వంగ మొదలుపై టమోటా మొక్క
పండ్లు, కూరగాయల పంట సాగును సాధారణంగా చేయడం అందరికీ తెలిసిందే. మనం పండించాలనుకున్న పంట విత్తనాలు తెచ్చి, పొలాన్ని బాగా దుక్కి దున్ని సాళ్లలో విత్తనాలు నాటి సాగు చేయడం సాధారణ విషయం. పండ్ల మొక్కల్ని అంటుకట్టి పెంచే విధానం గురించి చాలా మంది రైతులకు తెలిసే...
మార్కెట్లోకి ITL కొత్త ట్రాక్టర్
ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ (ఐటిఎల్) అధునాతనమైన పలు ఫీచర్లతో కొత్త సోలిస్ హైబ్రిడ్ 5015 ట్రాక్టర్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ట్రాక్టర్ ధర (ఎక్స్-షోరూమ్, ఆల్ ఇండియా) రూ. 7,21,000. దీనిని జపనీస్ హైబ్రిడ్ టెక్నాలజీ ఆధారంగా రూపొందించారు. ఐటిఎల్ తన జపాన్ భాగస్వామి యన్మార్...
ఆర్గానిక్ పద్ధతిలో మల్లెపూల సాగు
చక్కని పరిమళాలు వెదజల్లే మల్లెపువ్వులను అనేక సుగంధ సాధనాల తయారీలో వినియోగిస్తారు. సబ్బులు, హెయిర్ ఆయిల్స్, సౌందర్య సాధనాలు, అగరుబత్తీల తయారీలో మల్లెపూల వినియోగం బాగా ఉంటుంది. సెంట్లు, పర్ ఫ్యూమ్ లలో మల్లెపూలను ఎక్కువగా వినియోగిస్తారు. సువాసనలు గుభాళించే మల్లెపూలు పక్కన పెట్టుకుని పడుకుంటే వాటి...
వెన్నపండు. లాభాలు మెండు
వెన్నపండు లేదా అవకాడో మధ్య మెక్సికో ప్రాంతానికి చెందిన పండు. పుష్పించే తరగతికి చెందిన దీనికి శాస్త్రీయంగా పెట్టిన పేరు పెర్సీ అమెరికా. వెన్నపండును ఇంగ్టీషులో అవకాడో లేక అల్లెగటర్ పీయర్, లేదా బటర్ ఫ్రూట్ అని పిలుస్తారు. అవకాడో కాయలు ఆకుపచ్చగా గాని నల్లగా గాని...
టెర్రస్ మీద ఆర్గానిక్ వరిపంట!
వరిపంట సాగును మనం ఎక్కడ చేస్తాం? ఇదేం పిచ్చి ప్రశ్న? పొలంలోనే కదా ఇంకెక్కడ చేస్తాం అని ఠక్కున మీరు సమాధానం చెప్పొచ్చు. పొలంలో వరి సాగు చేయడం మన తాతలు, ముత్తాతలు, వారి ముత్తాతల కాలం నుంచీ వస్తున్నదే. మారుతున్న కాలమాన పరిస్థితులను బట్టి మనం...
మోహన్ లాల్ పెరటి తోట చూశారా!
కోవిడ్ -19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది సెలబ్రిటీలు ఇళ్లకే పరిమితమయ్యారు. సినిమా చిత్రీకరణలు నిలిచిపోవడంతో కొందరు సినీ తారలు తమకిష్టమైన వ్యాపకాల్లో నిమగ్నమయ్యారు. అలాంటివారిలో మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒకరు. లాక్డౌన్ సమయాన్ని గడిపేందుకు ఆయన తనదైన మార్గాన్ని ఎంచుకున్నారు. తన...
ఖరీఫ్ కొనుగోళ్లు ఇలా!
ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2020-21లో పలు పంటలను ఎంఎస్పీ ధరల ప్రాతిపదికన సేకరించడాన్ని కొనసాగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలైన పంజాబ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, తమిళనాడు, చండీగఢ్, జమ్ము,కాశ్మీర్, కేరళ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర,...
ప్రకృతి వ్యవసాయం ఇలా చేయాలి!
వ్యవసాయంలో రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం మితి మించడంతో మనం తినే ఆహారం విషతుల్యంగా మారింది. దీంతో క్యాన్సర్ వంటి అనేక ప్రాణాంతక వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ నేపథ్యంలో రసాయనాలతో నిమిత్తం లేని ప్రకృతి వ్యవసాయం వైపు క్రమంగా పలువురు ఆకర్షితులవుతున్నారు. ఇంతకీ ప్రకృతి వ్యవసాయం...
ప్రకృతి వ్యవసాయ వైతాళికుడు.. శ్రీ భాస్కర్ సావే
మన దేశంలో వ్యవసాయం ఎందుకు నష్టదాయకంగా మారుతోంది? ఆరుగాలం శ్రమించే రైతన్నలు ఎందుకు అప్పుల పాలవుతున్నారు? దిక్కుతోచని స్థితిలో చిక్కుకుని అన్నదాతలు ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు? మనం అనుసరిస్తున్న ఆధునిక వ్యవసాయ విధానం ఎందుకు తలకు మించిన భారంగా పరిణమిస్తోంది?
ఈ ప్రశ్నలన్నిటికీ భాస్కర్ హిరాజీ సావే గారు...