లోలంగా మారుతుంది. అయితే రిస్క్ తీసుకుని, పర్యవసానాలను దృఢంగా ఎదుర్కొనేవారూ ఉంటారు. అలాంటివారు ఒక ప్రత్యేకతను ప్రదర్శించి విజయం సాధిస్తారు. బీబీఏ గ్రాడ్యుయేట్ అయిన 34 ఏళ్ల శీతల్ సూర్యవంశీ ఇందుకు ఒక ఉదాహరణ.
కుటుంబం నుండి...
ప్లాస్టిక్ డబ్బాల్లో పండ్ల చెట్లు
పండ్ల మొక్కలను మనం సాధారణంగా ఎక్కడ పెంచుతాం? నేలలో పెంచుతాం. లేదంటే కుండీల్లో వేసి సాకుతాం. అయితే.. ఈ దుబాయ్ రిటర్న్డ్ ఆలోచన అంతకు మించి అనేలా ఉంది. ఏకంగా పండ్ల చెట్లను ప్లాస్టిక్ డ్రమ్ముల్లో పెంచుతున్నాడు. చక్కని పంట దిగుబడి కూడా సాధిస్తున్నాడు. అది కూడా...
‘స్టార్ ఫార్మర్’ వరి వెరైటీ సాగు!
తరతరాలుగా వారిది వ్యవసాయ కుటుంబం. ఆ కుటుంబానికి చెందిన హర్షత్ విహారి అనేక మంది రైతు బిడ్డల మాదిరిగానే ఇంజనీరింగ్ విద్య పూర్తిచేశాడు. అయితే.. చిన్నప్పటి నుంచీ వ్యవసాయం, సాగు విధానాలను చూస్తూ పెరిగిన హర్షత్ కు ఆ వ్యవసాయం అంటేనే ఆసక్తి. అందుకే తాత తండ్రుల...
సహజ పంటలపై సీఎం నజర్
సహజ పంటలు పండించే రైతులకు మరింతగా మంచి కాలం రాబోతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహజ పంటలు, ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు, చిరుధాన్యాల పంటలకు ప్రోత్సాహం అందించాలని అధికారులను ఆదేశించడమే ఇందుకు కారణం. నేచురల్ ఫార్మింగ్పై రైతులకు మరింతగా అవగాహన కల్పించాలని, సహజ పంటలు పండించే రైతులకు...
ప్రకృతి పంటకు పద్మశ్రీ పురస్కారం
‘పూర్వ కాలం నుంచీ మనది వ్యవసాయ దేశం. ఎక్కువ శాతం ప్రజలు వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పుడు దేశంలో వ్యవసాయం నిర్లక్ష్యానికి గురవుతోంది. సమాజంలో వచ్చిన ఆధునిక మార్పుల వల్ల వ్యవసాయాన్ని పలువురు రైతులు వదిలిపెట్టేస్తున్నారు.’ ఇలాంటి మాటలు మనం వింటుంటాం. అయితే.. వ్యవసాయం నిర్లక్ష్యానికి...
చీడ పీడల్లేని పదిరోజుల పంట!
ఆరోగ్యం పట్ల ఇప్పుడు అందరిలోనూ అవగాహన బాగా పెరిగింది. సరి కొత్త శాస్త్ర, సాంకేతిక ఆవిష్కరణల కారణంగా మనిషి జీవన ప్రమాణం, ఆయుఃప్రమాణం బాగానే పెరిగాయి. కొత్త తరాల ఉన్నత చదువుల వల్ల కిందిస్థాయి కుటుంబాలు ఆర్థికంగానూ అభివృద్ధి చెందాయి. అయితే.. విష రసాయనాలు వాడి పండించిన...
డైలీ అగ్రి ఏటీఎం!
అగ్రి ఏటీఎం అంటే ఏంటో తెలుసా? అతి తక్కువ భూమిలో పలురకాల పంటలు పండించడం, తద్వారా ప్రతిరోజూ ఆదాయం పొందడం. ఈ విధానంలో మనకు ఆదర్శంగా నిలుస్తున్నారు రైతు బండారి వెంకేటేష్. 20 గుంటలు అంటే అర ఎకరం భూమిలో 16 రకాల ఆకు, కాయగూరలు, దుంపకూరలు...