కొత్త సాగు చట్టాలతో రైతుకే లాభం : మోదీ
రైతు ఎంతగా కష్టించి పని చేసినప్పటికీ ధాన్యానికి, కాయగూరలకు, పండ్లకు తగిన నిల్వ సదుపాయాలు లేకపోతే భారీ నష్టాల బారిన పడక తప్పదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆధునిక నిల్వకేంద్రాలను, శీతలీకరణ సదుపాయాలను అభివృద్ధిపరచడానికి, కొత్త ఫుడ్ ప్రాసెసింగ్ వెంచర్లను ఏర్పాటు చేయడానికి వ్యాపార...
సాఫ్ట్వేర్ రంగం నుండి ప్రకృతి సాగుకు…
సాఫ్ట్వేర్ ఉద్యోగం, పెద్ద జీతం, అమెరికాలో సెటిల్ కావడం, డాలర్లు సంపాదించడం...సాధారణంగా ఇది చాలామంది కనే కల. కానీ వాటన్నిటినీ వదిలి ప్రకృతి ఒడిలో సాగే జీవితాన్ని ఎంచుకున్నారు దేవరపల్లి హరికృష్ణ. తరతరాల వారసత్వంగా వచ్చిన వ్యవసాయమే ఆత్మ సంతృప్తినిస్తుందని ఆయన భావించారు. అమెరికా ఉద్యోగాన్ని సైతం...
చౌడుభూమిలో సహజ పంటలు
చౌడు భూమిని సారవంతం చేయడంలో విజయం సాధించారు హైదరాబాద్కు చెందిన 60 ఏళ్ల రైతు ఎం.ఎస్. సుబ్రహ్మణ్యం రాజు. సైన్స్లో గ్రాడ్యుయేషన్ చేసిన సుబ్రహ్మణ్యం రాజు తాను వ్యవసాయదారుడ్ని అని చెప్పుకోవడానికే ఇష్టపడతారు. అందులోనూ ప్రకృతి వ్యవసాయ విధానంలో పంటలు పండించడం అంటే ఆయనకు మక్కువ. వ్యయసాయంలో...
ఇది ఒక ఆర్గానిక్ సూపర్ స్టోర్
ఆర్గానిక్ పంటలు, దినుసులు, పదార్థాల పట్ల ఇప్పుడు దేశంలో మక్కువ పెరుగుతోంది. ఆర్గానిక్ సాగు వల్ల పండే పంటలతో తయారయ్యే పదార్థాలు రుచికరంగా ఉండి ఆరోగ్యకరం కావడమే ఇందుకు కారణం. ఇవి శరీరంలో వ్యాధినిరోధక శక్తిని ఇనుమడింపజేస్తాయి. అయితే అసలు సమస్య ఏమిటంటే మార్కెట్లో ఆర్గానిక్ పేరుతో...
ఓసారి మారితే వందేళ్ల లాభం
నిజమే... ఒకసారి మారితే కొన్ని తరాల పాటు లాభాలు పొందవచ్చు. రసాయనాలతో చేసే వ్యవసాయం నుంచి ప్రకృతి పంటల వైపు ఒక్కసారి మారితే వందేళ్ల పాటు ఆరోగ్యవంతమైన జీవితం పొందవచ్చు. వన్ టైమ్ ప్రాసెస్ విధానం ఇది. అయితే.. ఇలా రసాయన పూరిత వ్యవసాయం నుంచి సహజ...
1 పొలం.. ఏడాదిలో 12 రకాల పంటలు…
"ఖేతీ పర్ కిస్కీ మార్? జంగ్లీ జాన్వర్, మౌసమ్ ఔర్ సర్కార్..."1980 దశకంలో, హరిత విప్లవం తరువాత హిమాలయ ప్రాంతమైన ఉత్తరాఖండ్ అంతటా ఈ నినాదం ప్రతిధ్వనించింది. "వ్యవసాయాన్ని దెబ్బతీసేది ఎవరు? అడవి జంతువులు, ప్రతికూల వాతావరణం, ప్రభుత్వం..."అన్నది ఈ నినాద సారాంశం.
'బీజ్ బచావ్ ఆందోళన్' (సేవ్...
రైతన్నల నేస్తం.. శ్రీ యడ్లపల్లి వెంకటేశ్వరరావు
ప్రకృతి సేద్యం చేసే తెలుగు రాష్ట్రాల రైతాంగానికి శ్రీ యడ్లపల్లి వెంకటేశ్వర రావును గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గత పదిహేనేళ్లుగా వెంకటేశ్వర రావుగారు ప్రకృతి వ్యవసాయ వ్యాప్తికి, విస్తృతికి కృషి చేస్తున్నారు. ఆయన విశిష్ట కృషికి గుర్తింపుగా ఆయనను 2019లో పద్మశ్రీ పురస్కారం కూడా...
ప్రకృతి వ్యవసాయ వైతాళికుడు.. శ్రీ భాస్కర్ సావే
మన దేశంలో వ్యవసాయం ఎందుకు నష్టదాయకంగా మారుతోంది? ఆరుగాలం శ్రమించే రైతన్నలు ఎందుకు అప్పుల పాలవుతున్నారు? దిక్కుతోచని స్థితిలో చిక్కుకుని అన్నదాతలు ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు? మనం అనుసరిస్తున్న ఆధునిక వ్యవసాయ విధానం ఎందుకు తలకు మించిన భారంగా పరిణమిస్తోంది?
ఈ ప్రశ్నలన్నిటికీ భాస్కర్ హిరాజీ సావే గారు...
వెదురు పెంపకంతో కోట్లలో ఆదాయం
రాజశేఖర్ పాటిల్ వెదురు చెట్లని పెంచడం మొదలుపెట్టినప్పుడు ఊళ్లో చాలామంది పెదవి విరిచారు. కొందరు ఎగతాళి చేశారు. ఇంకొందరు అసలు వెదురు మొక్కలు నాటడమేమిటీ? వాటిని ప్రత్యేకంగా పెంచడమేమిటీ? అని ఎకసెక్కాలాడారు కూడా! కానీ రాజశేఖర్ పాటిల్ మౌనంగా తన పని తాను చేసుకుపోయారు. అయితే ఆయన...
బంజరు నేలలో బంగరు ఫలాలు
అది బంజరునేల.. అంతకు ముందెప్పుడూ ఆ నేలలో పంటలు పండించింది లేదు. అలాంటి నేలలో సహజసిద్ధ విధానంలో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి బంగారు ఫలాలు పండిస్తున్నాడు. వ్యవసాయం అంటే ఓనమాలు కూడా తెలియని అతను ఎలాంటి రసాయనాలు వాడకుండా ఆర్గానిక్ విధానంలో యాపిల్, కివీ పంటలు...