అరటి ఆకులతో అద్భుతం!

నానాటికీ పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల పర్యావరణానికి వాటిల్లుతున్న ముప్పుపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో పలు దేశాలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించడం ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను గుర్తించాల్సిన అవసరం పెరిగింది. ఈ దృష్ట్యా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు పర్యావరణ అనుకూలమైన...

‘ఆంధ్ర గో-పుష్టి’ బ్రాండ్‌‌ వచ్చేస్తోంది!

'ఆంధ్ర గో-పుష్టి' బ్రాండ్‌ (Andhra Go-Pushti)తో ఆర్గానిక్ A2 ఆవు పాలను, ఇతర పాల ఉత్పత్తులను మార్కెట్ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రైతు భరోసా కేంద్రాల (RBK) ఉత్పాదక సరఫరా వ్యవస్థ ద్వారా ఈ సేంద్రియ ఆవు పాల విక్రయాన్ని నిర్వహించాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. ఏ2...

ఆర్గానిక్ సాగుకు మంచి రోజులు వస్తున్నాయ్!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్సహించే ఉద్దేశ్యంతో స్టేట్ ఆర్గానిక్ పాలసీని రూపొందించాలని వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సేంద్రియ విధాన రూపకల్పన కోసం ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఉత్తర్వులు...

‘షోలే’ హీరో ధర్మేంద్ర ఇప్పుడేం చేస్తున్నారు?

ధర్మేంద్ర అనగానే "షోలే" సినిమా గుర్తుకు వచ్చి తీరుతుంది. ఆయన అసలు పేరు ధరమ్‌ సింగ్ దేవల్. ఆయన అలనాటి బాలీవుడ్ హీ మ్యాన్. రాజస్థాన్‌లోని బికనేర్ నుండి ఎంపీగా కూడా ప్రాతినిధ్యం వహించారు. 2012లో 'పద్మ భూషణ్' అవార్డు సైతం అందుకున్నారు. ధర్మేంద్ర బాలీవుడ్ డ్రీమ్...

వ్యవసాయ సెస్ : ఏమిటి? ఎందుకు? ఎలా?

2021-22 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం కొత్త లెవీని ప్రతిపాదించింది. అది వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్. సెస్ అనేది ఒక ప్రత్యేక ప్రయోజనం ఆశించి ప్రభుత్వం వేసే పన్ను. ప్రాథమికమైన పన్ను రేట్లతో సెస్‌కు నిమిత్తం ఉండదు. వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం నిధులు...

రూ. 11 నుండి రూ. 11 లక్షలకు…

ఆరోగ్యకరమైన ఆహార ధాన్యాల సాగు కోసం రసాయన ఎరువుల వాడకాన్ని నివారించాలనీ, రైతులకు ఈ విషయంలో సమాజం పట్ల ఒక బాధ్యత ఉందనీ పలువురు అభిప్రాయపడ్డారు. సూర్యాపేటలో 2021 ఫిబ్రవర్ 14న జాతీయ స్థాయి రైతుల సమావేశం జరిగింది. అంతర్జాతీయ పప్పుధాన్యాల దినోత్సవం సందర్భంగా KVK రైతు...

లక్షల్లో ఆదాయం కావాలా?

ప్రవాహానికి వ్యతిరేకంగా వెళితే, ఆ ఎదురీత వల్ల తరచు జీవితం అల్లకల్లోలంగా మారుతుంది. అయితే రిస్క్ తీసుకుని, పర్యవసానాలను దృఢంగా ఎదుర్కొనేవారూ ఉంటారు. అలాంటివారు ఒక ప్రత్యేకతను ప్రదర్శించి విజయం సాధిస్తారు. బీబీఏ గ్రాడ్యుయేట్ అయిన 34 ఏళ్ల శీతల్ సూర్యవంశీ ఇందుకు ఒక ఉదాహరణ. కుటుంబం నుండి...

వరిగడ్డితో కాగితం తయారు చేయడం ఇలా!

మన దేశంలో రైతులు పంటకోతలు పూర్తయ్యాక వరిగడ్డిని తగులబెట్టడం పరిపాటి. దీని వల్ల పొగ కమ్ముకుని కాలుష్య సమస్య తలెత్తుతోంది. ఉత్తరాదిలోనైతే హర్యాణా, పంజాబ్ రైతులు గడ్డిని తగులబెట్టడం వల్ల ఏటా ఢిల్లీ పరిసర ప్రాంతాలను దట్టమైన పొగ కమ్మేస్తోంది. వరి పంట కోత అనంతరం రబీ...

బయో-సీఎన్‌జీ ట్రాక్టర్ వచ్చేసింది!

దేశంలో ఇక బయో-సీఎన్‌జీ ట్రాక్టర్ల యుగం ప్రారంభం కానుంది. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ 2021 ఫిబ్రవరి 12న ఢిల్లీలో బయో సీఎన్‌జీ ట్రాక్టర్‌ (CNG Tractor)ను ఆవిష్కరించారు. ఈ ట్రాక్టర్‌ ఉపయోగించడం ద్వారా ఇంధన వ్యయంలో సంవత్సరానికి లక్షన్నర రూపాయల దాకా...

దక్షిణాదిలో తొలి ఆర్గానిక్ యూనివర్సిటీ!

అంతా అనుకున్నది అనుకున్నట్టు జరిగితే త్వరలోనే దక్షిణాదిలో తొలి ఆర్గానిక్ విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది. కర్ణాటకలోని శివమొగ్గలో సేంద్రియ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌లలో లాగే కర్ణాటకలోనూ సేంద్రియ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉందని ఆ రాష్ట్ర వ్యవసాయ మంత్రి...

Follow us

Latest news