అక్కడ ఇక లోకల్ విత్తనాలతోనే పంటలు

ఏ పంట పండించాలన్నా ముందు కావలసినవి విత్తనాలే. జన్యు మార్పిడి విత్తనాల వల్ల పరాధీనత పెరుగుతుందని చాలాకాలంగా స్వదేశీ పర్యావరణవేత్తలు హెచ్చరిస్తూ వస్తున్నారు. ఆయా కంపెనీలు తయారు చేసే జీఎం విత్తనాలను ఉపయోగించడం వల్ల రైతులు నష్టపోతున్న సందర్భాలు కోకొల్లలు. ఈ నేపథ్యంలో నెమ్మదిగా సంప్రదాయ దేశవాళీ...

ఔషధ మొక్కల సాగుకు కొత్త పథకం

దేశంలో ఔషధ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించడానికి 'ప్రధానమంత్రి వృక్ష ఆయుష్ యోజన' పథకాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ఆయుర్వేద, యోగా ప్రకృతి వైద్యం, యునాని, సిద్ధ, హోమియోపతి మంత్రిత్వశాఖ సహాయమంత్రి (అదనపు బాధ్యతలు) కిరణ్ రిజిజు ఈ విషయం తెలిపారు. రాజ్యసభలో ఒక...

ప్రభుత్వం ఆవుపేడను కొనుగోలు చేస్తుందా?

రైతుల నుండి పశువుల పేడను సేకరించే పథకాన్ని ప్రారంభించాలని వ్యవసాయంపై ఏర్పాటైన స్టాండింగ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. 2021 మార్చి 9 లోక్‌సభలో ప్రవేశపెట్టిన స్టాండింగ్ కమిటీ నివేదిక రైతుల ఆదాయం పెంచేందుకు తీసుకోవలసిన చర్యలను సూచిస్తూ ఈ మేరకు సిఫారసు చేసింది. ఛత్తీస్‌గఢ్...

సాఫ్ట్‌వేర్ లైఫ్ ఎందుకు వదిలిపెట్టానంటే…

తలకు మించిన రుణభారం, పంట నష్టాలు, తక్కువ దిగుబడి వంటి కడగండ్లు వ్యవసాయం మీద కారు మేఘాల్లా కమ్ముకుని ఉన్న నేటి పరిస్థితుల్లో మావురం మల్లికార్జున్ రెడ్డి వంటి సేంద్రియ రైతులు జలతారు మెరుపుల్లాంటి వారు. తెలంగాణ కరీంనగర్ జిల్లాలోని పెద్ద కురుమపల్లి గ్రామానికి చెందిన మల్లికార్జున్...

ఈ 8 రకాల వరి సాగుతో రైతుకు లాభాలు

తెలంగాణలో సేంద్రియ వ్యవసాయం క్రమంగా విస్తరిస్తోంది. ప్రగతిశీల రైతులు పలువురు సేంద్రియ వ్యవసాయం వైపు మరలుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహార దినుసుల కోసం మంచి డిమాండ్ ఉన్నందున ఈ రైతులు సాగు విషయంలో కూడా వినూత్నమైన లాభసాటి దేశవాళీ పంటలను ఎంపిక చేసుకున్నారు. సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం జన్‌పహాడ్‌కు...

సూపర్ బ్రాండ్‌గా మారిన పెళ్లి మిఠాయి

తండ్రి అడుగుజాడల్లో నడవడమే కాదు, తండ్రి సంప్రదాయ వృత్తికి కూడా ప్రాచుర్యం కల్పించి ఒక సూపర్ బ్రాండ్‌నే సృష్టించారు భూపిందర్ సింగ్ బర్గాడీ. ఒక కుమారుడు (భూపిందర్ సింగ్ బర్గాడీ), తన తండ్రి (సుఖ్‌దేవ్ సింగ్ బర్గాడీ) పేరును ఎలా నిలబెట్టారో తెలుసుకోవాలంటే ఈ కథనం ఆసాంతం...

ఈ తొక్కలతో మన మొక్కలకు మంచి ఎరువు

తొక్కే కదా అని తీసిపారేయడానికి వీల్లేదు! పండ్ల తొక్కలను చాలా విధాలుగా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు కమలాల సంగతి చూద్దాం. సీజన్‌లో కమలా పండ్లు విరివిగా దొరుకుతాయి. ఈ పండులో ఉండే విటమిన్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కమలాపండ్లే కాదు, వాటి పైతొక్కల కూడా మనం ఉపయోగించుకోవచ్చు....

వ్యవసాయోత్పత్తులకు సరికొత్త విధానం ఇదే!

సాధారణంగా ఒక్కో ప్రాంతం ఒక్కో పంటకు పేరు పడుతుంది. ఉదాహరణకు గుంటూరు జిల్లా మిరపకు ప్రసిద్ధి. శ్రీకాకుళం జీడిపప్పుకు పెట్టింది పేరు. ఇలా దేశంలోని వివిధ జిల్లాల్లో స్థానికంగా సాగు అయ్యే పంట ఉత్పత్తులను గుర్తించి, వాటిని క్లస్టర్లుగా అభివృద్ధి పరచాలని కేంద్రం సంకల్పించింది. ఆయా జిల్లాల్లోని...

విటమిన్ ‘డి’ పండించే చింతల వెంకట్ రెడ్డి

హైదరాబాద్ నగరానికి చెందిన ఉత్తమ రైతు, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకట్ రెడ్డి (70) మరోసారి ప్రముఖంగా వార్తల్లో నిలిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2021 ఫిబ్రవరి 28న తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో, వెంకట రెడ్డి పేరు ప్రస్తావించి ప్రశంసల వర్షం కురిపించారు....

వాడేసిన టీ పొడితో అద్భుతమైన కంపోస్ట్!

ఇటీవలికాలంలో మిద్దెపంటలు, పెరటి తోటల పెంపకం క్రమంగా పెరుగుతోంది. ఇంటిపట్టునే కూరగాయలు, పండ్ల వంటివి పండించడం పట్ల నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. పూలమొక్కల సంగతి సరేసరి. అయితే మొక్కల పెంపకానికి మంచి ఎరువు అవసరమవుతుంది. కనుక దాన్ని తరచు మార్కెట్‌ నుంచి కొనుగోలు చేస్తుంటారు. కానీ మన...

Follow us

Latest news