వరిలో తక్కువ ఖర్చుతో ఎక్కువ పిలకలు

వరి సాగులో ఆదాయం ఆశించినంతమేర రాకపోవడంతో ఇప్పుడు రైతులు ఆక్వా కల్చర్‌, ఇతర పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. అధిక ఆదాయం రాబట్టుకునేందుకు ఆక్వా కల్చర్‌, ఇతర పంటల పట్ల అన్నదాతలు ఆసక్తి పెంచుకుంటున్నారు. దాంతో దేశంలో వరి సాగు, ధాన్యం దిగుబడి బాగా తగ్గిపోయింది. అన్నపూర్ణగా...

ఆర్గానిక్‌ అంజీరతో అధికాదాయం

ధైర్యంగా ముందడుగేశాడు ఆ యువరైతు.. ఔషధ గుణాలు అధికంగా ఉండే అంజీర సాగుచేయడం ప్రారంభించాడు. అందులోనూ ఆర్గానిక్‌ సాగు పద్ధతిలో అంజీర పంటలు పండిస్తున్నాడు. ఆ ఊరిలో ఇతర రైతులు ఎవరికీ అందనంత ఆదాయం సంపాదిస్తున్నాడు. అతడే కరీంనగర్ జిల్లాకు చెందిన కట్ల శ్రీనివాస్‌. రామగుండం మండలంలోని...

ప్రకృతి వ్యవసాయ వైతాళికుడు.. శ్రీ భాస్కర్ సావే 

మన దేశంలో వ్యవసాయం ఎందుకు నష్టదాయకంగా మారుతోంది? ఆరుగాలం శ్రమించే రైతన్నలు ఎందుకు అప్పుల పాలవుతున్నారు? దిక్కుతోచని స్థితిలో చిక్కుకుని అన్నదాతలు ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు? మనం అనుసరిస్తున్న ఆధునిక వ్యవసాయ విధానం ఎందుకు తలకు మించిన భారంగా పరిణమిస్తోంది? ఈ ప్రశ్నలన్నిటికీ భాస్కర్ హిరాజీ సావే గారు...

కొత్త సాగు చట్టాలతో రైతుకే లాభం : మోదీ

రైతు ఎంత‌గా క‌ష్టించి ప‌ని చేసిన‌ప్ప‌టికీ ధాన్యానికి, కాయ‌గూర‌లకు, పండ్లకు త‌గిన నిల్వ స‌దుపాయాలు లేకపోతే భారీ న‌ష్టాల బారిన ప‌డ‌క త‌ప్ప‌దని ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆధునిక నిల్వకేంద్రాలను, శీతలీకరణ సదుపాయాలను అభివృద్ధిప‌ర‌చ‌డానికి, కొత్త ఫుడ్ ప్రాసెసింగ్ వెంచ‌ర్‌ల‌ను ఏర్పాటు చేయ‌డానికి వ్యాపార...

వద్దన్నా వంకాయలు కాయాలంటే..

వంకాయకూర రుచి చూడని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో.. ‘వంకాయ వంటి కూర, పంకజముఖి సీత వంటి భామామణియున్‌, శంకరుని వంటి దైవము, లంకాధిపు వైరి వంటి రాజును, భారతం వంటి కథ ఉండవ’ని ఒక నానుడు ఉంది. అలాగే వంకాయతో వెయ్యి రకాలు అనే నానుడి...

చెన్నై చిక్కుడుతో చక్కని లాభాలు

వెరైటీ పంటల సాగు చేయాలనుకునే ఔత్సాహిక రైతులకు చెన్నై చిక్కుడు సాగు మంచి లాభాలు తెచ్చిపెడుతోంది. దీనికి వినియోగదారుల నుంచి ఎక్కువ డిమాండ్‌ కూడా ఉంది. ఈ చిక్కుడుకు చెన్నైలో ఎక్కువ వినియోగం ఉంటుంది కనుక దీనికి చెన్నై చిక్కుడు అనే పేరు వచ్చింది. చెన్నై చిక్కుడు విత్తు...

‘ఎక్స్‌పో’లో ఎన్నో రకాల మొక్కలు

హైదరాబాద్‌లోని 'పీపుల్స్‌ ప్లాజా'లో 'ఆల్ ఇండియా హార్టికల్చర్, అగ్రికల్చర్, నర్సరీ ఎక్స్‌పో' (All India Horticulture Agriculture and Nursery Expo) నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి టి హరీశ్ రావు జనవరి 28న లాంఛనంగా ప్రారంభించిన ఈ ప్రదర్శన ఐదు రోజుల పాటు జరుగుతుంది....

ఈ మామిడి ఏడాది పొడవునా కాస్తుంది…

రాజస్థాన్‌లోని కోటాకు చెందిన 55 ఏళ్ల శ్రీకిషన్ సుమన్ (పై ఫోటో) అనే రైతు వినూత్నమైన ఒక మామిడి రకాన్ని అభివృద్ధి చేశారు. దీని పేరు 'సదా బహర్'. ఈ మామిడికి సంవత్సరమంతా కాత రావడం విశేషం. ఇది పొట్టిరకం మామిడి జాతికి చెందిన వెరైటీ. సాధారణంగా...

మష్రూం సాగుతో ఆదాయం, ఆరోగ్యం

ఆ మారుమూల గ్రామంలో 30 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఆ కుటుంబాల నుంచి మొత్తం 20 మంది మహిళలు పుట్టగొడుగుల సాగులో బిజీగా ఉన్నారు. జార్ఖండ్‌ రాష్ట్రం కుంతి జిల్లాలో నక్సలైట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉండే గిరిజన గ్రామం సెరెంగ్ధీలోని మహిళలు ఇప్పుడు పుట్టగొడుగుల పెంపకంలో మంచి ప్రావీణ్యం...

Follow us

Latest news