చెరకు రైతులకు సబ్సిడీ

దేశంలోని చెరకు రైతులకు రూ.3,500 కోట్ల మేరకు సబ్సిడీ అందించేందుకు మోదీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒక ట్వీట్‌లో ఈ విషయం వెల్లడించారు. ఐదు కోట్ల చెరకు రైతులు, వారి కుటుంబాలకు, సంబంధిత రంగాలకు చెందిన కార్మికులకు ఈ నిర్ణయం...

అమ్మ తర్వాత గొప్ప మనసు అన్నదాతదే!

అన్నదాతల ప్రగతిలోనే దేశాభివృద్ధి దాగి ఉందని, "స్వర్ణభారత్ ట్రస్ట్" స్థాపన వెనుక ఉన్న కారణాల్లో రైతుల ఆర్థికాభివృద్ధికి దన్నుగా నిలవడం కూడా ఒకటని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. రైతుల కష్టం కేవలం వారి కోసం మాత్రమే కాదనీ, అది లోకానికి అన్నం పెట్టడానికనీ...

సంప్రదాయ వ్యవసాయానికి దిక్సూచి

రసాయన ఎరువులు, పురుగు మందుల దుష్ప్రభావానికి గురై నానా అవస్థలూ పడిన ఆ ఊరు ఆ తర్వాత దేశానికే మార్గదర్శకంగా నిలిచింది. సంప్రదాయ వ్యవసాయానికి దిక్సూచిగా మారింది. ఆ ఊరు పేరు ఏనబావి. వరంగల్ జిల్లా లింగాల ఘనపురం మండలంలోని ఈ ఊరు రసాయన రహిత గ్రామం...

ప్రకృతి ‌వ్యవసాయంలో ఒక విజయగాథ

మట్టిని నమ్ముకున్నవారికి నేలతల్లే తోవ చూపిస్తుంది. ప్రకృతిమాత కరుణ రైతన్నలకు ఎప్పటికైనా తప్పక సిరుల వర్షం కురిపిస్తుంది. వెంకట్ వట్టి విజయగాథ దీనికి ఒక ఉదాహరణ. హైదరాబాద్‌‌కు చెందిన ఆయన మొదట్లో ఒక చార్టెడ్ అకౌంటెంట్. ఆ తర్వాత ఐటీ రంగానికి మారారు. సుమారు పదహారేళ్లు విదేశాల్లో...

వ్యవసాయం ఇలా చేస్తే లాభసాటి

వ్యవసాయం లాభసాటి కావాలంటే సమగ్ర వ్యవసాయ విధానాలు అవసరం. ఒకే పంటపై ఆధారపడడం చాలా సందర్భాల్లో రైతుకు గిట్టుబాటు కావడం లేదు. అందుకే అంతరపంటలలతో నిర్వహించే సేంద్రియ వ్యవసాయం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. అంతరపంటలతో భారత మసాలా దినుసుల పరిశోధన సంస్థ (Indian Institute of Spices...

జీవామృతం అంటే ఏమిటి?

జీవామృతం అంటే ఏమిటి? విషపూరితమైన రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయమే ఘన జీవామృతం. ఇది దేశీ ఆవుల పేడ తదితరాలతో తయారవుతుంది. జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయ పితామహుడైన సుభాష్ పాలేకర్ సూచించిన విధానంలో తయారైన ఘన జీవామృతం పంటలకు సురక్షితమైనదే కాక అధిక దిగుబడిని ఇస్తుంది. జీవామృతం...

Follow us

Latest news