సూపర్ బ్రాండ్‌గా మారిన పెళ్లి మిఠాయి

తండ్రి అడుగుజాడల్లో నడవడమే కాదు, తండ్రి సంప్రదాయ వృత్తికి కూడా ప్రాచుర్యం కల్పించి ఒక సూపర్ బ్రాండ్‌నే సృష్టించారు భూపిందర్ సింగ్ బర్గాడీ. ఒక కుమారుడు (భూపిందర్ సింగ్ బర్గాడీ), తన తండ్రి (సుఖ్‌దేవ్ సింగ్ బర్గాడీ) పేరును ఎలా నిలబెట్టారో తెలుసుకోవాలంటే ఈ కథనం ఆసాంతం...

ఈ తొక్కలతో మన మొక్కలకు మంచి ఎరువు

తొక్కే కదా అని తీసిపారేయడానికి వీల్లేదు! పండ్ల తొక్కలను చాలా విధాలుగా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు కమలాల సంగతి చూద్దాం. సీజన్‌లో కమలా పండ్లు విరివిగా దొరుకుతాయి. ఈ పండులో ఉండే విటమిన్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కమలాపండ్లే కాదు, వాటి పైతొక్కల కూడా మనం ఉపయోగించుకోవచ్చు....

వ్యవసాయోత్పత్తులకు సరికొత్త విధానం ఇదే!

సాధారణంగా ఒక్కో ప్రాంతం ఒక్కో పంటకు పేరు పడుతుంది. ఉదాహరణకు గుంటూరు జిల్లా మిరపకు ప్రసిద్ధి. శ్రీకాకుళం జీడిపప్పుకు పెట్టింది పేరు. ఇలా దేశంలోని వివిధ జిల్లాల్లో స్థానికంగా సాగు అయ్యే పంట ఉత్పత్తులను గుర్తించి, వాటిని క్లస్టర్లుగా అభివృద్ధి పరచాలని కేంద్రం సంకల్పించింది. ఆయా జిల్లాల్లోని...

విటమిన్ ‘డి’ పండించే చింతల వెంకట్ రెడ్డి

హైదరాబాద్ నగరానికి చెందిన ఉత్తమ రైతు, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకట్ రెడ్డి (70) మరోసారి ప్రముఖంగా వార్తల్లో నిలిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2021 ఫిబ్రవరి 28న తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో, వెంకట రెడ్డి పేరు ప్రస్తావించి ప్రశంసల వర్షం కురిపించారు....

వాడేసిన టీ పొడితో అద్భుతమైన కంపోస్ట్!

ఇటీవలికాలంలో మిద్దెపంటలు, పెరటి తోటల పెంపకం క్రమంగా పెరుగుతోంది. ఇంటిపట్టునే కూరగాయలు, పండ్ల వంటివి పండించడం పట్ల నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. పూలమొక్కల సంగతి సరేసరి. అయితే మొక్కల పెంపకానికి మంచి ఎరువు అవసరమవుతుంది. కనుక దాన్ని తరచు మార్కెట్‌ నుంచి కొనుగోలు చేస్తుంటారు. కానీ మన...

సేంద్రియ నిమ్మసాగుతో మంచి రాబడి

సేంద్రియ సాగులో ఎక్కువ ఆదాయం లభించే పంటలు కొన్ని ఉన్నాయి. వాటిలో నిమ్మ ఒకటి. తమిళనాడు నమక్కళ్ జిల్లాకు చెందిన రైతు పి శివకుమార్ (పై ఫోటోలో ఉన్న వ్యక్తి) సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో నిమ్మ సాగు చేస్తున్నారు. ఇది తనకు ఎక్కువ మార్కెటింగ్ అవకాశాలను సృష్టించిందని,...

1 పొలం.. ఏడాదిలో 12 రకాల పంటలు…

"ఖేతీ పర్ కిస్కీ మార్? జంగ్లీ జాన్వర్, మౌసమ్ ఔర్ సర్కార్..."1980 దశకంలో, హరిత విప్లవం తరువాత హిమాలయ ప్రాంతమైన ఉత్తరాఖండ్ అంతటా ఈ నినాదం ప్రతిధ్వనించింది. "వ్యవసాయాన్ని దెబ్బతీసేది ఎవరు? అడవి జంతువులు, ప్రతికూల వాతావరణం, ప్రభుత్వం..."అన్నది ఈ నినాద సారాంశం. 'బీజ్ బచావ్ ఆందోళన్' (సేవ్...

పప్పమ్మాళ్‌ను కలుసుకున్న ప్రధాని మోదీ

తొలితరం ఆర్గానిక్ మహిళా రైతు పప్పమ్మాళ్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. 105 ఏళ్ల పప్పమ్మాళ్‌కు ఇటీవల 'పద్మశ్రీ' పురస్కారం లభించిన సంగతి తెలిసిందే. తమిళనాడు తెక్కంపట్టికి చెందిన పప్పమ్మాళ్‌ ఎన్నికల ప్రచారానికి కోయంబత్తూరు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారు. తమిళనాడు బిజెపి వ్యవసాయ విభాగం అధ్యక్షుడు జి.కె....

మహిళారైతుల కోసం కదిలిన ఉపాసన

దేశీ విత్తనాలను సంరక్షిస్తూ, తృణధాన్యాల పంటలను ప్రోత్సహించడంలో దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ (డి.డి.ఎస్) విశేషంగా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రధాన పాత్ర గ్రామీణ మహిళలదే కావడం మరో విశేషం. జహీరాబాద్‌, ఝరాసంగం, న్యాల్‌కల్‌, కోహీర్‌, రాయికోడ్‌ మండలాల్లోని దాదాపు 75 గ్రామాల్లో సుమారు 5...

ఉచితంగా దేశీ విత్తనాలు

సృజనాత్మకమైన ఆలోచన ఏదైనా అది ఒక విత్తనం లాంటిది. దాని నుండి పుట్టే మొక్క ఒక మహావృక్షంగా ఎదిగి పదుగురికీ పనికివస్తుంది. కొన్నిసార్లు ఏమీ లేదనిపించే శూన్యం నుంచే సరికొత్త సృష్టి జరుగుతుంది. స్వదేశీ విత్తనాలను వ్యాప్తి చేయాలన్న ప్రియా రాజనారాయణన్ సంకల్పం అలా మొదలైందే. చెత్త...

Follow us

Latest news