సేంద్రియ నిమ్మసాగుతో మంచి రాబడి

సేంద్రియ సాగులో ఎక్కువ ఆదాయం లభించే పంటలు కొన్ని ఉన్నాయి. వాటిలో నిమ్మ ఒకటి. తమిళనాడు నమక్కళ్ జిల్లాకు చెందిన రైతు పి శివకుమార్ (పై ఫోటోలో ఉన్న వ్యక్తి) సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో నిమ్మ సాగు చేస్తున్నారు. ఇది తనకు ఎక్కువ మార్కెటింగ్ అవకాశాలను సృష్టించిందని,...

1 పొలం.. ఏడాదిలో 12 రకాల పంటలు…

"ఖేతీ పర్ కిస్కీ మార్? జంగ్లీ జాన్వర్, మౌసమ్ ఔర్ సర్కార్..."1980 దశకంలో, హరిత విప్లవం తరువాత హిమాలయ ప్రాంతమైన ఉత్తరాఖండ్ అంతటా ఈ నినాదం ప్రతిధ్వనించింది. "వ్యవసాయాన్ని దెబ్బతీసేది ఎవరు? అడవి జంతువులు, ప్రతికూల వాతావరణం, ప్రభుత్వం..."అన్నది ఈ నినాద సారాంశం. 'బీజ్ బచావ్ ఆందోళన్' (సేవ్...

పప్పమ్మాళ్‌ను కలుసుకున్న ప్రధాని మోదీ

తొలితరం ఆర్గానిక్ మహిళా రైతు పప్పమ్మాళ్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. 105 ఏళ్ల పప్పమ్మాళ్‌కు ఇటీవల 'పద్మశ్రీ' పురస్కారం లభించిన సంగతి తెలిసిందే. తమిళనాడు తెక్కంపట్టికి చెందిన పప్పమ్మాళ్‌ ఎన్నికల ప్రచారానికి కోయంబత్తూరు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారు. తమిళనాడు బిజెపి వ్యవసాయ విభాగం అధ్యక్షుడు జి.కె....

మహిళారైతుల కోసం కదిలిన ఉపాసన

దేశీ విత్తనాలను సంరక్షిస్తూ, తృణధాన్యాల పంటలను ప్రోత్సహించడంలో దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ (డి.డి.ఎస్) విశేషంగా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రధాన పాత్ర గ్రామీణ మహిళలదే కావడం మరో విశేషం. జహీరాబాద్‌, ఝరాసంగం, న్యాల్‌కల్‌, కోహీర్‌, రాయికోడ్‌ మండలాల్లోని దాదాపు 75 గ్రామాల్లో సుమారు 5...

ఉచితంగా దేశీ విత్తనాలు

సృజనాత్మకమైన ఆలోచన ఏదైనా అది ఒక విత్తనం లాంటిది. దాని నుండి పుట్టే మొక్క ఒక మహావృక్షంగా ఎదిగి పదుగురికీ పనికివస్తుంది. కొన్నిసార్లు ఏమీ లేదనిపించే శూన్యం నుంచే సరికొత్త సృష్టి జరుగుతుంది. స్వదేశీ విత్తనాలను వ్యాప్తి చేయాలన్న ప్రియా రాజనారాయణన్ సంకల్పం అలా మొదలైందే. చెత్త...

విదేశాలకు ఆంధ్రా ఆర్గానిక్ బియ్యం

ఆర్గానిక్ బియ్యం రకాలకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరుగుతోంది. యూరోపియన్ యూనియన్, మధ్య ప్రాచ్యం, తూర్పు ఆసియా దేశాలలో సేంద్రియ బియ్యం రకాలకు మంచి గిరాకీ ఉంటోంది. అందుకే ఆంధ్రప్రదేశ్ నుండి సేంద్రియ బియ్యం రకాలను ఎగుమతి చేయడానికి Agricultural and Processed Food Products Export Development...

అరటి ఆకులతో అద్భుతం!

నానాటికీ పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల పర్యావరణానికి వాటిల్లుతున్న ముప్పుపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో పలు దేశాలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించడం ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను గుర్తించాల్సిన అవసరం పెరిగింది. ఈ దృష్ట్యా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు పర్యావరణ అనుకూలమైన...

‘ఆంధ్ర గో-పుష్టి’ బ్రాండ్‌‌ వచ్చేస్తోంది!

'ఆంధ్ర గో-పుష్టి' బ్రాండ్‌ (Andhra Go-Pushti)తో ఆర్గానిక్ A2 ఆవు పాలను, ఇతర పాల ఉత్పత్తులను మార్కెట్ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రైతు భరోసా కేంద్రాల (RBK) ఉత్పాదక సరఫరా వ్యవస్థ ద్వారా ఈ సేంద్రియ ఆవు పాల విక్రయాన్ని నిర్వహించాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. ఏ2...

ఆర్గానిక్ సాగుకు మంచి రోజులు వస్తున్నాయ్!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్సహించే ఉద్దేశ్యంతో స్టేట్ ఆర్గానిక్ పాలసీని రూపొందించాలని వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సేంద్రియ విధాన రూపకల్పన కోసం ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఉత్తర్వులు...

‘షోలే’ హీరో ధర్మేంద్ర ఇప్పుడేం చేస్తున్నారు?

ధర్మేంద్ర అనగానే "షోలే" సినిమా గుర్తుకు వచ్చి తీరుతుంది. ఆయన అసలు పేరు ధరమ్‌ సింగ్ దేవల్. ఆయన అలనాటి బాలీవుడ్ హీ మ్యాన్. రాజస్థాన్‌లోని బికనేర్ నుండి ఎంపీగా కూడా ప్రాతినిధ్యం వహించారు. 2012లో 'పద్మ భూషణ్' అవార్డు సైతం అందుకున్నారు. ధర్మేంద్ర బాలీవుడ్ డ్రీమ్...

Follow us

Latest news