ఈ బాలుడు ‘బెస్ట్ స్టూడెంట్ ఫార్మర్’
అశ్విన్ రాజ్ ఏడవ తరగతి విద్యార్థి. సుమారు పన్నెండేళ్ల వయసు. మామూలుగా అయితే ఈ వయసు పిల్లలకు ఆటపాటల్లోనే కాలం గడిచిపోతుంది. కానీ కేరళకు చెందిన అశ్విన్ రాజ్కి మొక్కల పెంపకం అంటే ఎంతో ఇష్టం. మొక్కలే తన స్నేహితులు. మొక్కలతోనే కాలక్షేపం చేస్తుంటాడు. ఈ ఇష్టానికీ,...
‘గో మహాయాత్ర’ విజయవంతం
గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ యుగ తులసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2021 జనవరి 24న గోమహాయాత్ర జరిగింది. హైదరాబాద్లో వేలాదిమంది యువకులు బైక్ ర్యాలీలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి బహదూర్ పుర మల్లన్న దేవాలయం...
యువత సృజనాత్మకతకు అద్భుత వేదిక!
మన జీడీపీలో వ్యవసాయరంగం వాటా 14 శాతం. గ్రామీణ ఉద్యోగిత కల్పనలో కూడా ఇది ప్రధానరంగంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయరంగానికి సంబంధించి మరింతగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం, యువత సృజనాత్మకతకు అవకాశం కల్పించి తగిన వ్యవసాయ యంత్రపరికరాలను తయారు చేసుకోవడం ఇప్పుడు మన దేశం...
ఇక “ఫ్యామిలీ ఫార్మర్స్” వచ్చేస్తున్నారు…
అరోగ్యానికి ఆర్గానిక్ ఆహారం అన్న భావన క్రమంగా బలం పుంజుకుంటోంది. ఇందులో భాగంగా పుట్టిందే "కుటుంబ రైతులు" (family farmers) పరికల్పన. గుజరాత్ ప్రభుత్వ యంత్రాంగం ఈ సరికొత్త ఆలోచనను అమలు చేస్తోంది. "ఫ్యామిలీ డాక్టర్" అన్నది మనకు తెలుసు. మనకి ఏ ఆరోగ్యసమస్య వచ్చినా కుటుంబ...
అక్కడ నిజంగా ఒక అద్భుతం జరిగింది!
లాతూర్ కరువు గుర్తుందా? 2016లో మహారాష్ట్రలోని ఈ జిల్లాకు లక్షలకొద్దీ లీటర్ల నీటిని రైల్ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేశారు. ఆ రైళ్ల దగ్గర తోపులాటలు, గొడవలు జరగకుండా పోలీసు బలగాలను కూడా మోహరించారు. ఎక్కడన్నా కాస్త నీళ్లుంటే అక్కడ కూడా ఇదే దృశ్యం. ఒకనాడు భూకంపం...
గోడలకు గోమయం పెయింట్ వచ్చేసింది…
ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి మనకు తెలుసు. ఆవుపేడతో అలుక్కోవడమూ తెలుసు. ఇప్పుడు గోమయం పెయింట్ కూడా వచ్చేసింది. అంటే ఆవుపేడతో తయారు చేసిన పెయింట్ అన్నమాట. భారతదేశంలో తొలిసారిగా ఖాదీ, గ్రామీణ పరిశ్రమ కమిషన్ ఆవుపేడతో తయారు చేసిన ఈ సరికొత్త పెయింట్ని కేంద్ర...
93 ఏళ్ల ఈ ఆర్గానిక్ రైతు ఆరోగ్య రహస్యం ఇదే!
పొలంపని కేవలం జీవనాధారమైన వృత్తి మాత్రమే కాదు, అది శరీరానికి మంచి కసరత్తు కూడా. నిజానికి తోటపనిలోని శారీరక శ్రమను మించిన ఎక్సర్సైజ్ మరేదీ ఉండదేమో. దీనికి చిదంబరం నాయర్ జీవితమే చక్కని ఉదాహరణ. కేరళలోని కోలికోడ్కు చెందిన చిదంబరం నాయర్ వయసు ఇప్పుడు 93 సంవత్సరాలు....
ఆర్గానిక్ పరుపులు అదరహో!
ఆర్గానిక్ ఆహారానికి ఇప్పుడు దేశంలో ఆదరణ పెరుగుతోంది. రసాయనాలు వాడకుండా పండించే కూరగాయలు, ఆహారధాన్యాల పట్ల పలువురు మక్కువ చూపుతున్నారు. అయితే సేంద్రియ విధానాల్లో సాగైన ఆహారం మాత్రమే కాకుండా సంపూర్ణ ఆర్గానిక్ జీవనశైలిని చాలా మంది కోరుకుంటున్నారు. అంటే దైనందిన జీవితంలో నిత్యం ఉపయోగించే వివిధ...
రండి! ప్రకృతి సాగు వైపు సాగుదాం!: సద్గురు
ఇక మనం ప్రకృతి వ్యవసాయం వైపు మరలాలనీ, సంప్రదాయ పంటలను సాగు చేయాలనీ ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు శ్రీ జగ్గీ వాసుదేవ్ ఉద్ఘాటించారు. కోయంబత్తూరు సమీపంలోని ఈశ యోగా సెంటర్లో జరిగిన 2021 మట్టు పొంగల్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సత్సంగంలో...
ఇది ఒక ఆర్గానిక్ సూపర్ స్టోర్
ఆర్గానిక్ పంటలు, దినుసులు, పదార్థాల పట్ల ఇప్పుడు దేశంలో మక్కువ పెరుగుతోంది. ఆర్గానిక్ సాగు వల్ల పండే పంటలతో తయారయ్యే పదార్థాలు రుచికరంగా ఉండి ఆరోగ్యకరం కావడమే ఇందుకు కారణం. ఇవి శరీరంలో వ్యాధినిరోధక శక్తిని ఇనుమడింపజేస్తాయి. అయితే అసలు సమస్య ఏమిటంటే మార్కెట్లో ఆర్గానిక్ పేరుతో...