వెదురు పెంపకంతో కోట్లలో ఆదాయం

రాజశేఖర్ పాటిల్ వెదురు చెట్లని పెంచడం మొదలుపెట్టినప్పుడు ఊళ్లో చాలామంది పెదవి విరిచారు. కొందరు ఎగతాళి చేశారు. ఇంకొందరు అసలు వెదురు మొక్కలు నాటడమేమిటీ? వాటిని ప్రత్యేకంగా పెంచడమేమిటీ? అని ఎకసెక్కాలాడారు కూడా! కానీ రాజశేఖర్ పాటిల్ మౌనంగా తన పని తాను చేసుకుపోయారు. అయితే ఆయన...

‘ఎక్స్‌పో’లో ఎన్నో రకాల మొక్కలు

హైదరాబాద్‌లోని 'పీపుల్స్‌ ప్లాజా'లో 'ఆల్ ఇండియా హార్టికల్చర్, అగ్రికల్చర్, నర్సరీ ఎక్స్‌పో' (All India Horticulture Agriculture and Nursery Expo) నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి టి హరీశ్ రావు జనవరి 28న లాంఛనంగా ప్రారంభించిన ఈ ప్రదర్శన ఐదు రోజుల పాటు జరుగుతుంది....

105 ఏళ్ల పప్పమ్మాళ్‌కు ‘పద్మశ్రీ’ ఎందుకంటే…

తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాకు చెందిన రంగమ్మాళ్‌కు ఇప్పుడు 105 సంవత్సరాలు. పప్పమ్మాళ్‌గా ప్రసిద్ధి పొందిన రంగమ్మాళ్‌కు 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మశ్రీ పురస్కారం ప్రకటించారు. వ్యవసాయ రంగంలో కృషి చేసినందుకుగాను పప్పమ్మాళ్‌ను ఈ అవార్డు వరించింది. తమిళనాట ఆర్గానిక్ వ్యవసాయ వైతాళికురాలు కావడం పప్పమ్మాళ్ ప్రత్యేకత. సుమారుగా...

ఖరీఫ్ కొనుగోళ్లు ఇలా!

ఖ‌రీఫ్ మార్కెటింగ్ సీజ‌న్‌ 2020-21లో పలు పంట‌ల‌ను ఎంఎస్‌పీ ధ‌ర‌ల‌ ప్రాతిపదికన సేక‌రించ‌డాన్ని కొన‌సాగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాలైన పంజాబ్‌, హ‌ర్యానా, ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, ఉత్త‌రాఖండ్‌, త‌మిళ‌నాడు, చండీగ‌ఢ్‌, జ‌మ్ము,కాశ్మీర్, కేర‌ళ, గుజ‌రాత్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఛ‌త్తీస్ గ‌ఢ్‌, ఒడిశా, మ‌ధ్యప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర,...

ఈ బాలుడు ‘బెస్ట్ స్టూడెంట్ ఫార్మర్’

అశ్విన్ రాజ్ ఏడవ తరగతి విద్యార్థి. సుమారు పన్నెండేళ్ల వయసు. మామూలుగా అయితే ఈ వయసు పిల్లలకు ఆటపాటల్లోనే కాలం గడిచిపోతుంది. కానీ కేరళకు చెందిన అశ్విన్ రాజ్‌కి మొక్కల పెంపకం అంటే ఎంతో ఇష్టం. మొక్కలే తన స్నేహితులు. మొక్కలతోనే కాలక్షేపం చేస్తుంటాడు. ఈ ఇష్టానికీ,...

‘గో మహాయాత్ర’ విజయవంతం

గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ యుగ తులసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2021 జనవరి 24న గోమహాయాత్ర జరిగింది. హైదరాబాద్‌లో వేలాదిమంది యువకులు బైక్ ర్యాలీలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి బహదూర్ పుర మల్లన్న దేవాలయం...

యువత సృజనాత్మకతకు అద్భుత వేదిక!

మన జీడీపీలో వ్యవసాయరంగం వాటా 14 శాతం. గ్రామీణ ఉద్యోగిత కల్పనలో కూడా ఇది ప్రధానరంగంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయరంగానికి సంబంధించి మరింతగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం, యువత సృజనాత్మకతకు అవకాశం కల్పించి తగిన వ్యవసాయ యంత్రపరికరాలను తయారు చేసుకోవడం ఇప్పుడు మన దేశం...

ఇక “ఫ్యామిలీ ఫార్మర్స్” వచ్చేస్తున్నారు…

అరోగ్యానికి ఆర్గానిక్ ఆహారం అన్న భావన క్రమంగా బలం పుంజుకుంటోంది. ఇందులో భాగంగా పుట్టిందే "కుటుంబ రైతులు" (family farmers) పరికల్పన. గుజరాత్‌ ప్రభుత్వ యంత్రాంగం ఈ సరికొత్త ఆలోచనను అమలు చేస్తోంది. "ఫ్యామిలీ డాక్టర్" అన్నది మనకు తెలుసు. మనకి ఏ ఆరోగ్యసమస్య వచ్చినా కుటుంబ...

అక్కడ నిజంగా ఒక అద్భుతం జరిగింది!

లాతూర్ కరువు గుర్తుందా? 2016లో మహారాష్ట్రలోని ఈ జిల్లాకు లక్షలకొద్దీ లీటర్ల నీటిని రైల్ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేశారు. ఆ రైళ్ల దగ్గర తోపులాటలు, గొడవలు జరగకుండా పోలీసు బలగాలను కూడా మోహరించారు. ఎక్కడన్నా కాస్త నీళ్లుంటే అక్కడ కూడా ఇదే దృశ్యం. ఒకనాడు భూకంపం...

గోడలకు గోమయం పెయింట్ వచ్చేసింది…

ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి మనకు తెలుసు. ఆవుపేడతో అలుక్కోవడమూ తెలుసు. ఇప్పుడు గోమయం పెయింట్ కూడా వచ్చేసింది. అంటే ఆవుపేడతో తయారు చేసిన పెయింట్ అన్నమాట. భార‌తదేశంలో తొలిసారిగా ఖాదీ, గ్రామీణ ప‌రిశ్ర‌మ క‌మిష‌న్ ఆవుపేడ‌తో త‌యారు చేసిన ఈ సరికొత్త పెయింట్‌ని కేంద్ర...

Follow us

Latest news