ఆడవారికి ఆదాయం.. ఆహ్లాదం!

వ్యవసాయ విషయాలు, పంటల సాడుబడిలో విజేతలు, సాగు విధానాల నుంచి కాసేపు ఆట విడుపు విషయం తెలుసుకుందామా!? ఇది కూడా ఆదాయాన్నిచ్చే అంశమే… కాకపోతే కాస్త ఆహ్లాదాన్ని కూడా ఇస్తుంది. అందులోనూ ఇంటిపట్టున ఉండే గృహిణుల చేతికి ఆదాయం తెచ్చెపెట్టేది.. ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కూడా కలిగించేది. అదే...

కల్చర్స్ తో కలిపి వర్మీ కంపోస్ట్‌

సహజసిద్ధ విధానంలో ఆర్గానిక్ పంటలు పండించాలనే ఔత్సాహికులు ఏటేటా పెరుగుతున్నారు. ఈ ప్రకృతి వ్యవసాయంలో నేలకు బలం చేకూర్చేదిగా మనకు తరచు వినిపించే మాట వర్మీ కంపోస్ట్‌. వర్మీ కంపోస్ట్‌ ఒక్కటి వేసుకున్నా భూమి సారవంతం అవుతుంది. వర్మీ కంపోస్ట్ కు కల్చర్స్‌ అంటే.. ట్రైకో డెర్మా,...

బారామాసీ మ్యాంగో తెలుసా?

బారామాసీ మ్యాంగో.. అంటే ఏడాది పొడవునా పండ్లు ఇచ్చే మామిడిరకం. హర్యానాలోని కర్నాల్‌కు చెందిన రామ్‌ విలాస్‌ సింగ్‌ రూపొందించిన ‘ది గ్రేస్‌ ఆఫ్‌ గాడ్‌ నర్సరీ’లో బారామాసి మ్యాంగోతో పాటు పనస, నేరేడు, పీచ్‌ అంటే అత్తిపండు, కమలా, లిచీ, గ్రీన్‌ యాపిల్‌ లాంటి వెరైటీ...

టెర్రస్‌ పై రోజూ 20 కిలోల కూరగాయల పంట

ఇడుక్కికి చెందిన పన్నూజ్‌ జాకబ్‌ ఉద్యోగం నుంచి రిటైర్‌ అయిన తర్వాత హాబీగా వ్యవసాయం చేస్తున్నాడు. ఇప్పుడు ‘మంగలం ఫుడ్స్‌’ బ్రాండ్‌ పేరుతో రోజూ 20 కిలోల తాజా ఆర్గానిక్‌ కూరగాయలు అమ్ముతున్నాడు. తద్వారా జాకబ్‌ కు చక్కని వ్యాపకం దొరికినట్లయింది. దాంతో పాటు ఆదాయమూ బాగానే...

జాజికాయ పంటతో ఇంట సిరులు

జాజికాయ వినియోగించిన వారిలో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. శృంగారం మీద కోరిక పెరుగుతుంది. పురుషులలో వీర్యకణాలను వృద్ధి చేస్తుంది. సన్నని మంట మీద జాజికాయను నేతితో వేగించి పొడిగా చేసుకుని ఉదయం సాయంత్రం గోరువెచ్చని ఆవుపాలకు 5 గ్రాములు కలుపుకుని తాగితే నపుంసకత్వాన్ని పారదోలుతుంది. నరాల బలహీనత...

టెర్రస్‌ మీద చిలగడదుంప సాగు

చిలగడదుంప..  స్వీట్ పొటాటో.. చిన్నా పెద్దా అందరూ ఎంతో ఇష్టంగా తినే తియ్యని.. కమ్మని ఆహారం. చిలగడదుంపలో ఫైబర్‌ బాగా ఉంటుంది. విటమిన్‌ 6 అధికంగా లభిస్తుంది. చిలగడదుంప గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతారు. ఇంకా విటమిన్‌ సి ఎక్కువగా చిలగడదుంపలో ఉండడంతో ఆహారంగా తీసుకున్న...

100వ కిసాన్ రైలు ప్రారంభం

దేశంలో 100వ కిసాన్ రైలు పట్టాలెక్కింది. మ‌హారాష్ట్రలోని సంగోలా నుంచి పశ్చిమ బెంగాల్‌లోని శాలిమార్‌కు న‌డిచే ఈ కిసాన్ రైలును 2020 డిసెంబర్ 28న వీడియో కాన్ఫరెన్సు ద్వారా పచ్చ జెండా ఊపి ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించారు. కేంద్ర మంత్రులు న‌రేంద్ర సింహ్ తోమ‌ర్‌,...

తిరుపతిలో గోమహా సమ్మేళనం

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాల ఆధ్వర్యంలో గోమహా సమ్మేళనం ఈ నెల 30, 31 తేదీల్లో జరుగుతోంది. ఈ గోమహా సమ్మేళనానికి యుగతులసి ఫౌండేషన్, S.A.V.E. సంస్థలు సహకారం అందిస్తున్నాయి. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో జరిగే ఈ గోమహా సమ్మేళనంలో తొలిరోజున...

Follow us

Latest news