ఆర్గానిక్ పంటల మహిళా మిలియనీర్
ఈ మహిళా రైతు కుటుంబం ఏళ్ల తరబడి పేదరికంలో మగ్గిపోయింది. కుటుంబం రోజువారీ ఖర్చులకు కూడా వారి ఆదాయం సరిపోయేది కాదు. నెల మొత్తం రెక్కలు ముక్కలు చేసుకున్నా వెయ్యి రూపాయల నుంచి...
93 ఏళ్ల ఈ ఆర్గానిక్ రైతు ఆరోగ్య రహస్యం ఇదే!
పొలంపని కేవలం జీవనాధారమైన వృత్తి మాత్రమే కాదు, అది శరీరానికి మంచి కసరత్తు కూడా. నిజానికి తోటపనిలోని శారీరక శ్రమను మించిన ఎక్సర్సైజ్ మరేదీ ఉండదేమో. దీనికి చిదంబరం నాయర్ జీవితమే చక్కని...
Farmers News
Organic Manure
ఇలా చేస్తే అగ్రి బిజినెస్ లాభదాయకమే!
వ్యవసాయాన్ని ఒక వృత్తిగా ఎంచుకోవడంపై విద్యావంతులైన యువజనుల్లో పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. పైగా దాని పట్ల ఎగతాళితో కూడిన వ్యతిరేకతను చాలా మంది వ్యక్తం చేస్తూ వచ్చారు. ఒడిశాలోనూ ఇంతే. అయితే...
2021-22లో రైతు రుణాల లక్ష్యం ఇదే!
రైతులకు సకాలంలో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా రుణ సదుపాయం కల్పించేందుకు వీలుగా వ్యవసాయదారులను సంస్థాగత రుణంతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేటు రంగ రుణవ్యవస్థతో పోల్చుకుంటే ప్రభుత్వరంగ బ్యాంకులు, ద్రవ్యసంస్థల నుండి...
రైతులు ప్రారంభించిన ఫ్రూట్ కేక్ ఉద్యమం
రైతులు తమ ఆదాయాన్ని పెంచుకోవాలంటే కొత్త పద్ధతులను అవలంబించవలసి ఉంటుంది. పండించిన పంటలను మార్కెట్లో విక్రయించడమే కాకుండా రైతులు ఆ పంటలతో సొంతంగా కొన్ని ఉత్పత్తులను కూడా తయారు చేసుకోగలగాలి....
అమ్మ తర్వాత గొప్ప మనసు అన్నదాతదే!
అన్నదాతల ప్రగతిలోనే దేశాభివృద్ధి దాగి ఉందని, "స్వర్ణభారత్ ట్రస్ట్" స్థాపన వెనుక ఉన్న కారణాల్లో రైతుల ఆర్థికాభివృద్ధికి దన్నుగా నిలవడం కూడా ఒకటని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. రైతుల...
సాగుబాటలో విజేత ఈ టీచరమ్మ!
లక్ష్మీసుజాత పోస్ట్ గ్యాడ్యుయేషన్ చేశారు. యాభైవేల రూపాయలకు పైగానే జీతం సంపాదించేవారు. అయితే.. లక్ష్మీసుజాతకు ఇవేవీ తృప్తి ఇవ్వలేదు. తండ్రి ఇచ్చిన భూమి, ఆయన చూపిన బాటే తన భవిష్యత్తు బాట అనుకున్నారు...
‘ఎక్స్పో’లో ఎన్నో రకాల మొక్కలు
హైదరాబాద్లోని 'పీపుల్స్ ప్లాజా'లో 'ఆల్ ఇండియా హార్టికల్చర్, అగ్రికల్చర్, నర్సరీ ఎక్స్పో' (All India Horticulture Agriculture and Nursery Expo) నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి టి హరీశ్ రావు...
ఆర్గానిక్ రైతుకు ‘పుడమిపుత్ర’ అవార్డు
యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి యానిమల్ బయోటెక్నాలజీలో ఎమ్మెస్సీ చేశాడు. దేశంలో ప్రసిద్ధి చెందిన మందుల తయారీ సంస్థ భారత్ బయోటెక్ మంచి జీతంతో ఉద్యోగం చేశాడు. అయినప్పటికీ ఈ జీవితంతో హైదరాబాద్లో...
వరిగడ్డితో కాగితం తయారు చేయడం ఇలా!
మన దేశంలో రైతులు పంటకోతలు పూర్తయ్యాక వరిగడ్డిని తగులబెట్టడం పరిపాటి. దీని వల్ల పొగ కమ్ముకుని కాలుష్య సమస్య తలెత్తుతోంది. ఉత్తరాదిలోనైతే హర్యాణా, పంజాబ్ రైతులు గడ్డిని తగులబెట్టడం వల్ల ఏటా ఢిల్లీ...