వయసు 21 కానీ, రైతుల కోసం కదిలాడు…
మేకిట్ మెమొరబుల్ క్రియేటివ్ వర్క్స్(ఎంఐఎం) స్టార్టప్ కంపెనీతో నైపుణ్యం కలిగిన నిరుద్యోగులకు తోడ్పాటును అందిస్తున్న చేపూరి అభినయ్ సాయి ఇప్పుడు మరో అడుగు ముందుకువేసి రైతులకు అండగా నిలిచేందుకు పూనుకున్నారు. జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయం (Zero budget natural Farming)లో రైతులకు తగిన శిక్షణ ఇవ్వడంతో...
2021-22లో రైతు రుణాల లక్ష్యం ఇదే!
రైతులకు సకాలంలో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా రుణ సదుపాయం కల్పించేందుకు వీలుగా వ్యవసాయదారులను సంస్థాగత రుణంతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేటు రంగ రుణవ్యవస్థతో పోల్చుకుంటే ప్రభుత్వరంగ బ్యాంకులు, ద్రవ్యసంస్థల నుండి సమకూర్చే సంస్థాగత పరపతి చౌకగా అందుబాటులో ఉండటం వలన రైతుల పంట ఉత్పత్తి...
ఆర్గానిక్ పంటల నమూనాలు సిద్ధం!
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని సుస్థిర వ్యవసాయ అభివృద్ధి విధానాలను అభివృద్ధి పరిచే దిశలో భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ICAR), కృషి విజ్ఞాన్ కేంద్రాలు (KVK) సంయుక్తంగా పలు చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా ICAR 63 సమీకృత వ్యవసాయ నమూనాలను (Integrated Farming System-...
ఈ యువతి సాధించిన ఘనత చూశారా!
మధ్యప్రదేశ్ - ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల మధ్య విస్తరించి ఉండే ప్రాంతం బుందేల్ ఖండ్. ఝాన్సీ నగరం బుందేల్ ఖండ్లోనిదే. ప్రతి ఏడాదీ ఎండాకాలంలో ఇక్కడ నీటి ఎద్దడితో జనం సతమతమౌతూ ఉంటారు. నిరుడు ఒకపక్క కరోనా సంక్షోభం కొనసాగుతుండగా మరోపక్క బుందేల్ఖండ్లో నీటికి కరువొచ్చిపడింది. గుక్కెడు...
అద్భుతమైన సీడ్ బ్యాంక్ ‘నవధాన్య’
పర్యావరణ ఉద్యమంలో తరచు వినిపించే పేరు వందనా శివ. సామాజిక ఉద్యమాల్లో కూడా ఆమె ముందువరుసలో ఉంటారు. ముఖ్యంగా భారతదేశంలో బీటీ కాటన్ వంటి జీఎం విత్తనాల వ్యతిరేకోద్యమానికి వందనా శివ సారథ్యం వహించారు. వేలాది దేశీ వంగడాలను సేకరించి ఆమె కాపాడుతూ వస్తున్నారు. ఆమె ప్రారంభించిన...
అర్గానిక్ సాగుపై ఒప్పందం
ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం చర్యలు చేపడుతోంది. ఆర్గానిక్ సాగుకు సంబంధించిన పరిశోధనల నిర్వహణ కోసం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU), అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ ఆర్గానిక్ ఇండస్ట్రీ (AIOI) మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఫిబ్రవరి 1న...
కేంద్ర బడ్జెట్లో వ్యవ’సాయం’
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి ప్రతిపాదించిన కేంద్ర వార్షిక బడ్జెట్ 2021-22లో ప్రభుత్వం వ్యవసాయరంగానికి సంబంధించి కొన్ని మౌలిక అంశాలపై దృష్టి కేంద్రీకరించింది. లీటర్ పెట్రోల్పై రూ. 2.50 పైసలు, డీజిల్పై రూ. 4...
వెదురు పెంపకంతో కోట్లలో ఆదాయం
రాజశేఖర్ పాటిల్ వెదురు చెట్లని పెంచడం మొదలుపెట్టినప్పుడు ఊళ్లో చాలామంది పెదవి విరిచారు. కొందరు ఎగతాళి చేశారు. ఇంకొందరు అసలు వెదురు మొక్కలు నాటడమేమిటీ? వాటిని ప్రత్యేకంగా పెంచడమేమిటీ? అని ఎకసెక్కాలాడారు కూడా! కానీ రాజశేఖర్ పాటిల్ మౌనంగా తన పని తాను చేసుకుపోయారు. అయితే ఆయన...
‘ఎక్స్పో’లో ఎన్నో రకాల మొక్కలు
హైదరాబాద్లోని 'పీపుల్స్ ప్లాజా'లో 'ఆల్ ఇండియా హార్టికల్చర్, అగ్రికల్చర్, నర్సరీ ఎక్స్పో' (All India Horticulture Agriculture and Nursery Expo) నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి టి హరీశ్ రావు జనవరి 28న లాంఛనంగా ప్రారంభించిన ఈ ప్రదర్శన ఐదు రోజుల పాటు జరుగుతుంది....
105 ఏళ్ల పప్పమ్మాళ్కు ‘పద్మశ్రీ’ ఎందుకంటే…
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాకు చెందిన రంగమ్మాళ్కు ఇప్పుడు 105 సంవత్సరాలు. పప్పమ్మాళ్గా ప్రసిద్ధి పొందిన రంగమ్మాళ్కు 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మశ్రీ పురస్కారం ప్రకటించారు. వ్యవసాయ రంగంలో కృషి చేసినందుకుగాను పప్పమ్మాళ్ను ఈ అవార్డు వరించింది. తమిళనాట ఆర్గానిక్ వ్యవసాయ వైతాళికురాలు కావడం పప్పమ్మాళ్ ప్రత్యేకత.
సుమారుగా...