మన రైతుల కోసం మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం

ఆరు రాష్ట్రాలలోని 100 గ్రామాల్లో ఒక పైలట్ ప్రాజెక్టును చేపట్టడం కోసం కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, మైక్రోసాఫ్ట్ ఇండియా  ఒప్పందం (MoU) కుదుర్చుకున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం, మైక్రోసాఫ్ట్ తన స్థానిక భాగస్వామి సంస్థ Crop Dataతో కలిసి పని చేస్తుంది. ఈ ప్రాజెక్టు ఒక...

మార్కెట్‌లోకి ITL కొత్త ట్రాక్టర్

ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ (ఐటిఎల్) అధునాతనమైన పలు ఫీచర్లతో కొత్త సోలిస్ హైబ్రిడ్ 5015 ట్రాక్టర్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ ట్రాక్టర్ ధర (ఎక్స్-షోరూమ్, ఆల్ ఇండియా) రూ. 7,21,000. దీనిని జపనీస్ హైబ్రిడ్ టెక్నాలజీ ఆధారంగా రూపొందించారు. ఐటిఎల్ తన జపాన్ భాగస్వామి యన్మార్...

నల్ల బియ్యం సాగుకు రైతులు జై!

తరతరాల నుండి తాత ముత్తాతల ద్వారా మనకు లభించిన వంగడాలను కాపాడుకోవాలన్న తపన క్రమంగా బలపడుతోంది. కర్ణాటక రైతులు అలా వందలాది వరి వంగడాలను సంరక్షించారు. దేశీ రకాలనే కాకుండా విదేశీ రకాలకు చెందిన విత్తనాలను వారు సేకరించి కాపాడుతూ వస్తున్నారు.తత్ఫలితంగా, కర్ణాటకలోని వరి పొలాలు పంటల...

శ్రీప్లవనామ సంవత్సర పంచాంగం (2021-22)

అందరికీ శ్రీప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. భారతీయ జీవనంలో పంచాంగానికి విశేష ప్రాముఖ్యం ఉంది. కాలస్వరూపాన్ని వివరించే పంచాంగం తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలతో కూడి ఉంటుంది. అలాగే కార్తెల ప్రవేశాలు, ముహూర్తాలు, శుభసమయాలు, పండుగలు, పుణ్యదినాలు, రాశిఫలాల వివరాలు పంచాంగంలో ఉంటాయి. ఈ దృష్ట్యా...

ఆర్గానిక్ సాగుపై ఆర్ఎస్ఎస్ ప్రచారోద్యమం

హిందూ నూతన సంవత్సరారంభాన్ని పురస్కరించుకుని 2021 ఏప్రిల్ 13 న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) భూసారం, ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పెంచే దేశవ్యాప్త ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. సంఘ్ అనుబంధ సంస్థ 'అక్షయ్ కృషి పరివార్' ఈ ప్రచారోద్యమాన్ని చేపడుతోంది. భూసార పరిరక్షణ, రసాయన ఎరువుల...

ఎకరానికి 7.5 టన్నుల మామిడి దిగుబడి

"నేను రైతును కావడం నా అదృష్టం”అంటారు మహారాష్ట్రకు చెందిన పరమానంద్ గవానే. మిరజ్ పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేలంకి గ్రామం ఆయన సొంతూరు. నిజానికి మహారాష్ట్ర రైతుల ఆత్మహత్యలు అత్యధికంగా నమోదయ్యే రాష్ట్రం. అలాంటి చోట కేవలం రెండు ఎకరాల నుండి 15 టన్నుల...

1.5 ఎకరాల్లో రోజుకు 7 క్వింటాళ్ల టమాటాలు!

ఇది ఒక మహిళారైతు విజయగాధ. ఉత్తర్ ప్రదేశ్‌లోని విఠల్‌పూర్‌కు చెందిన కనక్ లత (57) దుర్గ్, ఆర్యమాన్ రకాల టమాటాలను పండిస్తారు. వాటిని యు.కె, ఒమన్ దేశాలకు కూడా ఎగుమతి చేస్తారు. తన సేంద్రియ టమాటాల అమ్మకం ద్వారా ఆమె రూ. 2.5 లక్షల లాభం సంపాదిస్తుండడం...

నల్లబియ్యం ఇలా పండించారు…

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా విస్సాకోడేరు గ్రామానికి చెందిన ఒక రైతు నల్ల బియ్యం సాగు చేయడంలో విజయం సాధించారు. ఆయన పొలంలోని పంట కోతకు సిద్ధమవుతోంది. చాలా మంది ఆక్వాకల్చర్‌‌కు మారుతున్న ఈ తరుణంలో, ఈ ప్రాంతంలో నల్ల బియ్యం పండించడం విశేషమే. ఏది ఏమైనా...

ఈ మామిడి ఏడాది పొడవునా కాస్తుంది…

రాజస్థాన్‌లోని కోటాకు చెందిన 55 ఏళ్ల శ్రీకిషన్ సుమన్ (పై ఫోటో) అనే రైతు వినూత్నమైన ఒక మామిడి రకాన్ని అభివృద్ధి చేశారు. దీని పేరు 'సదా బహర్'. ఈ మామిడికి సంవత్సరమంతా కాత రావడం విశేషం. ఇది పొట్టిరకం మామిడి జాతికి చెందిన వెరైటీ. సాధారణంగా...

వ్యవసాయంలో డ్రోన్ల ఆపరేషన్‌‌కు సర్టిఫికేట్ కోర్సు

రైతు వేదికల ద్వారా రైతులకు అందించే శిక్షణ కార్యక్రమాలను సిద్ధం చేసే పనిలో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU) డ్రోన్ల ఆపరేషన్‌కు సంబంధించిన ఒక స్వల్పకాలిక ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. పంటల రక్షణ చర్యలను పర్యవేక్షించే డ్రోన్ల ఆపరేషన్ విధానం ఈ కోర్సు...

Follow us

Latest news